You Searched For "Farmers"
Andhrapradesh: 'సీఎం గారూ.. రైతులను ఆదుకోరు'.. వైఎస్ షర్మిల
రైతుల ఆర్తనాదాలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును...
By అంజి Published on 29 July 2024 12:30 PM IST
ఏపీలో కూడా రుణమాఫీ చేయండి : వైఎస్ షర్మిల
భారీ వర్షాలు ఒక విపత్తు.. చితికి పోయి ఉన్న రైతుల మీద పిడుగు పడ్డట్లు అయ్యిందని APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 22 July 2024 3:08 PM IST
Telangana: పంట రుణమాఫీ కాలేదంటున్న కొందరు రైతులు.. అయినవారు కొత్త లోన్ కోసం దరఖాస్తులు
హైదరాబాద్: రూ.లక్ష రుణమాఫీ తమకు జరగలేదంటూ వ్యవసాయ శాఖకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి.
By అంజి Published on 20 July 2024 10:02 AM IST
ఏపీలోనూ రైతు రుణమాఫీ చేయాలి: వైఎస్ షర్మిల
రైతుల తలసరి అప్పులో, దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ ఎందుకు చెయ్యరు అని షర్మిల ప్రశ్నించారు.
By అంజి Published on 19 July 2024 2:25 PM IST
సైబర్ నేరాలపై రైతులకు పోలీసుల అలర్ట్, వీడియో ట్వీట్ చేసిన డీజీపీ
తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 19 July 2024 11:45 AM IST
రైతుల రుణాల మాఫీకి రూ.31 వేల కోట్లు విడుదల: డిప్యూటీ సీఎం భట్టి
పంట రుణాలను మాఫీ చేసేందుకు వచ్చే నెలాఖరులోగా రూ.31 వేల కోట్లు విడుదల చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం తెలిపారు.
By అంజి Published on 18 July 2024 3:00 PM IST
తెలంగాణ రైతులకు గుడ్న్యూస్.. రేపు అకౌంట్లలో డబ్బుల జమ
రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రేపు లక్ష రూపాయల లోన్ ఉన్న రైతుల ఖాతాల్లో సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది.
By అంజి Published on 17 July 2024 6:26 AM IST
Telangana: శుభవార్త.. అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల రుణమాఫీ
రైతులందరికీ శుభవార్త. తొలివిడతగా ఈ నెల 18 వ తేదీ నాటికి అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల మేరకు రుణమాఫీ కానుంది.
By అంజి Published on 16 July 2024 6:15 PM IST
పిస్టల్తో రైతులను బెదిరించిన ఐఏఎస్ అధికారి తల్లి.. వీడియో వైరల్
వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లి పూణేలోని ముల్షి తహసీల్లో భూమి కోసం పిస్టల్తో రైతులను బెదిరించిన వీడియో వైరల్గా మారింది.
By అంజి Published on 12 July 2024 12:51 PM IST
రైతులకు బకాయిలు చెల్లింపు కోసం రూ.1,000 కోట్లు విడుదల
దేశంలో ఎక్కడా జరగని విధంగా గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని మాజీఎమ్మెల్యే కుటుంబం భారీ అవినీతికి...
By Medi Samrat Published on 4 July 2024 6:15 PM IST
రైతన్నలకు గుడ్ న్యూస్.. కనీస మద్దతు ధర పెంచేసిన ప్రభుత్వం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 14 ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధర (ఎంఎస్పి)ని ఆమోదించింది.
By Medi Samrat Published on 19 Jun 2024 9:24 PM IST
మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?
పీఎం కిసాన్ 17వ విడత నిధులను ప్రధాని నరేంద్రమోదీ నిన్న విడుదల చేశారు. దేశంలోని 9.6 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల నిధులు జమ చేశారు.
By అంజి Published on 19 Jun 2024 6:27 AM IST