You Searched For "Farmers"
'రైతులకు ఎకరానికి రూ.10 వేలు.. ఇళ్లు నష్టపోయినవారికి రూ.15 వేలు'.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
భారీ వర్షాల వల్ల 16 జిల్లాల్లో జరిగిన నష్టంపై జిల్లాల వారిగా సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
By అంజి Published on 1 Nov 2025 6:30 AM IST
Telangana: పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 పరిహారం
తుపాను ప్రభావిత ప్రాంతాలైన హుస్నాబాద్, ఖమ్మంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు గురువారం పర్యటించి మొన్న తుపాను నష్టాన్ని అంచనా వేశారు.
By అంజి Published on 31 Oct 2025 6:52 AM IST
తుపాను నష్టం వాటిల్లిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది: అచ్చెన్నాయుడు
మోంథా తుఫాన్ తీవ్రత అధికంగా ఉండబోతున్నా రైతులు ఆందోళన చెందవద్దు..అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
By Knakam Karthik Published on 28 Oct 2025 11:31 AM IST
రైతులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!
వానాకాలం సీజన్ ఆరంభంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడ్డ విషయం తెలిసిందే.
By అంజి Published on 22 Oct 2025 6:43 AM IST
రైతులకు భారీ గుడ్న్యూస్ చెప్పిన మంత్రి నాదెండ్ల
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించనుంది.
By Knakam Karthik Published on 18 Oct 2025 10:40 AM IST
సన్నవడ్లకు మద్ధతు ధర.. రూ.500 బోనస్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో
వర్షాకాల సీజన్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1 కోటి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించనున్నట్టు అంచనా వేసిన నేపథ్యంలో..
By అంజి Published on 17 Oct 2025 6:47 AM IST
టమోటా ధరలు పతనం..రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా
టమోటా ధరలపై రాష్ట్ర రైతులకు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు
By Knakam Karthik Published on 6 Oct 2025 4:06 PM IST
రైతుల సమ్మతితో మాత్రమే RRR కోసం భూసేకరణ: మంత్రి కోమటిరెడ్డి
రీజినల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగం విషయంలో రైతులు అనవసరంగా భయపడవద్దని, రైతుల సమ్మతితో మాత్రమే ప్రభుత్వం ముందుకు సాగుతుందని..
By అంజి Published on 5 Oct 2025 10:29 AM IST
రైతులకు భారీ గుడ్న్యూస్ చెప్పిన కేంద్రం
2026-27 మార్కెటింగ్ సంవత్సరానికి గోధుమ కనీస మద్దతు ధర (MSP)లో 6.59 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
By Medi Samrat Published on 1 Oct 2025 5:48 PM IST
ఎన్నికల మోసం తప్ప మరొకటి కాదు, బీజేపీపై కేటీఆర్ ఫైర్
రాష్ట్ర రైతులను వెన్నుపోటు పొడిచినందుకు కాంగ్రెస్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
By Knakam Karthik Published on 24 Sept 2025 4:42 PM IST
కుమారుడి రిసెప్షన్ రద్దు చేసి, సీఎంకు రూ.2 కోట్ల చెక్కు ఇచ్చిన ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రూ.2 కోట్ల చెక్ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి అందజేశారు.
By Knakam Karthik Published on 18 Sept 2025 12:24 PM IST
రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట..ఆ పదం తొలగింపు
అమరావతి రాజధాని కోసం అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 17 Sept 2025 2:17 PM IST











