You Searched For "Farmers"
రైతుల రుణాల మాఫీకి రూ.31 వేల కోట్లు విడుదల: డిప్యూటీ సీఎం భట్టి
పంట రుణాలను మాఫీ చేసేందుకు వచ్చే నెలాఖరులోగా రూ.31 వేల కోట్లు విడుదల చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం తెలిపారు.
By అంజి Published on 18 July 2024 3:00 PM IST
తెలంగాణ రైతులకు గుడ్న్యూస్.. రేపు అకౌంట్లలో డబ్బుల జమ
రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రేపు లక్ష రూపాయల లోన్ ఉన్న రైతుల ఖాతాల్లో సాయంత్రం 4 గంటల వరకు ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది.
By అంజి Published on 17 July 2024 6:26 AM IST
Telangana: శుభవార్త.. అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల రుణమాఫీ
రైతులందరికీ శుభవార్త. తొలివిడతగా ఈ నెల 18 వ తేదీ నాటికి అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల మేరకు రుణమాఫీ కానుంది.
By అంజి Published on 16 July 2024 6:15 PM IST
పిస్టల్తో రైతులను బెదిరించిన ఐఏఎస్ అధికారి తల్లి.. వీడియో వైరల్
వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లి పూణేలోని ముల్షి తహసీల్లో భూమి కోసం పిస్టల్తో రైతులను బెదిరించిన వీడియో వైరల్గా మారింది.
By అంజి Published on 12 July 2024 12:51 PM IST
రైతులకు బకాయిలు చెల్లింపు కోసం రూ.1,000 కోట్లు విడుదల
దేశంలో ఎక్కడా జరగని విధంగా గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని మాజీఎమ్మెల్యే కుటుంబం భారీ అవినీతికి...
By Medi Samrat Published on 4 July 2024 6:15 PM IST
రైతన్నలకు గుడ్ న్యూస్.. కనీస మద్దతు ధర పెంచేసిన ప్రభుత్వం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 14 ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధర (ఎంఎస్పి)ని ఆమోదించింది.
By Medi Samrat Published on 19 Jun 2024 9:24 PM IST
మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?
పీఎం కిసాన్ 17వ విడత నిధులను ప్రధాని నరేంద్రమోదీ నిన్న విడుదల చేశారు. దేశంలోని 9.6 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల నిధులు జమ చేశారు.
By అంజి Published on 19 Jun 2024 6:27 AM IST
రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక అప్డేట్.. వారికి మాత్రమే పెట్టుబడి డబ్బులు
పంట సాగు చేసే వారికే రైతు భరోసా అందనుంది. ఈ పథకం కింద అర్హులకే మాత్రమే పెట్టుబడి సాయం అందించాల్సి ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
By అంజి Published on 15 Jun 2024 7:01 AM IST
విత్తన కొనుగోళ్లలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
ఎంపిక చేసుకునే విత్తనం మంచిదై ఉంటే పంట తప్పనిసరిగా మంచిగా పండి అధిక దిగుబడి, ఆదాయం లభిస్తుంది.
By అంజి Published on 14 Jun 2024 10:00 AM IST
కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్నో!: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 22 May 2024 10:25 AM IST
వేములవాడ ఆలయ గోశాలలో 1200 గోవులు.. రైతులకు ఉచితంగా ఇవ్వాలని అధికారుల ప్రతిపాదన
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం.. వ్యవసాయం నిమిత్తం రైతులకు కోడెలు (ఎద్దులు) ఉచితంగా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
By అంజి Published on 17 May 2024 7:02 PM IST
పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు అకౌంట్లలోకి ఎప్పుడంటే..
దేశంలో ఉన్న రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ స్కీమ్.
By Srikanth Gundamalla Published on 17 May 2024 1:46 PM IST