You Searched For "APNews"
ఏపీలో ఘోరం.. 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం, హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేసి..
ఎనిమిదేళ్ల బాలికపై ఆరు, ఏడో తరగతి చదువుతున్న ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో...
By అంజి Published on 11 July 2024 10:28 AM IST
పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, సీఐ నారాయణస్వామిలపై...
By Medi Samrat Published on 10 July 2024 9:30 PM IST
భోగాపురం ఎయిర్పోర్ట్ను 2026 నాటికి నిర్మిస్తాం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 నాటికి నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్నాయుడు మంగళవారం తెలిపారు.
By అంజి Published on 10 July 2024 9:15 AM IST
విద్యుత్ రంగంలో రూ.49,496 కోట్ల అప్పులు: సీఎం చంద్రబాబు
ప్రజలకు వాస్తవాలు తెలియాలనే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు.
By అంజి Published on 9 July 2024 9:15 PM IST
పర్యావరణ హితంగా వినాయక చవితి: డిప్యూటీ సీఎం పవన్
పర్యావరణహితమైన వస్తువుల వాడకాన్ని మన వేడుకలు, ఉత్సవాల్లో వాడితే మేలు కలుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.
By అంజి Published on 8 July 2024 9:00 PM IST
'నాన్న.. మీ ఆశయాల సాధనే నా లక్ష్యం'.. వైఎస్ జగన్ ఎమోషనల్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అందరికీ పండగ రోజని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
By అంజి Published on 8 July 2024 11:51 AM IST
చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీపై.. వైసీపీ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర విభజనతో తలెత్తిన సమస్యలను పరిష్కరించడంలో వెనుకడుగు వేసినట్లేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం పేర్కొంది.
By అంజి Published on 7 July 2024 6:31 PM IST
లైంగిక వేధింపుల కేసు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. 14 రోజుల రిమాండ్
కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ జరదొడ్డి సుధాకర్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి.
By అంజి Published on 5 July 2024 12:42 PM IST
'మా వాళ్లను కొట్టి మాపై కేసులు పెడుతున్నారు.. ఇది అన్యాయం'.. వైఎస్ జగన్ ఫైర్
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్యాయత్నం కేసులో తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 5 July 2024 7:09 AM IST
ఏపీలో విషాదం.. ముగ్గురు శిశువులకు జన్మనిచ్చి తల్లి మృతి
తొలి కాన్పులోనే ఓ తల్లి ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తల్లి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది.
By అంజి Published on 5 July 2024 6:29 AM IST
ఆ కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న వారిలో అత్యధికం మైనర్లే ఉండటం బాధాకరం
రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్ర్రణకు ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ తొలి సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది.
By Medi Samrat Published on 4 July 2024 4:54 PM IST
'ఆర్థిక సహాయం చేయండి'.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని...
By అంజి Published on 4 July 2024 3:45 PM IST