You Searched For "India"
'దేశానికి భారత్ అని పేరు పెట్టండి'.. లోక్సభలో కేంద్రమంత్రి డిమాండ్
దేశం పేరును భారత్గా మార్చాలని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సత్యపాల్ సింగ్ ఫిబ్రవరి 5 సోమవారం లోక్సభలో డిమాండ్ చేశారు.
By అంజి Published on 6 Feb 2024 8:01 AM IST
ఇండియా కూటమిపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 5 Feb 2024 9:00 PM IST
దేశవ్యాప్తంగా సీఏఏ అమలుపై కేంద్రమంత్రి సంచలన కామెంట్స్
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర మంత్రి శాంతనూ ఠాకూర్ సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 29 Jan 2024 1:47 PM IST
Budget 2024: దేశ చరిత్రలో కీలకమైన బడ్జెట్ వివరాలు ఇవే
ఫిబ్రవరి 1 సమీపిస్తున్న కొద్దీ కేంద్ర 2024 బడ్జెట్కి సంబంధించిన చర్చలు పెరుగుతున్నాయి. ఇందులో ఎలాంటి ప్రకటనలు రానున్నాయో అనే ఆసక్తి అందరిలోనూ...
By అంజి Published on 29 Jan 2024 12:02 PM IST
IND Vs ENG: తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ టీమ్ గెలిచింది.
By Srikanth Gundamalla Published on 28 Jan 2024 6:15 PM IST
ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే తెరుచునే ఆలయం.. అది కూడా అర్ధరాత్రే!
ఏ ఆలయాన్నైనా ఉదయాన్నే తెరచి పూజలు, అభిషేకాలు చేస్తారు. కేవలం గ్రహణ సమయాల్లో మాత్రమే ఆలయాన్ని మూసి ఉంచుతారు.
By అంజి Published on 28 Jan 2024 1:30 PM IST
భారత్ విమానానికి అనుమతి నిరాకరణ.. మాల్దీవ్స్ బాలుడు మృతి
ఎయిర్లిఫ్ట్ కోసం భారత్ అందించిన డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ను ఉపయోగించడానికి ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజు అనుమతి నిరాకరించడంతో మాల్దీవుల్లో 14 ఏళ్ల బాలుడు...
By అంజి Published on 21 Jan 2024 7:05 AM IST
వరల్డ్ టాప్-10 మిలిటరీల లిస్ట్ రిలీజ్.. భారత్ స్థానం ఎంతో తెలుసా?
2024లో ప్రపంచంలోని టాప్ 10 బలమైన మిలిటరీల జాబితాలో భారత్ తన ర్యాంక్ను కొనసాగించింది. తాజాగా గ్లోబల్ ఫైర్పవర్ ర్యాంకింగ్స్ 2024 నివేదిక రిలీజ్...
By అంజి Published on 17 Jan 2024 12:30 PM IST
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్: 25 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జనవరి 25న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హెచ్సీఏ అధ్యక్షుడు...
By అంజి Published on 15 Jan 2024 7:15 AM IST
మాల్దీవులను 'వేధించే' హక్కు ఏ దేశానికి లేదు: ముయిజ్జు
తన ఐదు రోజుల చైనా పర్యటనను ముగించిన తర్వాత, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు శనివారం మాట్లాడుతూ.. ద్వీప దేశాన్ని "వేధించే" హక్కు ఏ దేశానికి లేదని...
By అంజి Published on 14 Jan 2024 6:41 AM IST
దేశంలోనే అతి పొడవైన వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ
శ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత పొడవైన వంతెనను ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 5:13 PM IST
Ayodhya Ram Mandir: 1200 మసీదుల్లో దీపాలను వెలిగించనున్న బీజేపీ
బిజెపి మైనారిటీ విభాగం జనవరి 22 న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముందు దేశవ్యాప్తంగా 1,200 దర్గాలు, మసీదులలో దీపాలను వెలిగించే...
By అంజి Published on 10 Jan 2024 9:19 AM IST