You Searched For "India"
Olympics: రెజ్లింగ్లో భారత్కు పతకం.. పీవీ సింధు రికార్డును బ్రేక్ చేసిన అమన్
పారిస్ 2024 ఒలింపిక్స్లో శుక్రవారం జరిగిన పురుషుల 57 కేజీల కాంస్య పతకంలో 21 ఏళ్ల అమన్ షెరావత్ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న భారత ఏడో రెజ్లర్గా...
By అంజి Published on 10 Aug 2024 8:59 AM IST
భారత్లో ఫస్ట్టైం రైస్ ఏటీఎం ప్రారంభం
ఒడిశా ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్ర గురువారం భువనేశ్వర్లో భారతదేశపు మొట్టమొదటి బియ్యం ఏటీఎంను ప్రారంభించారు.
By అంజి Published on 9 Aug 2024 7:11 AM IST
బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి భారత్లోనూ రావచ్చు.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు.. బీజేపీ సీరియస్
బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత అక్కడ చెలరేగిన హింసాకాండపై దేశం మొత్తం ఆందోళన చెందుతోంది.
By Medi Samrat Published on 7 Aug 2024 2:29 PM IST
సెమీస్లో అడుగు పెట్టిన భారత్
పారిస్ ఒలింపిక్స్లో పురుషుల హాకీ ఈవెంట్లో భారతజట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 40 నిమిషాలకు పైగా భారత్ 10 మందితోనే ఆడినా.. బ్రిటన్ ను 1-1తో...
By అంజి Published on 4 Aug 2024 4:57 PM IST
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆసియా కప్ భారత్ లోనే.!
2025లో పురుషుల ఆసియా కప్ భారత్ లో నిర్వహించనున్నారు. టీ20 ఫార్మాట్లో జరుగనున్న ఈ ఈవెంట్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
By Medi Samrat Published on 29 July 2024 8:45 PM IST
ఆ ఆరుగురు దేశాన్ని 'చక్రవ్యూహం'లో బంధిస్తున్నారు : రాహుల్
ఈరోజు పార్లమెంట్లో బడ్జెట్పై చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ప్రభుత్వంపై...
By Medi Samrat Published on 29 July 2024 4:18 PM IST
ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మాక్స్ కూడా భారత్ లోనే తయారీ!
టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మాక్స్ మోడళ్లను భారత్ లో తయారు చేయనుంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఐఫోన్ సంస్థ ఇప్పటికే పలు ఐఫోన్ మోడల్స్...
By అంజి Published on 28 July 2024 7:30 PM IST
వర్షం అడ్డంకి.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
వర్షం అడ్డంకి.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
By అంజి Published on 28 July 2024 7:00 PM IST
గత ఐదేళ్లలో దేశంలో ఎన్ని పులులు చనిపోయాయంటే?
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో భారతదేశంలో మొత్తం 628 పులులు మరణించాయి. చాలా వరకూ సహజ మరణాలు కాగా.. కొన్ని వేట, ఇతర కారణాల వల్ల మరణించాయి.
By అంజి Published on 26 July 2024 9:00 PM IST
కార్గిల్ దివస్ సందర్భంగా పాకిస్థాన్కు ప్రధాని మోదీ హెచ్చరిక
జమ్మూ కాశ్మీర్లో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
By అంజి Published on 26 July 2024 10:50 AM IST
'ఆడుజీవితం' రిపీట్.. వీరేంద్రను రక్షించిన ఏపీ ప్రభుత్వం
ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఇబ్బందులు పడ్డ వ్యక్తి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఆడుజీవితం' సినిమా.. నిజజీవితంలో రిపీట్ అయ్యింది.
By అంజి Published on 26 July 2024 10:07 AM IST
ఇండియా నెంబర్-1 హీరో ప్రభాస్.. ఆ తర్వాత ఎవరంటే..
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మరో ఘనతను సాధించాడు.
By Srikanth Gundamalla Published on 22 July 2024 9:45 AM IST











