You Searched For "Farmers"
యూరియా సకాలంలో సరఫరా చేయండి..నడ్డాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జె.పి.నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్...
By Knakam Karthik Published on 9 July 2025 7:24 AM IST
రైతులకు తీపికబురు..త్వరలోనే అకౌంట్లలోకి ధాన్యం కొనుగోలు డబ్బులు
ఆంధ్రప్రదేశ్లోని రైతులకు మార్క్ ఫెడ్ ఎండీ తీపికబురు చెప్పారు.
By Knakam Karthik Published on 8 July 2025 6:43 AM IST
రైతుల ఖాతాల్లోకి రూ.2,000.. జమ అయ్యేది అప్పుడేనా?
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు.. కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 7 July 2025 12:13 PM IST
అలా చేయకపోతే రైతులతో కలిసి వెళ్తాం..ప్రభుత్వానికి హరీశ్ రావు వార్నింగ్
రాజకీయాలు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 6 July 2025 2:23 PM IST
తెలంగాణలో ఖరీఫ్ సీజన్కు యూరియా కొరత ముప్పు
తెలంగాణలో కీలకమైన ఖరీఫ్ పంటలు ఊపందుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులు యూరియా కొరతను ఎదుర్కొంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
By Knakam Karthik Published on 4 July 2025 8:46 AM IST
రైతులకు గుడ్న్యూస్.. ఈ నెలాఖరుకు ఖాతాల్లోకి రూ.7,000!
ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. మరో పథకం అమలుకు సిద్ధమైంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు...
By అంజి Published on 27 Jun 2025 1:12 PM IST
విజయోత్సవాలు కాదు.. రైతులకు క్షమాపణ చెప్పండి: హరీష్ రావు
రాష్ట్ర ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహించడం కాదని.. రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
By అంజి Published on 24 Jun 2025 1:30 PM IST
రైతుల ఖాతాల్లోకి రూ.20,000.. మరో బిగ్ అప్డేట్
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతన్నలకు ఏటా రూ.20,000 అందించే అన్నదాత - సుఖీభవ పథకాన్ని ఈ నెల...
By అంజి Published on 24 Jun 2025 11:21 AM IST
రేపటితో రైతు భరోసా పూర్తి..విజయోత్సవ సంబరాలకు ప్రభుత్వం నిర్ణయం
రైతు భరోసా విజయోత్సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
By Knakam Karthik Published on 23 Jun 2025 1:26 PM IST
'2 రోజుల్లో వారి ఖాతాల్లోకి డబ్బులు'.. శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. తాజాగా హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల ఉన్న భూములకు రైతు భరోసాపై మంత్రి తుమ్మల...
By అంజి Published on 22 Jun 2025 9:00 AM IST
ఎకరాకు రూ.12,000.. కొత్తగా దరఖాస్తుకు నేడు ఆఖరు
కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన అన్నదాతలకు రైతు భరోసా ప్రయోజనాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
By అంజి Published on 20 Jun 2025 6:33 AM IST
గుడ్న్యూస్..మూడెకరాల వరకు రైతు భరోసా డబ్బులు జమ చేసిన ప్రభుత్వం
రైతు భరోసా'పై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 17 Jun 2025 3:30 PM IST