You Searched For "Farmers"
వరిధాన్యం కొనుగోలులో తెలంగాణ కొత్త రికార్డు..మంత్రి ఉత్తమ్ రియాక్షన్ ఇదే
వరిధాన్యం కొనుగోలులో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 4 Dec 2025 11:21 AM IST
'భూధార్' కార్డుల కోసం 'mభూధార్ యాప్'
ఆధార్ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి ప్రత్యేక ఐడీ నంబర్తో కూడిన 'భూధార్' కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఈ కీలక...
By అంజి Published on 2 Dec 2025 8:22 AM IST
ఏపీకి మరో తుఫాన్ ముప్పు, రైతులకు వాతావరణశాఖ హెచ్చరికలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది
By Knakam Karthik Published on 23 Nov 2025 6:59 AM IST
'రైతన్న - మీ కోసం'.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం
సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి 'రైతన్నా మీ కోసం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది
By అంజి Published on 21 Nov 2025 10:06 AM IST
'అన్నదాత స్కీమ్ నుండి 7 లక్షల మంది రైతుల తొలగింపు'.. వైసీపీ సంచలన ఆరోపణ
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల జాబితా నుండి దాదాపు ఏడు లక్షల మంది రైతులను సంకీర్ణ ప్రభుత్వం తొలగించిందని...
By అంజి Published on 19 Nov 2025 7:08 AM IST
రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లో డబ్బులు పడతాయ్!!
పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది.
By అంజి Published on 16 Nov 2025 6:40 PM IST
గుడ్న్యూస్..48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
తెలంగాణ రాష్ట్ర రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 13 Nov 2025 6:55 AM IST
రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. పంటలకు మద్ధతు ధర ఇస్తాం: సీఎం చంద్రబాబు
రైతుల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వివిధ పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్పి) నిర్ధారించేందుకు తగిన ప్రాధాన్యత...
By అంజి Published on 8 Nov 2025 7:43 AM IST
'రైతులకు ఎకరానికి రూ.10 వేలు.. ఇళ్లు నష్టపోయినవారికి రూ.15 వేలు'.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
భారీ వర్షాల వల్ల 16 జిల్లాల్లో జరిగిన నష్టంపై జిల్లాల వారిగా సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
By అంజి Published on 1 Nov 2025 6:30 AM IST
Telangana: పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 పరిహారం
తుపాను ప్రభావిత ప్రాంతాలైన హుస్నాబాద్, ఖమ్మంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు గురువారం పర్యటించి మొన్న తుపాను నష్టాన్ని అంచనా వేశారు.
By అంజి Published on 31 Oct 2025 6:52 AM IST
తుపాను నష్టం వాటిల్లిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది: అచ్చెన్నాయుడు
మోంథా తుఫాన్ తీవ్రత అధికంగా ఉండబోతున్నా రైతులు ఆందోళన చెందవద్దు..అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
By Knakam Karthik Published on 28 Oct 2025 11:31 AM IST
రైతులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!
వానాకాలం సీజన్ ఆరంభంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడ్డ విషయం తెలిసిందే.
By అంజి Published on 22 Oct 2025 6:43 AM IST











