You Searched For "Hyderabad"
Hyderabad: కొనసాగుతున్న గణేష్ విగ్రహాల నిమజ్జనం
తొమ్మిది రోజుల గణేష్ చతుర్థి ఉత్సవాలు ముగిసింది. ఈ నేపథ్యంలోనే చెరువుల్లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.
By అంజి Published on 18 Sept 2024 10:19 AM IST
ఎన్ని అడ్డంకులొచ్చినా హైడ్రా ఆగదు.. నేను పని చేసే సీఎంని: రేవంత్ రెడ్డి
తెలంగాణ అంటేనే త్యాగం, బలిదానం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్లో సీఎం జాతీయ జెండాను...
By అంజి Published on 17 Sept 2024 11:15 AM IST
Hyderabad: రికార్డ్ స్థాయిలో.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డూ
తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్లో రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డూ వేలం పాట జరిగింది.
By అంజి Published on 17 Sept 2024 10:45 AM IST
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం
ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర మొదలైంది. గంగమ్మ ఒడికి చేరేందుకు గణనాథుడు బయల్దేరాడు.
By అంజి Published on 17 Sept 2024 7:08 AM IST
బాలాపూర్ లడ్డూ వేలంపై కొత్త నిబంధన
బాలాపూర్ వినాయకుడికి ఎంతో ప్రత్యేక ఉంది. ఇక్కడ లడ్డూ వేలం బాగా ఫేమస్.
By Srikanth Gundamalla Published on 16 Sept 2024 9:30 PM IST
రూ.450 నుంచి రూ.27 లక్షల వరకు: బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రయాణం ఇదే
10 రోజుల వినాయక చవితి ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్లోని బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపై పడింది.
By అంజి Published on 16 Sept 2024 11:00 AM IST
నేడు రేషన్ కార్డులపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్ సబ్ కమిటీ
కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది.
By అంజి Published on 16 Sept 2024 10:08 AM IST
Hyderabad: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?
హైదరాబాద్లోని గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో దారుణం జరిగింది. ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది.
By అంజి Published on 16 Sept 2024 9:34 AM IST
సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమానికి నేను రాను: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న నిర్వహించనున్న 'ప్రజాపాలన దినోత్సవం' (ప్రజాపాలన దినోత్సవం)కు తాను హాజరు కావడం లేదని కేంద్ర బొగ్గు శాఖ...
By అంజి Published on 16 Sept 2024 9:21 AM IST
Hyderabad: తోటి కొరియోగ్రాఫర్పై అత్యాచారం.. జానీ మాస్టర్పై కేసు
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. 21 ఏళ్ల తోటి మహిళా కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రాయదుర్గం పోలీసులు కేసు నమోదు...
By అంజి Published on 16 Sept 2024 8:19 AM IST
Hyderabad: ట్యాంక్బండ్పై వినాయక నిమజ్జనం.. 600 ప్రత్యేక బస్సులు
సెప్టెంబర్ 17 మంగళవారం గణేష్ నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ట్యాంక్ బండ్, ఇతర ప్రాంతాలకు 600 ప్రత్యేక బస్సులను...
By అంజి Published on 16 Sept 2024 6:44 AM IST
Hyderabad: తొలిసారిగా మెట్రో స్టేషన్లో ఆరోగ్య కేంద్రాలు
దేశంలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో ఆరోగ్య సేవలు అందుబాటులో వచ్చాయి.
By Srikanth Gundamalla Published on 15 Sept 2024 9:00 PM IST