You Searched For "APNews"
'సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి?'.. సీఎం జగన్పై చంద్రబాబు ఫైర్
ఏపీ సచివాలయం తాకట్టు పెట్టారంటూ వస్తున్న వార్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.
By అంజి Published on 3 March 2024 11:31 AM IST
టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే.. దేవినేని ఉమా పరిస్థితేంటీ?
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయనకు లాంఛనంగా పార్టీలోకి స్వాగతం పలికారు.
By అంజి Published on 2 March 2024 12:07 PM IST
వైసీపీలోకి ముద్రగడ ఫ్యామిలీ?
ప్రముఖ కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన కుటుంబ సభ్యులతో సహా ఒకటి రెండు రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది.
By అంజి Published on 2 March 2024 11:00 AM IST
టీడీపీ గెలిస్తే.. సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి: సీఎం జగన్
చంద్రబాబు నాయుడు, పవన్కల్యాణ్.. విద్యారంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.
By అంజి Published on 2 March 2024 6:24 AM IST
వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ మాగుంట రాజీనామా
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు.
By అంజి Published on 28 Feb 2024 9:59 AM IST
ఏపీలో భారీగా పెరిగిన చికెన్ ధర.. కిలో ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చికెన్ ధర భారీగా పెరిగింది. రాష్ట్రంలో కోళ్ల ఉత్పత్తి తగ్గింది. పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా కొన్ని చోట్ల కిలో రేటు...
By అంజి Published on 28 Feb 2024 7:31 AM IST
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను దేవుడు చూస్తూ ఊరుకోడు : బ్రదర్ అనిల్ కుమార్
క్రైస్తవ మత ప్రచారకర్త వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా సత్యవేడులోని ఓ చర్చ్ లో జరిగిన ప్రార్థనల్లో...
By Medi Samrat Published on 27 Feb 2024 8:58 PM IST
పవన్ కల్యాణ్పై విమర్శలు.. స్పందించిన హైపర్ ఆది
టీడీపీతో పొత్తు విషయంలో జనసేన నేతలు పవన్ కల్యాణ్ను విమర్శించడంపై ఆ పార్టీ నాయకుడు హైపర్ ఆది స్పందించారు.
By అంజి Published on 27 Feb 2024 8:55 AM IST
రేపు వైసీపీ కీలక సమావేశం.. దానిపైనే సీఎం జగన్ స్పెషల్ ఫోకస్
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోది. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలపై వైసీపీ అధినేత, సీఎం జగన్...
By అంజి Published on 26 Feb 2024 10:09 AM IST
కాకినాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు దుర్మరణం
కాకినాడ జిల్లా చిన్నంపేట జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు.. ఆగి ఉన్న...
By అంజి Published on 26 Feb 2024 8:47 AM IST
'ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి'.. ప్రధాని మోదీని కోరిన కాంగ్రెస్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పిస్తేనే ఆంధ్రప్రదేశ్ పట్ల అసలైన నిబద్ధత నిరూపితమవుతుందని కాంగ్రెస్ పేర్కొంది.
By అంజి Published on 25 Feb 2024 11:54 AM IST
రేపు కుప్పంకు సీఎం జగన్.. చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా అడుగులు
సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన బద్ధ ప్రత్యర్థి ఎన్. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు.
By అంజి Published on 25 Feb 2024 8:27 AM IST