You Searched For "BRS"
కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతుందే రేవంత్: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 8 April 2025 3:05 PM IST
రెండు రోజుల్లో భారీ కుంభకోణం బయటపెడతా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 8 April 2025 1:42 PM IST
నేడే నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
తెలంగాణలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన ఎమ్మెల్సీలు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
By Knakam Karthik Published on 7 April 2025 7:57 AM IST
వారిపై వ్యతిరేకతకు పదేళ్లు పడితే, వీళ్లకి 15 నెలలే పట్టింది: కిషన్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పాలనలో విఫలం అయ్యాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.
By Knakam Karthik Published on 6 April 2025 11:43 AM IST
మాకు బలం లేకపోవడం వల్లే ఆ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు: పొన్నం
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బీజేపీ నామినేషన్ దాఖలు చేసిందని హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్...
By Knakam Karthik Published on 6 April 2025 11:13 AM IST
సీఎం..స్వీయ నియంత్రణ పాటించలేరా? రేవంత్పై సుప్రీంకోర్టు ఫైర్
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
By Knakam Karthik Published on 3 April 2025 1:27 PM IST
అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాలను ఎకో పార్క్ చేస్తాం: కేటీఆర్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలనకు పాతర వేసి, బుల్డోజర్ పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 3 April 2025 11:27 AM IST
హెచ్సీయూకి చెందిన ఇంచు భూమిని కూడా ప్రభుత్వం కబ్జా చేయలేదు
కంచె గచ్చిబౌలి లోని సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి ముమ్మాటికి ప్రభుత్వ ఆస్తి అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
By Medi Samrat Published on 1 April 2025 7:08 PM IST
డేట్లు, డెడ్లైన్లు మారుతున్నాయి.. ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు రేవంత్.?: హరీష్ రావు
రైతు భరోసా అమలుపై మరోసారి మాట తప్పారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 1 April 2025 5:45 PM IST
బినామీలకిచ్చినప్పుడు వన్యప్రాణులు కనపడలేదా? లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయి: టీపీసీసీ చీఫ్
తెలంగాణలో కోట్లాది రూపాయల భూములను కొల్లగొట్టింది బీఆర్ఎస్ నాయకులు..అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 1 April 2025 2:57 PM IST
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై హైకోర్టులో పిటిషన్, రేపు వాదనలు
తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.
By Knakam Karthik Published on 1 April 2025 1:11 PM IST
పండుగ పూట విద్యార్థుల నెత్తురు కళ్ల చూడటం ప్రజాపాలన అవుతుందా.? : ఏలేటి
తెలంగాణలో నిర్బంధ, అరాచక పాలన కొనసాగుతుంది..అని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
By Knakam Karthik Published on 1 April 2025 12:29 PM IST











