You Searched For "APNews"
'కోరుకున్న చోట స్థలాలిస్తాం'.. ఆ రైతులకు మంత్రి నారాయణ గుడ్న్యూస్
రాజధాని అమరావతిలో వినూత్న కార్యక్రమానికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. ఎర్రబాలెం గ్రామంలో పర్యటించిన ఆయన భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతుల నుంచి...
By అంజి Published on 16 Sept 2024 6:58 AM IST
మందుబాబులకు భారీ శుభవార్త.. తగ్గనున్న మద్యం ధరలు
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కంటే తక్కువ మద్యం ధరలు ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ రూపొందిస్తున్నట్టు సమాచారం.
By అంజి Published on 16 Sept 2024 6:33 AM IST
పాఠాలు మీరు చెబుతారా జగన్?: మంత్రి సత్యకుమార్
వైఎస్ జగన్ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా పూర్తి చేయలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి సత్య కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు.
By అంజి Published on 15 Sept 2024 12:45 PM IST
సీప్లేన్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోన్న ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే వ్యూహంలో భాగంగా సీప్లేన్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
By అంజి Published on 13 Sept 2024 8:15 AM IST
గుడ్న్యూస్.. అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అక్టోబర్లో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని...
By అంజి Published on 13 Sept 2024 6:51 AM IST
అలర్ట్.. మరో అల్పపీడనం.. మళ్లీ వర్షాలు
రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది.
By అంజి Published on 13 Sept 2024 6:29 AM IST
సీఎం చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త.. చిన్న పరిశ్రమలకు హామీ లేకుండా రుణాలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రెడిట్ గ్యారంటీ ఫండ్ పథకం కింద అందే లబ్ధిని చిన్న పరిశ్రమలకు అందించడానికి రాష్ట్ర సర్కార్ తరఫున రూ.100 కోట్లు...
By అంజి Published on 13 Sept 2024 6:04 AM IST
ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి: వైఎస్ షర్మిల
కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్కు వరద పెరగడంతో నీట మునిగిన పంటలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పరిశీలించారు.
By అంజి Published on 12 Sept 2024 5:30 PM IST
'ఎల్లకాలం మీరు ఉండరు'.. వార్నింగ్ ఇచ్చిన వైఎస్ జగన్
వరదల అంశాన్ని డైవర్ట్ చేసేందుకే మాజీ ఎంపీ సురేశ్ను అరెస్ట్ చేశారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అన్నారు. సురేశ్తో జైల్లో ములాఖత్ తర్వాత జగన్...
By అంజి Published on 11 Sept 2024 1:30 PM IST
Vijayawada: వరదల్లో మునిగిన 1.51 లక్షల వాహనాలు.. బీమా చలామణిలో ఉంటేనే పరిహారం
విజయవాడలో వరదల కారణంగా సుమారు 1,51,729 వాహనాలు దెబ్బతిన్నాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు.
By అంజి Published on 11 Sept 2024 11:30 AM IST
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. అర్ధరాత్రి ఏడుగురిని కబళించిన మృత్యువు
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదం ఏడుగురిని బలిగొంది.
By అంజి Published on 11 Sept 2024 6:22 AM IST
ఇల్లు మునగడంతోనే సీఎం అక్కడ ఉంటున్నారు : మాజీ మంత్రి కాకాణి
బుడమేరు వరద విషయంలో టీడీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు
By Medi Samrat Published on 9 Sept 2024 5:30 PM IST