You Searched For "BreakingNews"
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి బదిలీ..!
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసును విచారిస్తున్న రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి (పీసీ యాక్ట్) ఎంకే నాగ్పాల్ మంగళవారం బదిలీ అయ్యారు
By Medi Samrat Published on 19 March 2024 9:22 PM IST
ఐపీఎల్ లో సూర్యకుమార్ యాదవ్ ఆడుతాడా.?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాల్గొనేందుకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అనుమతి ఇవ్వకపోవడంతో సూర్యకుమార్ యాదవ్కు
By Medi Samrat Published on 19 March 2024 9:15 PM IST
ఆ బాటలో నడుస్తున్న రాజమౌళి కుమారుడు
దర్శకధీరుడు రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మాణ విభాగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు.
By Medi Samrat Published on 19 March 2024 8:30 PM IST
అక్కడ.. ఆ పార్టీతో చేతులు కలిపేస్తున్న బీజేపీ.?
రాబోయే 2024 లోక్సభ ఎన్నికల కోసం పంజాబ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) మధ్య మళ్లీ పొత్తు గురించి చర్చలు వచ్చాయి.
By Medi Samrat Published on 19 March 2024 8:14 PM IST
ఐపీఎల్-2024లో DRS స్థానంలో SRS వస్తుందా..?
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు నిబంధనలలో పెద్ద మార్పు రాబోతోంది. ఐపీఎల్ 2024లో నిర్ణయ సమీక్ష వ్యవస్థను రద్దు చేయనున్నట్టు చెబుతున్నారు.
By Medi Samrat Published on 19 March 2024 7:24 PM IST
హర్యానా మంత్రివర్గ విస్తరణ.. కొత్తగా 8 మందికి ఛాన్స్
హర్యానాలోని నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వ కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
By Medi Samrat Published on 19 March 2024 6:31 PM IST
బీఆర్ఎస్ కథ ముగిసిపోయింది : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
అధికారం పోయాక వినోద్ రావు ఇప్పుడు సుద్దపూస లా మాట్లాడుతున్నాడనీ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
By Medi Samrat Published on 19 March 2024 5:31 PM IST
పిల్లలు పుట్టలేదని భార్యకు వేధింపులు.. బీహార్ కు చెందిన మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న భర్త
పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని భార్యకు టార్చర్ చూపించాడు.
By Medi Samrat Published on 19 March 2024 5:02 PM IST
Telangana: రాబోయే రెండ్రోజులు వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో గడిచిన మూడ్రోజులుగా అక్కడక్కడ వడగళ్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 19 March 2024 4:01 PM IST
WPL టైటిల్ గెలిచాక.. స్మృతి మంథాన వెంట ఉన్న వ్యక్తి ఎవరు..?
భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్ స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి
By Medi Samrat Published on 19 March 2024 3:35 PM IST
కేసీఆర్ బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు
కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ కేసులో జైల్ కి వెళ్ళిందని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం అన్నారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
By Medi Samrat Published on 19 March 2024 3:02 PM IST
ఐపీఎల్ మజాను రెట్టింపు చేయనున్న సిద్ధూ..!
భారత జట్టు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఐపీఎల్ 2024లో తన స్వరంతో మ్యాజిక్ చేయనున్నారు.
By Medi Samrat Published on 19 March 2024 2:36 PM IST











