You Searched For "Hyderabad"
అమెరికాలో రోడ్డు ప్రమాదం..దంపతులు సహా ఇద్దరు చిన్నారులు సజీవదహనం
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం అయ్యింది.
By Knakam Karthik Published on 8 July 2025 7:29 AM IST
Hyderabad: మూడేళ్లుగా అద్దె కట్టట్లేదని.. ప్రభుత్వ కార్యాలయానికి తాళం వేసిన బిల్డింగ్ ఓనర్
40 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని ప్రాంగణానికి తాళం వేయడంతో అబ్దుల్లాపూర్మెట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజా సేవలు నిలిచిపోయాయి.
By అంజి Published on 7 July 2025 5:39 PM IST
రూ.4,215 కోట్ల ఆర్థిక మోసం..ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అరెస్టు
రూ.4,215 కోట్ల భారీ ఆర్థిక మోసంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ఆర్యన్ సింగ్ను తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్...
By Knakam Karthik Published on 7 July 2025 8:58 AM IST
'వారి పట్ల జాలి చూపొద్దు'.. సీఎం రేవంత్
సోషల్ మీడియా ద్వారా బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో దోషుల పట్ల ఎలాంటి జాలి చూపకుండా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్...
By అంజి Published on 6 July 2025 6:38 AM IST
స్పైస్ జెట్ విమానంలో సమస్య.. అత్యవసర ల్యాండింగ్
చెన్నై నుంచి హైదరాబాద్ బయల్దేరిన స్పైస్ జెట్ విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తింది. చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్లైట్లో...
By అంజి Published on 4 July 2025 12:49 PM IST
బయటపడ్డ మూవీ పైరసీ రాకెట్.. 40 సినిమాలు పైరసీ చేసి డబ్బులు ఎలా సంపాదించాడంటే.?
హై ప్రొఫైల్ సినిమా పైరసీ రాకెట్లో పాల్గొన్నాడనే ఆరోపణలతో వనస్థలిపురంలోని ఎన్జీఓస్ కాలనీకి చెందిన జన కిరణ్ కుమార్ అనే ఎసి టెక్నీషియన్ను హైదరాబాద్...
By Medi Samrat Published on 3 July 2025 7:52 PM IST
గ్రూపులు లేనిది ఎక్కడ..ఎవరికీ భయపడేది లేదు: కొండా మురళి
ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షితో భేటీ తర్వాత కొండా మురళి మీడియాతో మాట్లాడారు.
By Knakam Karthik Published on 3 July 2025 11:50 AM IST
Hyderabad: పేలుడు ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం, నిపుణులతో కమిటీ ఏర్పాటు
హైదరాబాద్ పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాద విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 3 July 2025 9:56 AM IST
బందోబస్తు విధులు ముగించుకుని వెళ్తున్న ఎస్ఐ రోడ్డుప్రమాదంలో మృతి
సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ అధికారి మృతి చెందడం విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 3 July 2025 9:15 AM IST
మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం.. సిగాచీ కీలక ప్రకటన
పాశమైలారం పరిశ్రమలో పేలుడు ఘటనపై సిగాచీ పరిశ్రమ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో 40 మంది చనిపోయారని వెల్లడించింది.
By అంజి Published on 2 July 2025 2:03 PM IST
సామాజిక బాధ్యతగా అక్కడ పని చేయండి..ప్రైవేట్ డాక్టర్లకు సీఎం రేవంత్ రిక్వెస్ట్
హైదరాబాద్ను హెల్త్ టూరిజం హబ్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 2 July 2025 1:32 PM IST
Hyderabad: వాట్సాప్ సేవలను ప్రారంభించనున్న జీహెచ్ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పౌరులు ఆస్తి పన్ను, వాణిజ్య లైసెన్స్ ఫీజులు, ఇతర చెల్లింపులను వాట్సాప్ ద్వారా చెల్లించడానికి వీలు...
By అంజి Published on 2 July 2025 11:58 AM IST