You Searched For "congress"
ఎలక్టోరల్ బాండ్స్: 2023లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కాంగ్రెస్కు రూ.30 కోట్లు ఎందుకు విరాళంగా ఇచ్చారు?
బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కంపెనీ ఆర్పిపిఎల్ 2023 జనవరి- ఏప్రిల్ మధ్య కాంగ్రెస్ కి రూ. 30 కోట్లు విరాళంగా ఇచ్చింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 23 March 2024 11:20 AM IST
'వాళ్లకు టికెట్లు ఇచ్చి మమ్మల్ని అవమానించారు'.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు
లోక్సభ ఎన్నికల్లో భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి టికెట్ ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ హైకమాండ్పై...
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 March 2024 11:57 AM IST
కాంగ్రెస్ థర్డ్ లిస్ట్.. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ముగ్గురికి సీటు
2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ గురువారం ప్రకటించిన మూడో జాబితాలో తెలంగాణ నుండి ఐదుగురు లోక్సభ అభ్యర్థుల పేర్లు వెలువడ్డాయి.
By అంజి Published on 22 March 2024 6:46 AM IST
విమానం కాదు.. కనీసం రైలు టికెట్కు కూడా డబ్బుల్లేవ్: రాహుల్గాంధీ
దేశంలో లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 21 March 2024 3:29 PM IST
Secunderabad cantonment: కాంగ్రెస్లో చేరిన బీజేపీ అభ్యర్థి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయ పరిణామాల్లో రాజకీయాలు వేడెక్కాయి.
By అంజి Published on 20 March 2024 11:19 AM IST
25 హామీలతో.. ఎన్నికలకు సై అంటోన్న కాంగ్రెస్
పదేళ్ల మోదీ ప్రభుత్వ దుష్పరిపాలన, అన్యాయంతో దేశవ్యాప్తంగా ప్రజలు విసిగిపోయారని, భారతదేశం మార్పును కోరుకుంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్...
By అంజి Published on 20 March 2024 9:00 AM IST
వైసీపీకి షాక్... కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే ఆర్థర్
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 19 March 2024 2:45 PM IST
దెబ్బకు దెబ్బ తీస్తాం.. ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఎలా కొనసాగించాలో మాకు తెలుసు
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉందని పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 18 March 2024 3:01 PM IST
కడప లోక్సభ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ..!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 March 2024 10:58 AM IST
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
By Medi Samrat Published on 17 March 2024 8:15 PM IST
కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్
లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 17 March 2024 2:17 PM IST
కాంగ్రెస్ భట్టీ విక్రమార్కను అవమానించిందంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు
యాదగిరిగుట్టలో సీఎం రేవంత్రెడ్డి ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
By Medi Samrat Published on 16 March 2024 5:50 PM IST











