You Searched For "Hyderabad"
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై కేసు నమోదు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై కేసు నమోదు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 8:30 AM IST
హైదరాబాద్లో భారీ వర్షం.. మరో నాలుగు రోజులు కూడా..
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 7:33 AM IST
Hyderabad: స్కూల్ బస్సు బీభత్సం.. ఒకరి మృతి
హైదరాబాద్: శంషాబాద్లో సోమవారం నాడు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పై ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది.
By అంజి Published on 12 Aug 2024 11:49 AM IST
హైదరాబాద్లో పెరుగుతున్న డెంగీ జ్వరాలు.. అధికారుల అలర్ట్
వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వస్తుంటాయి.
By Srikanth Gundamalla Published on 12 Aug 2024 9:36 AM IST
Hyderabad: డ్యూటీ అవ్వగానే నడుచుకుంటూ వెళుతున్న సెక్యూరిటీ గార్డు.. ఇంతలో!!
గోపి అనే సెక్యూరిటీ గార్డు తన షిఫ్ట్ తర్వాత ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన హైదరాబాద్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Aug 2024 7:45 PM IST
Hyderabad: కోచింగ్ సెంటర్లో యువతి ఆత్మహత్య
హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 10 Aug 2024 9:00 PM IST
Hyderabad: కిడ్నాప్కు గురైన 12 ఏళ్ల బాలిక.. ఎలా తప్పించుకుందంటే?
హైదరాబాద్ నగరంలో గత కొన్ని నెలలుగా బాలికలు కిడ్నాప్ కు గురవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
By అంజి Published on 10 Aug 2024 1:34 PM IST
హైదరాబాద్లో ఆరమ్ ఈక్విటీ రూ.3,320 కోట్ల పెట్టుబడులు
ఆరమ్ ఈక్విటీ పార్టనర్స్ తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్లో 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.3320 కోట్లు) పెట్టుబడులు...
By అంజి Published on 10 Aug 2024 9:45 AM IST
'సుంకిశాల ఘటనను ఎందుకు దాచారు'.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్
సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని బీఆర్ఎస్ నేత విమర్శించారు. నాగార్జునసాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి...
By అంజి Published on 9 Aug 2024 1:03 PM IST
బాలాపూర్లో దారుణం.. రౌడీషీటర్ను కాల్చి చంపారు
బాలాపూర్లో గురువారం రాత్రి ఓ రౌడీషీటర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గన్ తో మూడు రౌండ్ల కాల్పులు జరిపి హత్య చేశారు.
By అంజి Published on 9 Aug 2024 12:19 PM IST
భారతదేశంలోని నగరాల్లో పెరిగిపోతున్న వాయుకాలుష్యం.. ఊహించని మరణాలు
భారతదేశంలో కూడా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది, గత మూడు దశాబ్దాల్లో మరణాల సంఖ్య దాదాపు 60% పెరిగాయి.
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 Aug 2024 11:44 AM IST
Hyderabad: బస్సు అద్దాన్ని పగలగొట్టిన, కండక్టర్పై పామును విసిరిన మహిళ
మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ గురువారం సాయంత్రం రద్దీగా ఉండే విద్యానగర్ కూడలిలో బస్సు వెనుక అద్దాన్ని పగులగొట్టి కండక్టర్పై పామును విసిరేసింది.
By అంజి Published on 9 Aug 2024 9:00 AM IST