You Searched For "BreakingNews"
దొంగతనం చేసిన పని మనిషి.. ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెట్టి
దొంగిలించిన ఆభరణాలను ధరించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన పని మనిషి ఇబ్బందుల్లో పడింది. జ్యువెలరీ యజమాని ఫోటోలను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం...
By Medi Samrat Published on 21 Sept 2024 1:49 PM IST
Viral Video : ఈ పొలిటీషియన్స్.. ఇలా ఉన్నారేంటో.?
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ మేయర్, సీనియర్ బీజేపీ నేత వినోద్ అగర్వాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్...
By Medi Samrat Published on 21 Sept 2024 1:07 PM IST
గోదావారి నదిలో ONGC పైప్ లైన్ నుండి గ్యాస్ లీక్
గోదావారి నదిలో ONGC చమురు సంస్థ వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతూ ఉండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తూ ఉంది
By Medi Samrat Published on 21 Sept 2024 11:48 AM IST
అతడి తల మీద 58 కోట్ల రూపాయలు.. ఎలా చనిపోయాడంటే.?
బీరుట్పై జరిగిన వైమానిక దాడిలో హిజ్బుల్లా తీవ్రవాది, రద్వాన్ ఫోర్స్ కమాండర్ ఇబ్రహీం అకిల్ హతమయ్యాడు
By Medi Samrat Published on 21 Sept 2024 11:15 AM IST
మేము టీటీడీకి నెయ్యిని సరఫరా చేయలేదు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి లడ్డూ తయారీకి సంబంధించి ఎప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని డెయిరీ దిగ్గజం అమూల్ స్పష్టం చేసింది
By Medi Samrat Published on 21 Sept 2024 10:54 AM IST
వైజాగ్లో మళ్లీ మొదలవనున్న 'ఫ్లోటింగ్ బ్రిడ్జి' సందడి..!
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) వైజాగ్ బీచ్ ఫ్లోటింగ్ బ్రిడ్జిని తిరిగి ప్రారంభించనుంది
By Medi Samrat Published on 21 Sept 2024 10:45 AM IST
Jobs : లక్షల రూపాయలకు పైగా జీతం.. ఈ అర్హతలు ఉన్నాయా.?
ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), నవరత్న పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ (PSU).. ప్రస్తుతం జూనియర్ డ్రాఫ్ట్స్మెన్ (గ్రేడ్ 1, 2, 3) రిక్రూట్మెంట్ కోసం...
By Medi Samrat Published on 21 Sept 2024 10:15 AM IST
తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
తిరుమలలో ఉచిత సర్వ దర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,104 మంది స్వామివారిని దర్శించుకోగా 28,330 మంది...
By Medi Samrat Published on 21 Sept 2024 9:45 AM IST
Rain Alert : వర్షాలు వస్తున్నాయి.. జాగ్రత్త
హైదరాబాద్లో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
By Medi Samrat Published on 21 Sept 2024 8:25 AM IST
రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్న్యూస్.. సన్నవడ్లకు రూ. 500 బోనస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Medi Samrat Published on 21 Sept 2024 7:28 AM IST
గుడ్న్యూస్.. గ్రామసభల ద్వారా అర్హులకు పింఛన్లు
ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందాలి.. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు
By Medi Samrat Published on 21 Sept 2024 7:02 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం
కొన్ని వ్యవవహారాలలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు చికాకు కలిగిస్తాయి.
By జ్యోత్స్న Published on 21 Sept 2024 6:49 AM IST











