You Searched For "Crime News"
తెలంగాణ అమ్మాయిలను రూ.5 లక్షలకు బేరం..బట్టబయలైన అక్రమ పెళ్లిళ్ల రాకెట్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన మహిళల అదృశ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By Knakam Karthik Published on 21 March 2026 7:30 PM IST
అమ్మాయిలూ సోషల్ మీడియా మాయలో పడకండి..సీపీ సజ్జనార్ హెచ్చరిక
స్మార్ట్ఫోన్ నేడు ఎంతోమంది యువతుల పాలిట శాపంగా మారుతోందని, పరిచయాలు ఊహించని ప్రమాదాలకు దారితీస్తున్నాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం...
By Knakam Karthik Published on 21 March 2026 2:07 PM IST
సిమెంట్ డ్రమ్ము రెడీ అని ప్రియుడికి భార్య మెసేజ్..ప్రాణాలు కాపాడుకోవడానికి భర్త ఏం చేశాడంటే?
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో ఒక భర్త తన ప్రాణాలను కాపాడుకోవడానికి వినూత్న నిర్ణయం తీసుకున్నాడు.
By Knakam Karthik Published on 20 March 2026 3:35 PM IST
ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ..హైదరాబాద్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సికింద్రాబాద్లోని చిల్కలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 19 March 2026 7:05 AM IST
దారుణం..అక్కను బాత్రూమ్లో హత్య చేసి ముక్కలుగా నరికి చెరువులో పడేశాడు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని బాటసింగారం గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది
By Knakam Karthik Published on 18 March 2026 7:01 PM IST
యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ట్విస్ట్..కట్నం కోసమే భర్త కిరాతకం
జగిత్యాల జిల్లాలో కలకలం రేపిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో డీఎస్పీ రాములు కీలక విషయాలను వెల్లడించారు
By Knakam Karthik Published on 18 March 2026 4:56 PM IST
Hyderabad: ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం
ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి.
By Knakam Karthik Published on 18 March 2026 2:48 PM IST
దారుణం..మద్యం మత్తులో భార్య గొంతు కోసి చంపిన కిరాతక భర్త
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 16 March 2026 6:20 PM IST
హైదరాబాద్లో విషాదం..గండిపేట చెరువులో మునిగి ముగ్గురు యువకులు మృతి
హైదరాబాద్ శివార్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 16 March 2026 4:15 PM IST
దారుణం..మద్యం మత్తులో భార్య, కోడలు, మనవరాలిని సుత్తితో కొట్టి చంపిన వృద్ధుడు
ఒడిశాలోని దేవ్గఢ్ జిల్లా గరియాపాలి గ్రామంలో చోటుచేసుకున్న దారుణమైన ట్రిపుల్ మర్డర్ ఘటన స్థానిక ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
By Knakam Karthik Published on 12 March 2026 12:56 PM IST
భార్య ఎక్సైజ్ సీఐ.. వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య
సికింద్రాబాద్లోని నేరేడ్మెట్లో ఎక్సైజ్ సీఐగా పనిచేస్తున్న భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
By Knakam Karthik Published on 12 March 2026 12:45 PM IST
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలానికి చెందిన ఇద్దరు యువకులు మదనపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని...
By Knakam Karthik Published on 12 March 2026 11:46 AM IST











