You Searched For "Hyderabad"
Hyderabad: పబ్లపై ఎస్వోటీ దాడులు.. గంజా సేవించిన నలుగురు అరెస్ట్
డ్రగ్స్ గురించి సమాచారం అందిన తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) శుక్రవారం గచ్చిబౌలి, మాదాపూర్లోని రెండు పబ్లపై దాడి చేసింది. పోలీసులు ఆన్-సైట్...
By అంజి Published on 14 Jun 2025 11:10 AM IST
నేడే గద్దర్ అవార్డుల ప్రదానం.. ఉత్తమ హీరోకు ఎంత ఇస్తారంటే?
నేడు హైటెక్స్లో గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరగనుంది. విజేతలకు షీల్డ్తో పాటు నగదు పురస్కారం కూడా అందిస్తారు.
By అంజి Published on 14 Jun 2025 7:52 AM IST
Hyderabad : రైల్వే ట్రాక్ మీద కుమార్తె.. తప్పించడానికి వెళ్లిన తండ్రి కూడా..
హైదరాబాద్లోని రైల్వే ట్రాక్పై తన కుమార్తె ఆత్మహత్య చేసుకోబోతుంటే కాపాడటానికి ఆయన ప్రయత్నించాడు
By Medi Samrat Published on 13 Jun 2025 7:20 PM IST
కుమారుడిని స్కూల్లో చేర్పించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఎనిమిదేళ్ల కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ను పటాన్చెరులోని ఇక్రిసాట్ క్యాంపస్లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్...
By Medi Samrat Published on 13 Jun 2025 6:48 PM IST
పబ్లో గొడవ.. టాలీవుడ్ నటికి షాకిచ్చిన గచ్చిబౌలి పోలీసులు
టాలీవుడ్ నటి కల్పికకు హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు షాక్ ఇచ్చారు
By Knakam Karthik Published on 12 Jun 2025 12:14 PM IST
హైదరాబాద్లో నూతన కార్యాలయ ప్రారంభంతో భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించిన హైలాండ్
ది కంటెంట్ ఇన్నోవేషన్ క్లౌడ్TM యొక్క మార్గదర్శక సంస్థ అయిన హైలాండ్, హైదరాబాద్లో తమ కొత్త కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఇది కంపెనీ ప్రపంచ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 Jun 2025 5:00 PM IST
గంటకు పైగా విచారణ..కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన హరీష్రావు ఇంటరాగేషన్
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విచారణ ముగిసింది.
By Knakam Karthik Published on 9 Jun 2025 1:43 PM IST
విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన టీజీఆర్టీసీ
హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 9 Jun 2025 1:00 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 12:00 PM IST
విషాదం: చేప ప్రసాదం కోసం వచ్చిన వ్యక్తి గుండెపోటుతో మృతి
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతోన్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 8 Jun 2025 4:32 PM IST
చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
By అంజి Published on 8 Jun 2025 10:06 AM IST
ఎమ్మెల్యే గోపీనాథ్ కన్నుమూత.. సీఎంలు రేవంత్, చంద్రబాబు సంతాపం
జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
By అంజి Published on 8 Jun 2025 8:35 AM IST