You Searched For "Farmers"
'మంత్రి హెలికాప్టర్ వస్తుంది.. మీ వడ్లు తీసేయండి'.. రైతులపై ఎమ్మార్వో దౌర్జన్యం
'మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ వస్తుంది.. మీ వడ్లు తీసేయండి' అంటూ రైతులపై ఎమ్మార్వో దౌర్జన్యానికి దిగాడు.
By అంజి Published on 29 March 2025 1:30 PM IST
Telangana: వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి పంట నష్టం డబ్బులు
తెలంగాణలో మార్చి 21 నుంచి 23 వరకు కురిసన అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టాయి.
By అంజి Published on 28 March 2025 6:52 AM IST
'తెలంగాణ రైతుల దుస్థితి అర్థం చేసుకున్నారు'.. నిర్మలా సీతారామన్కి థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్
రుణమాఫీ పథకంపై తెలంగాణలోని రైతుల దుస్థితిని ఎత్తిచూపినందుకు భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా...
By అంజి Published on 27 March 2025 12:52 PM IST
రైతులకు శుభవార్త..ఆ డబ్బులు జమ అవుతున్నాయని ప్రభుత్వం ప్రకటన
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 26 March 2025 5:13 PM IST
రైతులకు ఉగాది గిఫ్ట్ రెడీ చేసిన సీఎం రేవంత్
ఉగాది పండుగ సందర్భంగా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు.
By అంజి Published on 24 March 2025 8:06 AM IST
రైతులకు గుడ్న్యూస్.. అకౌంట్లలోకి రూ.6,000
రైతులకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుడ్న్యూస్ చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకంలో ఇప్పుడు చేరినా పెట్టుబడి సాయం...
By అంజి Published on 12 March 2025 6:38 AM IST
రైతుల పంటలను కాపాడటం మా ప్రభుత్వ బాధ్యత: మంత్రుల హామీ
ప్రస్తుత రబీ సీజన్లో పంటలను కాపాడటం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత విషయమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు.
By అంజి Published on 11 March 2025 7:51 AM IST
రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
మార్చి 31 లోపు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By అంజి Published on 25 Feb 2025 8:37 AM IST
పసుపు రైతుల గోడు పట్టించుకోండి
దేశంలోనే అతిపెద్ద సుగంధ కేంద్రాలలో ఒకటైన నిజామాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో పసుపు ధరలు భారీగా పడిపోయాయి
By Medi Samrat Published on 21 Feb 2025 8:45 PM IST
త్వరలో పీఎం కిసాన్ నిధుల జమ.. కొత్త రైతులు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే?
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులకు జమకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 21 Feb 2025 6:53 AM IST
వీలైనంత త్వరగా అమలులోకి భూభారతి: మంత్రి పొంగులేటి
వీలైనంత త్వరగా తెలంగాణలో భూ భారతి చట్టాన్ని అమలులోకి తీసుకువస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
By Knakam Karthik Published on 20 Feb 2025 6:48 AM IST
అన్నదాతలకు శుభవార్త, ఖాతాల్లోకి 19వ విడత పీఎం కిసాన్ నిధులు.. ఎప్పుడో తెలుసా?
ఈ నెల 24వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధాని మోడీ రిలీజ్ చేయనున్నారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 7:39 PM IST