You Searched For "Chandrababu"
ఏపీలో రూ.20,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన హిందుజా
లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను స్వాగతించేందుకు వరుసగా పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతున్నారు.
By Medi Samrat Published on 3 Nov 2025 7:01 PM IST
Srikakulam: కాశీబుగ్గ శ్రీవారి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. సీఎం చంద్రబాబు విచారం
రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో 7 మంది మరణించారు.
By అంజి Published on 1 Nov 2025 12:50 PM IST
జాప్యం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలి
రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 31 Oct 2025 6:22 PM IST
తుఫాన్ ఎఫెక్ట్: 'అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వండి'.. కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశం
మొంథా తుపాను దూసుకొస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
By అంజి Published on 25 Oct 2025 6:40 PM IST
తెలుగు వ్యక్తి నిలబడితే ఎందుకు మద్దతు ఇవ్వలేదు.?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA అభ్యర్థికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్ మద్దతు ఇస్తున్నారు.
By Medi Samrat Published on 29 Aug 2025 8:32 PM IST
హోం గార్డుల స్వరాష్ట్రాల బదిలీ సమస్యను పరిష్కరించండి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం సచివాలయంలో కలిశారు.
By Medi Samrat Published on 28 Aug 2025 9:15 PM IST
సాస్కి కింద అదనంగా రూ.5,000 కోట్లు కేటాయించండి
ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు.
By Medi Samrat Published on 22 Aug 2025 2:30 PM IST
చంద్రబాబు, నితీశ్ కుమారే కేంద్రం టార్గెట్..!
ఎన్డీయే కూటమిలోని కీలక మిత్రపక్షాలైన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్లను బెదిరించి, తమ...
By Medi Samrat Published on 21 Aug 2025 3:46 PM IST
జగన్, చంద్రబాబుకు పెద్ద తేడా లేదు..ఇద్దరూ అదే చేశారు: షర్మిల
ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్కు మధ్య పెద్ద తేడా లేదు ..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
By Knakam Karthik Published on 15 Aug 2025 8:31 PM IST
టువాస్ పోర్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం
ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా టువాస్ పోర్టును సందర్శించింది.
By Medi Samrat Published on 28 July 2025 4:57 PM IST
కృష్ణ, గోదావరి నదీ జలాలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు సఫలం
కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం...
By Medi Samrat Published on 16 July 2025 7:00 PM IST
తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు..కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
బనకచర్ల ప్రాజెక్టుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 2 July 2025 3:57 PM IST











