You Searched For "Farmers"
Telangana: యాసంగి యూరియా పంపిణీకి ప్రత్యేక అధికారులు నియామకం
లంగాణలో యాసంగి సీజన్లో యూరియా పంపిణీకి ప్రత్యేక అధికారులను నియమిస్తూ వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి.గోపి ఉత్తర్వులు జారీ చేశారు
By Knakam Karthik Published on 31 Dec 2025 1:17 PM IST
Andhra Pradesh: జనవరి 2 నుంచి పట్టాదారు పుస్తకాల పంపిణీ
రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు 21.80 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.
By అంజి Published on 31 Dec 2025 10:10 AM IST
రైతుల బతుకులు క్యూ లైన్లలో తెల్లారాల్సిందేనా?..ఇదేనా మీరు చెప్పిన మార్పు?: హరీశ్రావు
తెలంగాణ వ్యాప్తంగా యూరియా పంపిణీపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్పై విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 26 Dec 2025 12:58 PM IST
పంట రుణాలు మాఫీ చేయిస్తామంటూ నకిలీ నోట్లు ఇస్తారు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నకిలీ కరెన్సీకి సంబంధించిన సంఘటనలు పెరిగిపోయాయి. నకిలీ ₹500 నోట్లను చలామణి చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.
By అంజి Published on 25 Dec 2025 1:19 PM IST
ధాన్యం కొనుగోళ్లల్లో రైతులకు ఇబ్బందులు ఉండవు..సీఎం కీలక ప్రకటన
రైతులకు ప్రయోజనం కలిగించేలా రబీ – ఖరీఫ్ - రబీ పంటలకు సంబంధించిన క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ, ఉద్యానశాఖలను ఆదేశించారు.
By Knakam Karthik Published on 24 Dec 2025 9:00 AM IST
Kisan diwas: రైతన్నలూ ఈ 5 కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసా?
దివంగత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని భారతదేశం ప్రతి సంవత్సరం లాగే డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం 2025ను జరుపుకుంటోంది
By Knakam Karthik Published on 23 Dec 2025 1:12 PM IST
వరిధాన్యం కొనుగోలులో తెలంగాణ కొత్త రికార్డు..మంత్రి ఉత్తమ్ రియాక్షన్ ఇదే
వరిధాన్యం కొనుగోలులో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 4 Dec 2025 11:21 AM IST
'భూధార్' కార్డుల కోసం 'mభూధార్ యాప్'
ఆధార్ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి ప్రత్యేక ఐడీ నంబర్తో కూడిన 'భూధార్' కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఈ కీలక...
By అంజి Published on 2 Dec 2025 8:22 AM IST
ఏపీకి మరో తుఫాన్ ముప్పు, రైతులకు వాతావరణశాఖ హెచ్చరికలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది
By Knakam Karthik Published on 23 Nov 2025 6:59 AM IST
'రైతన్న - మీ కోసం'.. ఏపీ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం
సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి 'రైతన్నా మీ కోసం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది
By అంజి Published on 21 Nov 2025 10:06 AM IST
'అన్నదాత స్కీమ్ నుండి 7 లక్షల మంది రైతుల తొలగింపు'.. వైసీపీ సంచలన ఆరోపణ
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల జాబితా నుండి దాదాపు ఏడు లక్షల మంది రైతులను సంకీర్ణ ప్రభుత్వం తొలగించిందని...
By అంజి Published on 19 Nov 2025 7:08 AM IST
రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లో డబ్బులు పడతాయ్!!
పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది.
By అంజి Published on 16 Nov 2025 6:40 PM IST











