You Searched For "BreakingNews"

ఆగస్టు 15.. ఆ దుకాణాలు మూసివేయాలి
ఆగస్టు 15.. ఆ దుకాణాలు మూసివేయాలి

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలో అన్ని పశువుల కబేళాలతో పాటు రిటైల్ మాంసం...

By Medi Samrat  Published on 13 Aug 2024 9:15 PM IST


రెసిడెన్షియల్ పాఠశాలలో మరణించిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
రెసిడెన్షియల్ పాఠశాలలో మరణించిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాడు జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ ప్రభుత్వ రెసిడెన్షియల్...

By Medi Samrat  Published on 13 Aug 2024 8:30 PM IST


హైదరాబాద్ లోని పురానాపూల్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ లోని పురానాపూల్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం

ఆగస్టు 13, మంగళవారం హైదరాబాద్‌లోని పురానాపూల్‌లో ఉన్న గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By Medi Samrat  Published on 13 Aug 2024 8:00 PM IST


ఆర్థిక సంక్షోభం ఉన్నా.. మేము వెనకడుగు వేయలేదు: వైఎస్ జగన్
ఆర్థిక సంక్షోభం ఉన్నా.. మేము వెనకడుగు వేయలేదు: వైఎస్ జగన్

మాట తప్పకుండా మేనిఫెస్టోనే అమలు చేశాం తప్ప.. ఎలాంటి సాకులు కూడా తాము చెప్పలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు

By Medi Samrat  Published on 13 Aug 2024 7:36 PM IST


ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ నాశనం చేసింది : మంత్రి ఉత్తమ్
ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ నాశనం చేసింది : మంత్రి ఉత్తమ్

ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు పంపులను సీఎం ఆన్ చేస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

By Medi Samrat  Published on 13 Aug 2024 7:00 PM IST


భారత్‌కు భారీ షాక్‌.. స్వర్ణ పతక విజేత‌పై 18 నెలల నిషేధం
భారత్‌కు భారీ షాక్‌.. స్వర్ణ పతక విజేత‌పై 18 నెలల నిషేధం

పారిస్‌లో ఒలింపిక్ క్రీడలు ముగిసిన నేప‌థ్యంలో పారాలింపిక్ క్రీడలు ప్రారంభమవనున్నాయి.

By Medi Samrat  Published on 13 Aug 2024 6:26 PM IST


ఆదానీ.. మోదీ గ్రూప్, ఆదానీ.. మోదీ బినామీ : షర్మిల
ఆదానీ.. మోదీ గ్రూప్, ఆదానీ.. మోదీ బినామీ : షర్మిల

కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చ జరిగిందని.. దేశ వ్యాప్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి తెలిపారు

By Medi Samrat  Published on 13 Aug 2024 5:15 PM IST


ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం కేసు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన కోర్టు
ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం కేసు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన కోర్టు

కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది

By Medi Samrat  Published on 13 Aug 2024 4:24 PM IST


శ్రీలంకతో సిరీస్ ఓడినా అగ్ర‌స్థానంలోనే టీమిండియా.. కోహ్లీని వెన‌క్కి నెట్టిన రోహిత్
శ్రీలంకతో సిరీస్ ఓడినా అగ్ర‌స్థానంలోనే టీమిండియా.. కోహ్లీని వెన‌క్కి నెట్టిన రోహిత్

ఇటీవల భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ పూర్తయింది. భారత జట్టు 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను కోల్పోయింది

By Medi Samrat  Published on 13 Aug 2024 3:50 PM IST


తీవ్రమైన గాయంతో ఆ టోర్నీ నుంచి రషీద్ ఖాన్ నిష్క్రమ‌ణ‌
తీవ్రమైన గాయంతో ఆ టోర్నీ నుంచి రషీద్ ఖాన్ నిష్క్రమ‌ణ‌

ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ తొడ కండరాల గాయం కారణంగా ది హండ్రెడ్ సిరీస్‌కు దూరమయ్యాడు.

By Medi Samrat  Published on 13 Aug 2024 2:57 PM IST


ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం కేసు.. ఆయ‌న‌ను ఎందుకు కాపాడుతున్నారని కోర్టు సీరియ‌స్‌
ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం కేసు.. ఆయ‌న‌ను ఎందుకు కాపాడుతున్నారని కోర్టు సీరియ‌స్‌

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌పై జరిగిన దారుణమైన నేరానికి సంబంధించి కలకత్తా హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది

By Medi Samrat  Published on 13 Aug 2024 2:39 PM IST


కొడుకు అరెస్టు.. చంద్రబాబుపై జోగి ర‌మేష్ ఫైర్‌
కొడుకు అరెస్టు.. చంద్రబాబుపై జోగి ర‌మేష్ ఫైర్‌

మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిని ఏసీబీ కార్యాలయానికి తరలించిన విష‌యం తెలిసిందే

By Medi Samrat  Published on 13 Aug 2024 2:00 PM IST


Share it