You Searched For "Farmers"
రైతులకు ఈ యూనిక్ ఐడీతోనే ప్రభుత్వ పథకాలు!
వ్యవసాయ రంగంలో అన్నదాతల సంక్షేమం, సాగుకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథఖాలను అమలు చేస్తున్నాయి.
By అంజి Published on 16 Feb 2025 10:56 AM IST
మూడెకరాలలోపు రైతులకు గుడ్ న్యూస్..అకౌంట్లలో డబ్బులు జమ
తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ...
By Knakam Karthik Published on 12 Feb 2025 3:51 PM IST
రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం.. రైతులకు కొత్త పాస్ పుస్తకాలు
రెవెన్యూ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేయనుంది.
By అంజి Published on 12 Feb 2025 8:39 AM IST
తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్..ఖాతాల్లో డబ్బులు జమ
తెలంగాణలో రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శుభవార్త చెప్పారు.
By Knakam Karthik Published on 5 Feb 2025 2:31 PM IST
బడ్జెట్లో ఈ నాలుగు వర్గాలకే అధిక ప్రాధాన్యం: నిర్మలా సీతారామన్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. 2025 - 26 ఆర్థిఇక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
By అంజి Published on 1 Feb 2025 11:25 AM IST
త్వరలో రైతుల ఖాతాల్లోకి రూ.2 వేలు.. నేడు ఆఖరు తేదీ
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో పీఎం కిసాన్ ( పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన) 19వ విడత నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది.
By అంజి Published on 31 Jan 2025 6:41 AM IST
గుడ్న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
ఈ నెల 26 నుంచి ప్రభుత్వం రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఇందుకోసం రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ...
By అంజి Published on 6 Jan 2025 9:43 AM IST
రైతు భరోసాకు కత్తెర.. ప్రతిపక్షాలకు మందుగుండు అందించిన ప్రభుత్వం!
రైతు భరోసా కింద రైతులకు వాగ్దానం చేసిన పెట్టుబడి మద్దతును తగ్గించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు "ద్రోహం" అని ప్రతిపక్ష పార్టీలు...
By అంజి Published on 5 Jan 2025 7:01 PM IST
పోలవరం ప్రాజెక్టు.. ఏపీ రైతులకు వరం: మంత్రి పయ్యావుల
పోలవరం ప్రాజెక్టు ఒక్క జిల్లాకే పరిమితం కాదని, రాయలసీమ, ఉత్తరాంధ్ర, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి వరం లాంటిదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్...
By అంజి Published on 5 Jan 2025 8:28 AM IST
పొలంలోనే రైతు కుటుంబం ఆత్మహత్య.. మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి
కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.
By Medi Samrat Published on 28 Dec 2024 10:47 AM IST
రైతులకు గుడ్న్యూస్.. 35% రాయితీపై అద్దెకు గోదాములు
సచివాలయంలో ఏపి సీడ్స్, మార్క్ఫెడ్, ఏపి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం...
By Kalasani Durgapraveen Published on 16 Dec 2024 2:00 PM IST
Telangana: నిరుపేదలకు, రైతులకు భారీ శుభవార్తలు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.12,000 చొప్పున ఇస్తామని తెలిపింది.
By అంజి Published on 16 Dec 2024 6:37 AM IST