You Searched For "Hyderabad"
కవల సోదరులు కన్నుమూత.. జీడిమెట్లలో ఊహించని ప్రమాదం
హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలోని సబూరి ఫార్మాలో విషాదం చోటు చేసుకుంది. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు సోదరులు ప్రాణాలు కోల్పోయారు.
By అంజి Published on 17 Oct 2024 9:31 AM IST
Hyderabad: 'పరీక్షలు వాయిదా వేయండి'.. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన
అక్టోబర్ 21 నుంచి జరగాల్సిన గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ పలువురు గ్రూప్-1 అభ్యర్థులు బుధవారం సాయంత్రం నిరసన చేపట్టారు.
By అంజి Published on 17 Oct 2024 7:37 AM IST
దేశ్ కా ట్రక్ ఉత్సవ్లో హైదరాబాద్లోని వినియోగదారులకు మరింత వ్యాపార లాభదాయకత
భారతదేశ అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ 2024 October 18న హైదరాబాద్లో రోజంతా జరిగేలా దేశ్ కా ట్రక్ ఉత్సవ్ కార్యక్రమాన్ని...
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Oct 2024 6:30 PM IST
రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం ధరలు
బంగారం ధర అనూహ్యంగా పెరిగింది. హైదరాబాద్లో బంగారం ధరలు ఈరోజు కొత్త రికార్డులు సృష్టించాయి
By Medi Samrat Published on 16 Oct 2024 4:48 PM IST
హైడ్రా, మూసీలతో భయానక వాతావారణాన్ని సృష్టించారు : కేటీఆర్
ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాల కారణంగా హైదరాబాద్ లో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By Kalasani Durgapraveen Published on 16 Oct 2024 2:59 PM IST
Rain Alert : హైదరాబాద్ను కమ్మేసిన చీకటి మేఘాలు
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) సూచనల నేపథ్యంలో హైదరాబాద్ను చీకటి మేఘాలు కమ్మేశాయి.
By Kalasani Durgapraveen Published on 15 Oct 2024 11:30 AM IST
హైదరాబాద్లో యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. గచ్చిబౌలిలోని ఓ నిర్మాణ సంస్థలో పని చేస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 15 Oct 2024 10:58 AM IST
Hyderabad: మూసీలో ఇళ్ల తొలగింపులపై.. 100కుపైగా హైకోర్టు స్టే ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన పథకంలో భాగంగా నిర్వహిస్తున్న ఇళ్ల తొలగింపు కార్యక్రమాలపై నగరంలోని 100 మందికి పైగా ఇళ్ల యజమానులు స్టే...
By అంజి Published on 15 Oct 2024 7:27 AM IST
ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 10 రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...
By అంజి Published on 13 Oct 2024 6:18 AM IST
అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులు.
హైదరాబాద్ లోని నాంపల్లి ఎక్సిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేశారు.
By Kalasani Durgapraveen Published on 11 Oct 2024 10:18 AM IST
Hyderabad: 17,500 మంది పెట్టుబడి.. రూ.229 కోట్ల మోసం.. డీకేజెడ్ టెక్నాలజీస్ ఎండీ అరెస్ట్
నగర పోలీసులు అక్టోబర్ 10, గురువారం.. DKZ టెక్నాలజీస్/డికాజో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లను అరెస్టు చేశారు. అలాగే కంపెనీ ఆస్తులను స్వాధీనం...
By అంజి Published on 11 Oct 2024 7:44 AM IST
Telangana: నేడు కొత్త టీచర్లకు నియామక పత్రాలు
డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు.
By అంజి Published on 9 Oct 2024 7:27 AM IST