You Searched For "Farmers"
భారీ శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల తేదీ ఇదే
అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితా రెడీ...
By అంజి Published on 29 July 2025 7:08 AM IST
ఏపీ రైతులకు భారీ శుభవార్త.. ఆ రోజే ఖాతాల్లోకి రూ.7,000
ఏపీ రైతులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
By అంజి Published on 27 July 2025 6:32 AM IST
భారీ వర్షాలు.. రైతులకు కన్నీళ్లను మిగిల్చిన 'టమోటా'
టమాటా పంటను నమ్ముకుని దారుణంగా నష్టపోయామని రైతులు వాపోయారు.
By Medi Samrat Published on 25 July 2025 3:30 PM IST
రైతుల ఖాతాల్లోకి రూ.7,000.. ఇవాళ్టితో ముగియనున్న అవకాశం
అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం నేటితో ముగియనుంది.
By అంజి Published on 23 July 2025 9:52 AM IST
ఏపీ రైతులకు అలర్ట్.. ఈ నెల 23 వరకే ఛాన్స్
అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
By అంజి Published on 20 July 2025 2:09 PM IST
రూ.24,000 కోట్లతో కొత్త పథకం.. 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి
దేశంలో రైతుల సంక్షేమానికి సంబంధించి కేంద్ర మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
By అంజి Published on 18 July 2025 6:45 AM IST
ఉచిత పంటల బీమా పథకం నిలిపివేత.. రైతులపై ప్రీమియం భారం!
ఉచిత పంటల బీమా పథకం ద్వారా లబ్ది పొందిన రైతులు ఇప్పుడు ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని...
By అంజి Published on 15 July 2025 8:03 AM IST
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే రైతులను ఇబ్బందుల్లో పడేసింది: కేటీఆర్
తెలంగాణ నీటిపారుదల సంక్షోభాన్ని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం వహిస్తుంది..అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 14 July 2025 12:45 PM IST
కిసాన్ డ్రోన్ల కొనుగోలు కోసం రైతులకు ఏపీ ప్రభుత్వం సహాయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్ల కొనుగోలు కోసం రైతులకు ప్రారంభ చెల్లింపును యూనిట్కు దాదాపు రూ.5 లక్షల నుండి రూ.2 లక్షలకు తగ్గించడం ద్వారా ఆసరాను...
By అంజి Published on 12 July 2025 8:19 AM IST
యూరియా సకాలంలో సరఫరా చేయండి..నడ్డాకు సీఎం రేవంత్ రిక్వెస్ట్
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జె.పి.నడ్డాకు ముఖ్యమంత్రి రేవంత్...
By Knakam Karthik Published on 9 July 2025 7:24 AM IST
రైతులకు తీపికబురు..త్వరలోనే అకౌంట్లలోకి ధాన్యం కొనుగోలు డబ్బులు
ఆంధ్రప్రదేశ్లోని రైతులకు మార్క్ ఫెడ్ ఎండీ తీపికబురు చెప్పారు.
By Knakam Karthik Published on 8 July 2025 6:43 AM IST
రైతుల ఖాతాల్లోకి రూ.2,000.. జమ అయ్యేది అప్పుడేనా?
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు.. కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 7 July 2025 12:13 PM IST