You Searched For "BreakingNews"

కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ.. 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోండి
కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ.. 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న 729 బోధనేతర (నాన్ టీచింగ్)...

By Medi Samrat  Published on 5 Oct 2024 6:13 AM IST


సీబీఐ విచారణకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీనే : షర్మిల
సీబీఐ విచారణకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీనే : షర్మిల

తిరుమల వేంకటేశ్వర ఆలయంలో పంపిణీ చేసే లడ్డూలలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారనే ఆరోపణలపై దర్యాప్తునకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)...

By Medi Samrat  Published on 4 Oct 2024 9:15 PM IST


రూ.4 కోట్ల విలువైన గంజాయి దగ్ధం..!
రూ.4 కోట్ల విలువైన గంజాయి దగ్ధం..!

ఖమ్మం జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ శుక్రవారం నాడు రూ.4 కోట్ల విలువైన 1612 కిలోల గంజాయిని దగ్ధం చేసింది

By Medi Samrat  Published on 4 Oct 2024 8:30 PM IST


డాక్టర్‌ను చంపాక సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టారంటే.?
డాక్టర్‌ను చంపాక సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టారంటే.?

గురువారం ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో డాక్టర్ హత్య కేసులో 17 ఏళ్ల యువకుడిని క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది

By Medi Samrat  Published on 4 Oct 2024 7:45 PM IST


మీడియా ముందు పోసాని.. వాళ్లు బెదిరిస్తున్నారంటూ..!
మీడియా ముందు పోసాని.. వాళ్లు బెదిరిస్తున్నారంటూ..!

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు.

By Medi Samrat  Published on 4 Oct 2024 7:15 PM IST


హయత్‌నగర్‌లో యువకుడి ఆత్మహత్య.. ఆ నోట్ లో ఉన్నదిదే
హయత్‌నగర్‌లో యువకుడి ఆత్మహత్య.. ఆ నోట్ లో ఉన్నదిదే

ఆన్‌లైన్ షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో నష్టం కలిగిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు గురువారం హయత్‌నగర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు

By Medi Samrat  Published on 4 Oct 2024 6:45 PM IST


గుడ్ న్యూస్.. పీఎం ఇంటర్న్‌షిప్ పథకం వచ్చేసింది..!
గుడ్ న్యూస్.. పీఎం ఇంటర్న్‌షిప్ పథకం వచ్చేసింది..!

కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా రాబోయే ఐదేళ్లలో సుమారు 10 మిలియన్ల మంది యువతకు ప్రయోజనం కలగనుంది

By Medi Samrat  Published on 4 Oct 2024 6:20 PM IST


డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తోందని కొండకు వెళ్ళని వ్యక్తి జగన్
డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తోందని కొండకు వెళ్ళని వ్యక్తి జగన్

తిరుమల విశిష్ట గురించి జగన్ మాట్లాడటం ప్రజల కర్మ అని ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు

By Medi Samrat  Published on 4 Oct 2024 5:45 PM IST


ఆ వదంతులను అసలు నమ్మకండి.. అసలు నిజం ఇది: టీటీడీ
ఆ వదంతులను అసలు నమ్మకండి.. అసలు నిజం ఇది: టీటీడీ

తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజైన ధ్వజారోహణం నాడు, ధ్వజస్తంభం పై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని...

By Medi Samrat  Published on 4 Oct 2024 5:14 PM IST


అదే సనాతన ధర్మమా పవన్ కళ్యాణ్.? : వైఎస్ జగన్
అదే సనాతన ధర్మమా పవన్ కళ్యాణ్.? : వైఎస్ జగన్

తప్పును గుడ్డిగా సమర్థిస్తూ సనాతన ధర్మమని చెప్పుకోవడం ధర్మమా అని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు

By Medi Samrat  Published on 4 Oct 2024 5:06 PM IST


నేనే కూల్చేస్తాను.. కేవీపీ క్లారిటీగా ఉన్నారే..!
నేనే కూల్చేస్తాను.. కేవీపీ క్లారిటీగా ఉన్నారే..!

తన ఫామ్‌హౌస్ ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) పరిధిలో ఉన్నట్లు తేలితే కూల్చివేయాలని.. లేదా తానే కూల్చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ...

By Medi Samrat  Published on 4 Oct 2024 3:45 PM IST


జగన్ హాయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఏమైంది.? : బాల్క సుమన్
జగన్ హాయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఏమైంది.? : బాల్క సుమన్

చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పక్కా అని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు

By Medi Samrat  Published on 4 Oct 2024 3:10 PM IST


Share it