You Searched For "Gujarat"
పరీక్ష మూల్యాంకనంలో తప్పులు చేసిన 9,218 మంది టీచర్లు.. భారీ జరిమానా విధించిన ప్రభుత్వం
బోర్డు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం మార్కుల గణనలో తప్పులు చేసినందుకు టీచర్లకు రెండేళ్ల వ్యవధిలో రూ.1.54 కోట్ల జరిమానా విధించింది గుజరాత్ ప్రభుత్వం.
By అంజి Published on 7 Feb 2024 10:02 AM IST
బిల్కిస్ బానో కేసు.. జైలులో లొంగిపోయిన 11 మంది దోషులు
బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్న మొత్తం 11 మంది గుజరాత్లోని పంచమహల్ జిల్లాలోని గోద్రా సబ్ జైలులో ఆదివారం సాయంత్రం లొంగిపోయారు
By అంజి Published on 22 Jan 2024 8:44 AM IST
విహారయాత్రలో విషాదం.. పడవ బోల్తా పడి 12 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు మృతి
గుజరాత్లోని వడోదరలోని హర్ని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో విహారయాత్రకు వెళ్లిన 12 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులతో సహా మొత్తం 14 మంది మృతి...
By అంజి Published on 18 Jan 2024 8:07 PM IST
రోడ్డుపై నమాజ్ చేసిన వ్యక్తి అరెస్ట్
గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో రోడ్డుపై నమాజ్ చేసిన ట్రక్కు డ్రైవర్ను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 15 Jan 2024 9:00 AM IST
Ayodhya Ram Mandir: అయోధ్యకు ఊరేగింపుగా వెళ్తోన్న 108 అడుగుల అగరబత్తి
శ్రీరామ మందిరాన్ని దివ్యమైన పరిమళంతో నింపేందుకు గుజరాత్లోని వడోదర నుంచి 108 అడుగుల అగరబత్తిని అయోధ్యకు తరలిస్తున్నారు.
By అంజి Published on 9 Jan 2024 11:43 AM IST
హైవేపై ఫేక్ టోల్గేట్.. ఏడాదిగా రూ.కోట్లు వసూలు
జాతీయ రహదారులపై వెళ్తున్నప్పుడు మనకు సాధారణంగానే టోల్ ప్లాజాలు ఎదురవుతుంటాయి.
By Srikanth Gundamalla Published on 8 Dec 2023 1:45 PM IST
భార్యను చంపిన పోలీసు.. మృతదేహాన్ని ఏం చేశాడంటే?
మరో మహిళతో ఏడాది పాటు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న పోలీసు కానిస్టేబుల్ తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత..
By అంజి Published on 7 Dec 2023 7:17 PM IST
20 మంది ప్రాణాలు తీసిన పిడుగులు
అకాల వర్షాల కారణంగా గుజరాత్లో పిడుగుపాటుకు గురై 20 మంది మరణించారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 27 Nov 2023 1:06 PM IST
విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య
గుజరాత్లో విషాదం చోటుచేసుకుంది. సూరత్లోని ఓ కుటుంబం మొత్తం ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 9:00 PM IST
కిలో నెయ్యి రూ.2లక్షలు.. అసలు దీని ప్రత్యేకతేంటి..?
గుజరాత్లో ఉన్న వ్యక్తి వద్ద ఉన్న నెయ్యికి మాత్రం కిలో రూ.2లక్షల వరకు ఉంటుందట.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 6:09 PM IST
గర్భా ఈవెంట్లో విషాదం.. 24 గంటల్లో 10 మంది గుండెపోటుతో మృతి
గుజరాత్లో గడచిన 24 గంటల్లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గర్బా చేస్తూ 10 మంది మరణించారు. బాధితుల్లో టీనేజర్ల నుండి మధ్య వయస్కుల వరకు ఉన్నారు
By అంజి Published on 22 Oct 2023 6:30 AM IST
రోడ్డుపై వజ్రాల కోసం జనాల వేట..నెట్టింట వీడియో వైరల్
వజ్రాల కోసం జనం నడిరోడ్డుపై వాహనాలను ఆపి వెతుకులాట ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 25 Sept 2023 12:42 PM IST











