You Searched For "BRS"
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణాలివే..
తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమిని చూసింది.
By Srikanth Gundamalla Published on 5 Jun 2024 10:15 AM IST
బీఆర్ఎస్ కు భారీ షాక్.. తెలంగాణలో డబుల్ అయిన కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కేవలం 38 సీట్లను సాధించి పరాజయం పాలైన ఆరు నెలల...
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 Jun 2024 9:00 PM IST
'మళ్లీ పుంజుకుంటాం.. ప్రజల పక్షాన నిలబడతాం'.. బీఆర్ఎస్ నేత కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటును గెలవకపోవడంపై కేటీఆర్ స్పందించారు. టీఆర్ఎస్ స్థాపించిన 24 ఏళ్లలో విజయాలు, ఎదురుదెబ్బలు అన్నీ చూశామన్నారు.
By అంజి Published on 4 Jun 2024 5:00 PM IST
పేదవారిని విస్మరించిన బీఆర్ఎస్కు మాట్లాడే హక్కు లేదు : మంత్రి పొంగులేటి
పేదవారి ప్రభుత్వం వచ్చిన తరువాత రోహిణి కార్తెలోనే వర్షాలు కురుస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 3 Jun 2024 2:18 PM IST
'ముక్కు నేలకు రాస్తారా?'.. మంత్రి కోమటిరెడ్డికి హరీష్ రావు బహిరంగ సవాల్
తనపై ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
By అంజి Published on 2 Jun 2024 8:30 PM IST
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపొందింది.
By Srikanth Gundamalla Published on 2 Jun 2024 10:30 AM IST
Exit Polls : తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్న బీఆర్ఎస్.. పార్లమెంట్ స్థానాలను గెలుచుకోవడంలో కూడా ఘోరంగా ఓడిపోబోతోందని తెలుస్తోంది.
By Medi Samrat Published on 1 Jun 2024 8:34 PM IST
ఆ కేసులో కేసీఆర్, కేటీఆర్ పాత్రపై విచారించాలి: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలని కరీంనగర్ ఎంపీ...
By Medi Samrat Published on 1 Jun 2024 5:12 PM IST
బీజేపీ సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం వింతగా ఉంది
బీజేపీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంచకుండా సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం వింతగా ఉందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్...
By Medi Samrat Published on 31 May 2024 7:04 PM IST
ప్రజా సమస్యలపై శ్రద్ధ లేదు.. మంత్రులకు, సీఎంకు మధ్య సమన్వయం లేదు
ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీ చార్జీ చేయడం అమానుషం.. ప్రభుత్వానికి సిగ్గు చేటు అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
By Medi Samrat Published on 30 May 2024 5:45 PM IST
కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను మారుస్తోంది: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
By Srikanth Gundamalla Published on 30 May 2024 12:58 PM IST
NHM కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం బాధాకరం: హరీశ్రావు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు.
By Srikanth Gundamalla Published on 30 May 2024 11:13 AM IST