You Searched For "APNews"
AP: కూటమి అభ్యర్థుల రెండో జాబితా ఆ తర్వాతే?
తెలుగుదేశం పార్టీ (టిడిపి), జనసేన,భారతీయ జనతా పార్టీ (బిజెపి) కలిసి ఆంధ్రప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.
By అంజి Published on 10 March 2024 11:44 AM IST
కాంగ్రెస్ కొత్త పథకం.. మహిళలకు నెల రూ.5 వేలు.. యాప్ లాంఛ్
తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పేద ఆడ బిడ్డల కోసం ఇందిరమ్మ అభయం పథకం అమలు చేస్తామని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు.
By అంజి Published on 10 March 2024 11:14 AM IST
14న వైసీపీలో చేరుతా: ముద్రగడ
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక ఖాయమైంది. ఈ నెల 14వ తేదీన ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
By అంజి Published on 10 March 2024 10:43 AM IST
తగ్గేదే లే.. జగన్కు ఆనాడే చెప్పా: నారా లోకేష్
టీడీపీ బలం కార్యకర్తలేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నాయకులు పార్టీ మారినా.. పార్టీకి అండగా నిలబడేది కార్యకర్తలేనని...
By అంజి Published on 8 March 2024 1:15 PM IST
బీజేపీతో పొత్తుపై నేడు స్పష్టత.. సీట్ల పంపకంపై క్లారిటీ
బీజేపీ, ప్రాంతీయ పార్టీ మధ్య పొత్తు పెట్టుకునే అవకాశాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సమావేశమై చర్చలు...
By అంజి Published on 8 March 2024 5:58 AM IST
ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ కానున్న పవన్, చంద్రబాబు
చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ గురువారం న్యూఢిల్లీలో బీజేపీ కేంద్ర నేతలతో సీట్ల పంపకంపై చర్చలు జరపనున్నారు.
By అంజి Published on 7 March 2024 8:30 AM IST
నేడు వైఎస్సార్ చేయూత నిధుల విడుదల
ఆంధ్రప్రదేశ్ మహిళలకు సీఎం జగన్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా ప్రభుత్వం నేడు నాలుగో విడత నిధులను విడుదల చేయనుంది.
By అంజి Published on 7 March 2024 6:40 AM IST
చంద్రబాబుతో పవన్ భేటీ.. బీజేపీతో పొత్తుపై ప్రధాన చర్చ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం నాడు ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
By అంజి Published on 6 March 2024 12:13 PM IST
బీసీ సామాజిక వర్గానికి కీలక హామీలు.. పక్కాగా అమలు చేస్తామన్న టీడీపీ
తెలుగుదేశం పార్టీ.. బిసి డిక్లరేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సమాజ అభ్యున్నతికి వివిధ ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
By అంజి Published on 6 March 2024 9:44 AM IST
ఏపీ రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లోకి డబ్బులు
మిచౌంగ్ తుఫానుతో పంటను కోల్పోయిన రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందించనుంది.
By అంజి Published on 6 March 2024 6:32 AM IST
'జగన్ విధానాలతో విసుగు చెందా'.. వైసీపీకి మంత్రి గుమ్మనూరు రాజీనామా
వైసీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంతో పాటు పార్టీకి రాజీనామా...
By అంజి Published on 5 March 2024 1:01 PM IST
మీ బిడ్డనంటున్నాడు.. జర జాగ్రత్త ప్రజలారా: నారా లోకేష్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సీఎం వైఎస్ జగన్పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 5 March 2024 11:18 AM IST