You Searched For "Farmers"
రైతులకు కేంద్రం గుడ్న్యూస్.. 6 పంటలకు మద్ధతు ధర పెంపు
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి రైతులకు లబ్ధి చేకూర్చేలా పలు కీలక నిర్ణయాలు...
By అంజి Published on 18 Oct 2024 6:34 AM IST
త్వరలోనే వారికి రూ.7,500: మంత్రి తుమ్మల
రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్న్యూస్ చెప్పారు. రూ.7,500 (ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు) ఇస్తామన్నారు.
By అంజి Published on 16 Oct 2024 1:30 PM IST
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్.. పైసా ఖర్చు లేకుండా సోలార్ పంపుసెట్లు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోర్వెల్లకు ఎలాంటి ఖర్చు లేకుండా సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అక్టోబర్ 12వ తేదీ...
By అంజి Published on 13 Oct 2024 6:36 AM IST
Telangana: గుడ్న్యూస్.. అర్హులందరికీ రైతు భరోసా.. వారికి రుణమాఫీ కూడా
అర్హులైన రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు.
By అంజి Published on 9 Oct 2024 6:54 AM IST
Telangana: త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం.. రైతులకు మేలు జరుగుతుందన్న మంత్రి
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసిందని ఆరోపించిన దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన...
By అంజి Published on 30 Sept 2024 7:01 AM IST
Andhrapradesh: రైతులకు అలర్ట్.. ముగుస్తోన్న ఈ -క్రాప్ నమోదు గడువు
ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి ఈ- క్రాప్ నమోదు గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది.
By అంజి Published on 27 Sept 2024 7:16 AM IST
రైతులకు శుభవార్త.. అక్టోబర్ 5న పీఎం కిసాన్ నగదు జమ
పీఎం కిసాన్ సమన్ నిధి యోజన పథకం 18వ విడత డబ్బులను అక్టోబర్ 5న కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
By అంజి Published on 26 Sept 2024 7:35 AM IST
పీఎం కిసాన్ 18వ విడత నిధులు.. రైతులు చేయాల్సిన ముఖ్యమైన పనులివే
కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాని నిధి యోజన పథకం కింద ప్రతి ఏటా దేశంలో అర్హులైన రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే.
By అంజి Published on 25 Sept 2024 6:28 AM IST
ధాన్యం కొనుగోళ్లపై రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 24 Sept 2024 5:36 PM IST
Telangana: రైతులకు ప్రభుత్వం తీపికబురు.. ఎకరానికి రూ.10,000 పంట నష్టపరిహారం
రెండు రోజుల్లో రైతులకు పంట నష్ట పరిహారం మొదటి విడతగా10 వేలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 24 Sept 2024 6:30 AM IST
దసరా నాటికి రైతు భరోసా డబ్బులు
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పలు పథకాలను అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
By అంజి Published on 19 Sept 2024 7:07 AM IST
'కోరుకున్న చోట స్థలాలిస్తాం'.. ఆ రైతులకు మంత్రి నారాయణ గుడ్న్యూస్
రాజధాని అమరావతిలో వినూత్న కార్యక్రమానికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. ఎర్రబాలెం గ్రామంలో పర్యటించిన ఆయన భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతుల నుంచి...
By అంజి Published on 16 Sept 2024 6:58 AM IST