You Searched For "BreakingNews"

అహనా పెళ్ళంట బీఆర్ఎస్‌కు సరిగ్గా సరిపోతుంది
అహనా పెళ్ళంట బీఆర్ఎస్‌కు సరిగ్గా సరిపోతుంది

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ సెటైర్లు వేశారు. సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ...

By Medi Samrat  Published on 1 Nov 2025 7:00 PM IST


గుండెపోటు అని వస్తే నేనూ నమ్మేశాను
గుండెపోటు అని వస్తే నేనూ నమ్మేశాను

వైసీపీపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఫేక్ ప్రచారాలపై ప్రజావేదిక సభలో స్పందిస్తూ.. ఫేక్ పార్టీకి ఏమీ దొరకటం లేదు. వారి జీవితమే ఫేక్ అంటూ...

By Medi Samrat  Published on 1 Nov 2025 6:14 PM IST


ఏ వ్యక్తి తప్పు చేసినా ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకోలేరు
ఏ వ్యక్తి తప్పు చేసినా ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకోలేరు

చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు తీర్పుపై సీఎం చంద్రబాబు స్పందించారు.

By Medi Samrat  Published on 1 Nov 2025 5:03 PM IST


కాశీబుగ్గ ఘ‌ట‌న‌.. ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు
కాశీబుగ్గ ఘ‌ట‌న‌.. ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు

కాశీబుగ్గ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల అధీనంలో ఉన్న దేవాలయం అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వర...

By Medi Samrat  Published on 1 Nov 2025 3:50 PM IST


కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలి : మంత్రి పొన్నం
కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలి : మంత్రి పొన్నం

కేటీఆర్‌పై ఎన్నికల కమిషన్ సుమోటగా తీసుకొని కేసు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

By Medi Samrat  Published on 1 Nov 2025 3:39 PM IST


భక్తుల యోగక్షేమాలు పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు
భక్తుల యోగక్షేమాలు పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు

శ్రీకాకుళం జిల్లా కాశీబుక్క శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని టిటిడి మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి...

By Medi Samrat  Published on 1 Nov 2025 3:18 PM IST


ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి జీవిత ఖైదు
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి జీవిత ఖైదు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలో జ‌రిగిన హ‌త్య కేసులో కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.

By Medi Samrat  Published on 1 Nov 2025 3:07 PM IST


మొంథా తుపానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి
మొంథా తుపానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి

కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి, న్యాయం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కా కినాడ...

By Medi Samrat  Published on 31 Oct 2025 7:10 PM IST


జాప్యం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలి
జాప్యం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలి

రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

By Medi Samrat  Published on 31 Oct 2025 6:22 PM IST


కిలో ఉల్లి ధర రూ. 220.. టమోటా రేటు రూ.200 పైనే..
కిలో ఉల్లి ధర రూ. 220.. టమోటా రేటు రూ.200 పైనే..

ఆఫ్ఘనిస్తాన్‌తో ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్‌లో సరిహద్దు వాణిజ్యం నిలిచిపోయింది.

By Medi Samrat  Published on 31 Oct 2025 8:25 AM IST


Rain Alert : రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు
Rain Alert : రేపు ఈ జిల్లాల్లో వ‌ర్షాలు

శుక్రవారం(31-10-2025) కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా...

By Medi Samrat  Published on 30 Oct 2025 9:20 PM IST


మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం : సీఎం
మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం : సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మొంథా తుఫాను కారణంగా రాష్ట్రానికి ₹5,265 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.

By Medi Samrat  Published on 30 Oct 2025 8:30 PM IST


Share it