You Searched For "Farmers"
కేంద్రం అసమర్థతతోనే యూరియా కష్టాలు..రైతులకు మంత్రి బహిరంగ లేఖ
తెలంగాణలోనే కాదు..దేశమంతా యూరియా కొరత ఉంది..అని రాష్ట్ర రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బహిరంగ లేఖ రాశారు.
By Knakam Karthik Published on 26 Aug 2025 11:19 AM IST
తెలంగాణ రైతులను తీవ్రంగా వేధిస్తున్న యూరియా కొరత
పంటలకు, ముఖ్యంగా వరికి కీలకమైన ఎరువులైన యూరియా కొరత ఖరీఫ్ సీజన్లో లక్షలాది మంది రైతులకు సంక్షోభాన్ని సృష్టించింది.
By అంజి Published on 25 Aug 2025 7:15 AM IST
ఎరువుల లభ్యత, సరఫరాపై సీఎం రివ్యూ..అధికారులకు కీలక ఆదేశాలు
ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
By Knakam Karthik Published on 24 Aug 2025 3:36 PM IST
ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 22 Aug 2025 11:55 AM IST
తెలంగాణలో యూరియా కొరత..గుడ్న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి
అంతర్జాతీయంగా కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 21 Aug 2025 12:51 PM IST
తెలంగాణ రైతులకు శుభవార్త.. రాష్ట్రానికి 50 వేల మెట్రిక్ టన్నుల యురియా
యూరియా కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చేసిన పోరాటం ఫలించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలకు మంత్రి తుమ్మల...
By అంజి Published on 20 Aug 2025 12:02 PM IST
ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం: మంత్రి జూపల్లి
రాష్ట్రంలో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఊరటనిచ్చే వార్త చెప్పారు. ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లిస్తామని...
By అంజి Published on 20 Aug 2025 6:38 AM IST
వాళ్లు పత్తా లేరు, వీళ్లు భజన చేస్తున్నారు: సీఎం రేవంత్
తెలంగాణ రైతులకు యూరియా సరఫరా విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోంది..అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం...
By Knakam Karthik Published on 19 Aug 2025 1:37 PM IST
ఈ నెల 21లోపు యూరియా సమస్యకు పరిష్కారం..లోకేశ్కు జేపీ నడ్డా హామీ
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...
By Knakam Karthik Published on 18 Aug 2025 1:51 PM IST
మళ్లీ చెబుతున్నా.. నీరు, రక్తం కలిసి ప్రవహించవు: ప్రధాని మోదీ
ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు పండుగ చేసుకునే రోజని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన...
By అంజి Published on 15 Aug 2025 8:15 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి కొత్త పాస్బుక్ల పంపిణీ!
మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు రద్దుకానున్నాయి. వాటి స్థానంలో రాజముద్రతో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రస్తుత కూటమి...
By అంజి Published on 12 Aug 2025 8:41 AM IST
రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. నేడే ఫసల్ బీమా నిధుల జమ
నేడు 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో పీఎం ఫసల్ బీమా యోజన కింద రూ.3,200 కోట్లు జమ కానున్నాయి.
By అంజి Published on 11 Aug 2025 6:35 AM IST