You Searched For "congress"
దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి..గాంధీ పేరు తొలగింపుపై హరీశ్రావు ఫైర్
ఉపాధి హామీ పథకానికి ఉన్న మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్ జీగా మార్చడం అత్యంత ఆక్షేపణీయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు
By Knakam Karthik Published on 19 Dec 2025 10:08 AM IST
ఉప ఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడంలేదు: కేటీఆర్
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By Knakam Karthik Published on 18 Dec 2025 8:33 AM IST
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ సంచలన నిర్ణయం
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు
By Knakam Karthik Published on 17 Dec 2025 4:25 PM IST
అనర్హత ఎమ్మెల్యేలపై నేడే తుది నిర్ణయం..స్పీకర్ తీర్పుపై ఉత్కంఠ
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ ఈరోజు తుది నిర్ణయం ప్రకటించనున్నారు.
By Knakam Karthik Published on 17 Dec 2025 10:22 AM IST
వేల కోట్ల IDPL భూమిపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
కూకట్పల్లి పరిధిలోని సర్వే నంబర్ 376లో జరిగిన లావా దేవీలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
By Knakam Karthik Published on 16 Dec 2025 1:18 PM IST
మూడోదశ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి: పొన్నం
మూడవ దశ సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించండి...అని తెలంగాణ బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్...
By Knakam Karthik Published on 15 Dec 2025 1:40 PM IST
కాంగ్రెస్కు కాలం చెల్లిందని పల్లె ప్రజలు తేల్చిచెప్పారు: కేటీఆర్
అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చిచెప్పారు...అని కేటీఆర్ ట్వీట్...
By Knakam Karthik Published on 15 Dec 2025 12:52 PM IST
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. రెండవ దశలో 85 శాతం పోలింగ్ నమోదు
హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం జరిగిన రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని...
By అంజి Published on 15 Dec 2025 7:50 AM IST
మోదీ, అమిత్ షా ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారు: రాహుల్గాంధీ
దేశంలో ప్రస్తుతం సత్యం–అసత్యాల మధ్య తీవ్ర పోరాటం సాగుతోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు
By Knakam Karthik Published on 14 Dec 2025 9:16 PM IST
బీజేపీ 400 టార్గెట్ పెట్టుకుంటే ప్రజలు 240 ఇచ్చారు..అందుకే రిజర్వేషన్లు సేఫ్: సీఎం రేవంత్
దేశ రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 14 Dec 2025 7:00 PM IST
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు
రవీంద్రభారతిలో దివంగత గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు వివాదంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు.
By Knakam Karthik Published on 14 Dec 2025 6:03 PM IST
దేశం కోసం వెనక్కి తగ్గను..140 కోట్ల ప్రజల రక్షణే నా లక్ష్యం: ఖర్గే
దేశ హితాన్ని దృష్టిలో ఉంచుకుని తాను ఎలాంటి ఒత్తిళ్లకు భయపడబోనని, పార్లమెంట్ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే...
By Knakam Karthik Published on 14 Dec 2025 5:00 PM IST











