You Searched For "LatestNews"
చెత్తకుండీలో పాలిథిన్ కవర్.. తెరచి చూస్తే..
నిర్మల్ లోని బంగల్పేట ప్రాంతంలో నవజాత శిశువు మృతదేహాన్ని చెత్తకుండీలో పడేశారు.
By Medi Samrat Published on 26 Dec 2024 2:26 PM IST
మీరు అలా చేయండి.. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతాం : సీఎం రేవంత్
8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 26 Dec 2024 2:10 PM IST
ఆఫ్ఘనిస్థాన్పై పాక్ వైమానిక దాడి
ఆఫ్ఘనిస్థాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడి చేసింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ గ్రూప్ కు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ఈ దాడులు జరిపింది.
By Medi Samrat Published on 25 Dec 2024 9:21 PM IST
కుంభమేళాలో ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్ పై దాడి చేస్తాం
భారత ప్రధాని నరేంద్ర మోదీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియోను విడుదల...
By Medi Samrat Published on 25 Dec 2024 8:58 PM IST
Andhra Pradesh : కొడుకు హిజ్రాను ప్రేమించాడని తల్లిదండ్రుల ఆత్మహత్య
కొడుకు హిజ్రాను ప్రేమించాడని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 25 Dec 2024 7:56 PM IST
వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్లు.. టైం, కౌంటర్ల వివరాలివే..!
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ...
By Medi Samrat Published on 25 Dec 2024 6:59 PM IST
బీఆర్ఎస్, కేసీఆర్, క్రైస్తవులకు పేగుబంధం ఉంది : ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని..
By Medi Samrat Published on 25 Dec 2024 6:18 PM IST
నిప్పంటించుకుని పార్లమెంట్ వైపు పరిగెత్తిన వ్యక్తి
బుధవారం నాడు పార్లమెంటు సమీపంలో ఓ వ్యక్తి తనకు తాను నిప్పంటించుకున్నాడు.
By Medi Samrat Published on 25 Dec 2024 5:50 PM IST
మియాపూర్లో తమ అత్యాధునిక మ్యూజిక్ అకాడమీని ప్రారంభించిన ముజిగల్
భారతదేశపు అతిపెద్ద మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్, ముజిగల్ తమ అత్యాధునిక సంగీత అకాడమీని హైదరాబాద్లో ప్రారంభించింది. జెపి నగర్, మియాపూర్...
By Medi Samrat Published on 25 Dec 2024 5:00 PM IST
బాబు కోసం మృత్యుంజయ హోమాన్ని చేయబోతున్నా: వేణు స్వామి
శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వేణు స్వామి తెలిపారు.
By Medi Samrat Published on 25 Dec 2024 4:58 PM IST
ఏపీకి ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2025 జనవరి 8న విశాఖపట్నం, అనకాపల్లిలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 25 Dec 2024 4:30 PM IST
గవర్నర్ పదవికి రాజీనామా.. మళ్లీ రాజకీయాల్లోకి..!
ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 25 Dec 2024 3:45 PM IST











