You Searched For "Crime News"
Video: రోడ్డుకు మరో వైపు వస్తోన్న బైకుపైకి దూసుకెళ్లిన టిప్పర్..చివరకు ఏమైందంటే?
నంద్యాల జిల్లా నందికొట్టూరు రహదారిపై ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది
By Knakam Karthik Published on 2 Jun 2025 5:00 PM IST
ప్రాణం తీసిన అప్పు..రూ.8 లక్షలు తిరిగి ఇవ్వడంలేదని స్నేహితుడి హత్య
హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో దారుణం జరిగింది.
By Knakam Karthik Published on 30 May 2025 10:34 AM IST
కోర్టు వద్ద పోలీసుల కళ్లుగప్పి పరారైన రిమాండ్ ఖైదీ
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోర్టు ఆవరణలో ఎస్కార్ట్ పోలీసులను తప్పుదారి పట్టించి రిమాండ్ ఖైదీ తప్పించుకున్నాడు.
By Knakam Karthik Published on 28 May 2025 12:37 PM IST
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
కడప జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 24 May 2025 11:19 AM IST
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 23 May 2025 2:36 PM IST
తీవ్ర విషాదం...తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే 15 మంది చిన్నారులు మృతి
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం తీవ్ర విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 18 May 2025 7:28 PM IST
హైదరాబాద్లో తప్పిన మరో ముప్పు..53 మంది సురక్షితం
మైలార్దేవ్పల్లిలో మరో అగ్నిప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 18 May 2025 6:56 PM IST
రాష్ట్రంలో డబుల్ డెక్కర్ బస్సులో మంటలు..ఐదుగురు సజీవదహనం
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు.
By Knakam Karthik Published on 15 May 2025 9:09 AM IST
విషాదం..పిల్లర్ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్జాదిగూడ భగాయత్లో విషాదం జరిగింది.
By Knakam Karthik Published on 14 May 2025 12:55 PM IST
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 13 May 2025 10:56 AM IST
దారుణం: ప్రియుడితో కలిసి పదేళ్ల కొడుకును చంపి..శరీర భాగాలను సూట్కేస్లో దాచిన తల్లి
ప్రియుడి మోజులో పడిన ఓ మహిళ తన పదేళ్ల కుమారుడిని.. అదే ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది
By Knakam Karthik Published on 12 May 2025 2:17 PM IST
దారుణం..ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
By Knakam Karthik Published on 5 May 2025 2:10 PM IST