You Searched For "Farmers"
సంక్రాంతి వేళ రైతులకు గుడ్న్యూస్.. వరి ధాన్యం బోనస్ డబ్బుల విడుదల
సంక్రాంతి వేళ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సన్న వడ్లకు రూ.500 కోట్ల బోనస్ నిధులను పౌరసరఫరాల శాఖ విడుదల చేసింది.
By అంజి Published on 13 Jan 2026 7:03 AM IST
PM Kisan Yojana: రైతులకు రూ.2000.. ఈ సారి ఈ తప్పులు అస్సలు చేయకండి
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత కోసం.. ఇప్పుడు లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు.
By అంజి Published on 10 Jan 2026 7:27 AM IST
'HT పత్తి విత్తనాలను కొనొద్దు'.. రైతులను అలర్ట్ చేసిన మంత్రి తుమ్మల
HT పత్తి విత్తనాల అమ్మకాలను రాష్ట్రంలో అరికట్టాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
By అంజి Published on 9 Jan 2026 10:45 AM IST
రాజధాని ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూమిని వేగంగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ బుధవారం అన్నారు.
By అంజి Published on 7 Jan 2026 1:30 PM IST
యాప్తో రైతులకు సకాలంలో ఎరువుల సరఫరా: మంత్రి తుమ్మల
రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా అయ్యేలా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం కపస్ కిసాన్ యాప్ తరహాలో మొబైల్ ఫర్టిలైజర్ యాప్ను అమలు చేసిందని...
By అంజి Published on 7 Jan 2026 7:40 AM IST
రైతులకు గుడ్న్యూస్.. ఎరువుల సబ్సిడీని పెంచిన కేంద్రం
గ్లోబల్ మార్కెట్లో ద్రవ్యోల్బణం, ముడిసరుకు ధరలలో అనిశ్చితి నుండి రైతులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రబీ సీజన్ 2025-26 కోసం ఎరువుల సబ్సిడీని...
By Medi Samrat Published on 5 Jan 2026 6:22 PM IST
Telangana: యాసంగి యూరియా పంపిణీకి ప్రత్యేక అధికారులు నియామకం
లంగాణలో యాసంగి సీజన్లో యూరియా పంపిణీకి ప్రత్యేక అధికారులను నియమిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి ఉత్తర్వులు జారీ చేశారు
By Knakam Karthik Published on 31 Dec 2025 1:17 PM IST
Andhra Pradesh: జనవరి 2 నుంచి పట్టాదారు పుస్తకాల పంపిణీ
రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు 21.80 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.
By అంజి Published on 31 Dec 2025 10:10 AM IST
రైతుల బతుకులు క్యూ లైన్లలో తెల్లారాల్సిందేనా?..ఇదేనా మీరు చెప్పిన మార్పు?: హరీశ్రావు
తెలంగాణ వ్యాప్తంగా యూరియా పంపిణీపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్పై విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 26 Dec 2025 12:58 PM IST
పంట రుణాలు మాఫీ చేయిస్తామంటూ నకిలీ నోట్లు ఇస్తారు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నకిలీ కరెన్సీకి సంబంధించిన సంఘటనలు పెరిగిపోయాయి. నకిలీ ₹500 నోట్లను చలామణి చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.
By అంజి Published on 25 Dec 2025 1:19 PM IST
ధాన్యం కొనుగోళ్లల్లో రైతులకు ఇబ్బందులు ఉండవు..సీఎం కీలక ప్రకటన
రైతులకు ప్రయోజనం కలిగించేలా రబీ – ఖరీఫ్ - రబీ పంటలకు సంబంధించిన క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ, ఉద్యానశాఖలను ఆదేశించారు.
By Knakam Karthik Published on 24 Dec 2025 9:00 AM IST
Kisan diwas: రైతన్నలూ ఈ 5 కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసా?
దివంగత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని భారతదేశం ప్రతి సంవత్సరం లాగే డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం 2025ను జరుపుకుంటోంది
By Knakam Karthik Published on 23 Dec 2025 1:12 PM IST











