You Searched For "India"
ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే తెరుచునే ఆలయం.. అది కూడా అర్ధరాత్రే!
ఏ ఆలయాన్నైనా ఉదయాన్నే తెరచి పూజలు, అభిషేకాలు చేస్తారు. కేవలం గ్రహణ సమయాల్లో మాత్రమే ఆలయాన్ని మూసి ఉంచుతారు.
By అంజి Published on 28 Jan 2024 1:30 PM IST
భారత్ విమానానికి అనుమతి నిరాకరణ.. మాల్దీవ్స్ బాలుడు మృతి
ఎయిర్లిఫ్ట్ కోసం భారత్ అందించిన డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ను ఉపయోగించడానికి ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజు అనుమతి నిరాకరించడంతో మాల్దీవుల్లో 14 ఏళ్ల బాలుడు...
By అంజి Published on 21 Jan 2024 7:05 AM IST
వరల్డ్ టాప్-10 మిలిటరీల లిస్ట్ రిలీజ్.. భారత్ స్థానం ఎంతో తెలుసా?
2024లో ప్రపంచంలోని టాప్ 10 బలమైన మిలిటరీల జాబితాలో భారత్ తన ర్యాంక్ను కొనసాగించింది. తాజాగా గ్లోబల్ ఫైర్పవర్ ర్యాంకింగ్స్ 2024 నివేదిక రిలీజ్...
By అంజి Published on 17 Jan 2024 12:30 PM IST
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్: 25 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జనవరి 25న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హెచ్సీఏ అధ్యక్షుడు...
By అంజి Published on 15 Jan 2024 7:15 AM IST
మాల్దీవులను 'వేధించే' హక్కు ఏ దేశానికి లేదు: ముయిజ్జు
తన ఐదు రోజుల చైనా పర్యటనను ముగించిన తర్వాత, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు శనివారం మాట్లాడుతూ.. ద్వీప దేశాన్ని "వేధించే" హక్కు ఏ దేశానికి లేదని...
By అంజి Published on 14 Jan 2024 6:41 AM IST
దేశంలోనే అతి పొడవైన వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ
శ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత పొడవైన వంతెనను ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 5:13 PM IST
Ayodhya Ram Mandir: 1200 మసీదుల్లో దీపాలను వెలిగించనున్న బీజేపీ
బిజెపి మైనారిటీ విభాగం జనవరి 22 న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముందు దేశవ్యాప్తంగా 1,200 దర్గాలు, మసీదులలో దీపాలను వెలిగించే...
By అంజి Published on 10 Jan 2024 9:19 AM IST
మాల్దీవుల దౌత్యవేత్తకు విదేశాంగ శాఖ సమన్లు
భారత్లోని మాల్దీవుల దౌత్యవేత్త ఇబ్రహీం షహీబ్కు విదేశాంగ శాఖ సమన్లు పంపింది. భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు వ్యాఖ్యలు చేసిన ఘటనలో...
By అంజి Published on 8 Jan 2024 11:51 AM IST
దేశంలో కరోనా కలవరం, ఒకే రోజు 12 మంది మృతి
దేశంలో మరోసారి కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. కొద్దిరోజలుగా వరుసగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 5 Jan 2024 3:45 PM IST
ఆ పిచ్లో అలానే ఆడాలి..బుమ్రా, సిరాజ్పై సచిన్ ప్రశంసలు
టీమిండియా సౌతాఫ్రికా టూర్ను ముగించింది. అక్కడ సఫారీలతో టీ20, వన్డే, టెస్టు సిరీస్లను ఆడింది.
By Srikanth Gundamalla Published on 5 Jan 2024 11:23 AM IST
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ విజయం.. సిరీస్ సమం
సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటన ముగిసింది. చివరి టెస్టు మ్యాచ్లో విజయంతో ఈ టూర్ను ముగించింది భారత్.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 6:07 PM IST
176 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్.. ఇండియా టార్గెట్ ఎంతంటే..
రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 176 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మర్క్రమ్ అద్భుతమైన సెంచరీతో రాణించాడు.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 4:04 PM IST