You Searched For "Farmers"
రైతులకు రూ.2 లక్షల వరకు రుణం.. బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు
చిన్న, సన్నకారు రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 15 Dec 2024 8:25 AM IST
భారీ వర్షాలు.. రైతులకు ఏపీ ప్రభుత్వం హెచ్చరిక
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసింది.
By అంజి Published on 9 Dec 2024 7:00 AM IST
50 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు: హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నో ఇళ్లను కూల్చిందని, కానీ ఒక్క ఇందిరమ్మ ఇంటిని కూడా నిర్మించలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
By అంజి Published on 8 Dec 2024 1:30 PM IST
రైతులకు RBI గుడ్న్యూస్.. UPI ద్వారా ఎలాంటి తనఖా లేకుండా రూ.2 లక్షల రుణాలు
ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వ్యవసాయ ఖర్చుల దృష్ట్యా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చిన్న రైతులకు తనఖా లేకుండా ఇచ్చే రుణాల పరిమితిని పెంచాలని...
By Medi Samrat Published on 6 Dec 2024 8:45 PM IST
ఏపీ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో రైతులకు రూ.20,000
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయ రంగాన్ని తమ ప్రభుత్వం గాడిలో పెడుతోందని...
By అంజి Published on 6 Dec 2024 6:36 AM IST
ఏపీ రైతులకు గుడ్న్యూస్.. వ్యవసాయానికి మరిన్ని రుణాలు ఇవ్వనున్న నాబార్డ్
ఏపీ రైతులకు గుడ్న్యూస్.. వ్యవసాయానికి మరిన్ని రుణాలు ఇవ్వనున్న నాబార్డ్
By అంజి Published on 5 Dec 2024 7:40 AM IST
తెలంగాణ రైతులకు మరో భారీ శుభవార్త.. త్వరలోనే రైతుభరోసా డబ్బులు
సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By అంజి Published on 2 Dec 2024 6:43 AM IST
గుడ్ న్యూస్.. రైతు భరోసా డబ్బులు పడబోతున్నాయ్..!
రైతు భరోసా పంట పెట్టుబడి ఆర్థికసాయాన్ని సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు
By Medi Samrat Published on 1 Dec 2024 6:36 PM IST
Telangana: రైతులకు భారీ శుభవార్త.. రూ. 2747.67 కోట్ల రుణమాఫీ నిధులు విడుదల
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రం ఉందంటే అది...
By అంజి Published on 1 Dec 2024 7:02 AM IST
24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ
ధాన్యంలో 25 శాతం తేమ ఉన్నా కొనాల్సిందేనని రైస్ మిల్లర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు...
By అంజి Published on 29 Nov 2024 7:58 AM IST
రైతులకు గుడ్న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
త్వరలో రైతులందరికీ రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 28 Nov 2024 7:15 PM IST
'ధాన్యం విక్రయించిన వెంటనే చెల్లింపులు'.. రైతులకు సీఎం రేవంత్ భారీ శుభవార్త
రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కలెక్టర్లు, అధికారులను...
By అంజి Published on 27 Nov 2024 6:19 AM IST