You Searched For "Congress government"
GHMC కీలక నిర్ణయం..ఆ టెండర్లు రద్దు
జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాల టెండర్ను రద్దు చేస్తూ జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Jun 2025 1:52 PM IST
గుడ్ న్యూస్..రేపటి నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్
జూన్ 2వ తేదీ నుంచి మిగిలిన 97 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు.
By Knakam Karthik Published on 1 Jun 2025 4:45 PM IST
ఆ టెండర్లు రద్దు చేయాలి..సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ కవిత లేఖ
జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్స్టంట్ రిపేయిర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్...
By Knakam Karthik Published on 1 Jun 2025 4:02 PM IST
సీఎం రేవంత్ను కలిసిన పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ
పద్మశ్రీ పురస్కార గ్రహీత, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదివారం ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో...
By Knakam Karthik Published on 1 Jun 2025 3:28 PM IST
ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టే దళితులకు అవకాశాలు: సీఎం రేవంత్
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందే కాబట్టే దళితులకు అవకాశాలు వచ్చాయి..అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 28 May 2025 5:15 PM IST
రైతులకు తీపికబురు.. పంట నష్ట పరిహారం నిధులు విడుదల
పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
By Knakam Karthik Published on 28 May 2025 3:43 PM IST
4 ఎకరాలు పైబడిన రైతులకు రైతుభరోసాపై మంత్రి కీలక ప్రకటన
రైతుభరోసా డబ్బులపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 28 May 2025 2:21 PM IST
హైదరాబాద్లో మల్టీలెవెల్ కనెక్టింగ్ ఫ్లై ఓవర్..అందుబాటులోకి వచ్చేది ఎప్పుడంటే?
త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ ఫ్లై ఓవర్ త్వరలో ప్రారంభం కానుంది.
By Knakam Karthik Published on 27 May 2025 5:39 PM IST
వన మహోత్సవం సామాజిక ఉద్యమంగా నిర్వహించాలి: మంత్రి సురేఖ
2025 సంవత్సర వన మహోత్సవం కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ...
By Knakam Karthik Published on 27 May 2025 4:45 PM IST
యాసంగి ముగిసి..వానాకాలం మొదలవుతున్నా ధాన్యం కొనరా?: నిరంజన్ రెడ్డి
యాసంగి ముగిసి వానాకాలం మొదలవుతున్నా ధాన్యం కొనార అని.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
By Knakam Karthik Published on 26 May 2025 1:30 PM IST
కాంగ్రెస్ సర్కార్.. తెలంగాణ పరువు తీసింది: సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను మంటగలిపిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి...
By అంజి Published on 25 May 2025 11:17 AM IST
కేంద్రాన్ని నిలదీయలేరు, ఏపీతో పోరాటం చేయలేరు..కాంగ్రెస్పై మాజీ మంత్రి ఫైర్
గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు ఏం చేస్తున్నట్లు? అని.. మాజీ మంత్రి హరీష్...
By Knakam Karthik Published on 24 May 2025 12:17 PM IST