You Searched For "Farmers"
తెలంగాణలో యూరియా కొరత..గుడ్న్యూస్ చెప్పిన కేంద్రమంత్రి
అంతర్జాతీయంగా కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు యూరియాను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం..అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 21 Aug 2025 12:51 PM IST
తెలంగాణ రైతులకు శుభవార్త.. రాష్ట్రానికి 50 వేల మెట్రిక్ టన్నుల యురియా
యూరియా కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చేసిన పోరాటం ఫలించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలకు మంత్రి తుమ్మల...
By అంజి Published on 20 Aug 2025 12:02 PM IST
ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం: మంత్రి జూపల్లి
రాష్ట్రంలో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఊరటనిచ్చే వార్త చెప్పారు. ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లిస్తామని...
By అంజి Published on 20 Aug 2025 6:38 AM IST
వాళ్లు పత్తా లేరు, వీళ్లు భజన చేస్తున్నారు: సీఎం రేవంత్
తెలంగాణ రైతులకు యూరియా సరఫరా విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తోంది..అని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం...
By Knakam Karthik Published on 19 Aug 2025 1:37 PM IST
ఈ నెల 21లోపు యూరియా సమస్యకు పరిష్కారం..లోకేశ్కు జేపీ నడ్డా హామీ
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...
By Knakam Karthik Published on 18 Aug 2025 1:51 PM IST
మళ్లీ చెబుతున్నా.. నీరు, రక్తం కలిసి ప్రవహించవు: ప్రధాని మోదీ
ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు పండుగ చేసుకునే రోజని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన...
By అంజి Published on 15 Aug 2025 8:15 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి కొత్త పాస్బుక్ల పంపిణీ!
మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు రద్దుకానున్నాయి. వాటి స్థానంలో రాజముద్రతో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రస్తుత కూటమి...
By అంజి Published on 12 Aug 2025 8:41 AM IST
రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. నేడే ఫసల్ బీమా నిధుల జమ
నేడు 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో పీఎం ఫసల్ బీమా యోజన కింద రూ.3,200 కోట్లు జమ కానున్నాయి.
By అంజి Published on 11 Aug 2025 6:35 AM IST
Telangana: ఎమ్మెల్యే స్వగ్రామంలో రైతులకు యూరియా కష్టాలు..రాత్రి వరకు అక్కడే
ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వస్థలమైన రుద్రంగి మండలంలోని రైతులు యూరియా పొందడానికి శుక్రవారం అర్థరాత్రి వరకు వేచి ఉండాల్సి వచ్చింది.
By Knakam Karthik Published on 9 Aug 2025 11:45 AM IST
Andrapradesh: రాష్ట్రంలో ఎరువుల నిల్వలపై సీఎస్ కీలక ప్రకటన
యూరియా, డిఏపి ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కావున రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 8:15 AM IST
ఎరువుల కొరత లేదు, వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది: మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఎరువుల కొరత లేదని..రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 1:24 PM IST
ఎరువుల కొరత, రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువుల సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తీవ్ర దుర్వినియోగం చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులు...
By అంజి Published on 4 Aug 2025 10:14 AM IST











