You Searched For "India"
లోక్సభ ఎన్నికలు: మొదటి విడత నోటిఫికేషన్ విడుదల
లోక్సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల అయ్యింది. తొలి విడతలో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
By అంజి Published on 20 March 2024 9:44 AM IST
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 March 2024 4:44 PM IST
అమల్లోకి సీఏఏ.. వారి వద్ద తగిన పత్రాలు లేకున్నా పౌరసత్వం
లోక్సభ ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల ముందు, వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (CAA) 2019 అమలుకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
By అంజి Published on 12 March 2024 7:44 AM IST
రాష్ట్ర నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది: సుప్రీంకోర్టు
రాష్ట్ర నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని సుప్రీంకోర్టు గురువారం నాడు పేర్కొంది.
By అంజి Published on 8 March 2024 8:21 AM IST
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ వ్యక్తి మృతి
ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో హైదరాబాద్కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి రష్యా కోసం పోరాడుతూ మరణించాడు.
By అంజి Published on 7 March 2024 6:57 AM IST
ఈ వేసవి మరింత వేడిగా.. ప్రారంభంలోనే దంచికొట్టనున్న ఎండలు: ఐఎండీ
ఎల్నినో పరిస్థితులు ఈ సీజన్లో కొనసాగే అవకాశం ఉన్నందున ఈ ఏడాది వేసవి కాలం భారత్లో వేడిగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
By అంజి Published on 2 March 2024 9:00 AM IST
ఇంగ్లండ్తో చివరి టెస్టుకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
ఇంగ్లండ్తో భారత్ వేదికగానే టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 29 Feb 2024 3:23 PM IST
ఉద్యోగులకు తీపి కబురు.. ఈ ఏడాది జీతాలు పెరుగుతాయట
దేశంలోని ఉద్యోగులకు తీపి కబురు తీసుకొచ్చింది అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్ పీఎల్సీ. వేతనాలు పెరిగే అవకాశం ఉందని సర్వేలో వెల్లడి...
By అంజి Published on 26 Feb 2024 6:28 AM IST
విశాఖ తీరంలో పాక్ జలాంతర్గామి ఘాజీ శకలాలు
1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో పాక్ జలాంతర్గామి ఘాజీ కుట్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By Medi Samrat Published on 23 Feb 2024 6:12 PM IST
8 మంది భారతీయులను విడుదల చేసిన ఖతర్
భారత్ దౌత్యపరంగా మరో భారీ విజయాన్ని సాధించింది. గూడఛర్యం ఆరోపణలతో ఖతర్ కోర్టు మరణశిక్ష విధించిన 8 మంది భారత మాజీ నేవీ అధికారులను ఆ దేశం విడుదల...
By అంజి Published on 12 Feb 2024 6:28 AM IST
యూపీఐ యూజర్లు.. ఈ కొత్త రూల్స్ మీకు తెలుసా?
ప్రస్తుత కాలంలో ఏ చిన్న వస్తువు కొనాలన్నా ప్రతి ఒక్కరు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. ఈ డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత్ ప్రపంచ దేశాలతోపోటీ...
By అంజి Published on 11 Feb 2024 9:30 PM IST
'ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి'.. మయన్మార్లోని భారతీయులకు విదేశాంగ శాఖ ఆదేశం
క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలోని భారతీయ పౌరులు వెంటనే సమస్యాత్మక ప్రాంతాన్ని విడిచిపెట్టాలని విదేశీ...
By అంజి Published on 7 Feb 2024 9:18 AM IST