You Searched For "APNews"
మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు అరెస్ట్
అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను అవినీతి నిరోధక శాఖ,...
By అంజి Published on 13 Aug 2024 11:29 AM IST
రాబోయే ఖరీఫ్లో 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: మంత్రి నాదెండ్ల
గత రబీకి సంబంధించిన రూ.674 కోట్ల ధాన్యం బకాయిలను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు.
By అంజి Published on 12 Aug 2024 2:01 PM IST
ప్రమాదం కాదు.. నేనే కారును ఢీకొట్టా: మాధురి
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో కీలకంగా ఉన్న దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది.
By అంజి Published on 11 Aug 2024 6:41 PM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సాగునీటి ప్రాజెక్టుల పేర్ల పునరుద్ధరణ
ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 10 Aug 2024 11:30 AM IST
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంట్లో రచ్చ.. వైసీపీపై టీడీపీ విమర్శలు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో మరోసారి రచ్చ మొదలైంది. తమను ఇంట్లోకి రానివ్వడం లేదని భార్య వాణి, ఇద్దరు...
By అంజి Published on 10 Aug 2024 10:27 AM IST
ఈ హత్యల్లో చంద్రబాబు, లోకేష్లను కూడా ముద్దాయిలుగా చేర్చాలి
వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు
By Medi Samrat Published on 9 Aug 2024 3:30 PM IST
శుభవార్త.. ఎస్సీ మహిళలకు రూ.50 వేల సబ్సిడీతో రుణాలు
జీవనోపాధి కల్పనకు ఉద్దేశించిన కేంద్ర పథకం పీఎం అజయ్ని అనుసంధానించి డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు రాయితీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 9 Aug 2024 8:00 AM IST
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..
తిరుమల శ్రీవారి దర్శనానికి చాలా తక్కువ సమయం పడుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి కేవలం 6 గంటల సమయం మాత్రమే పడుతోందని ఆలయ అధికారులు...
By Medi Samrat Published on 5 Aug 2024 9:15 PM IST
సచివాలయాల్లో ఇసుక బుకింగ్ సదుపాయం : సీఎం చంద్రబాబు
ఇసుక కావాల్సిన వినియోగదారులు తమ ప్రాంతంలోని సచివాలయంలో ఇసుక బుక్ చేసుకునే విధానం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు
By Medi Samrat Published on 5 Aug 2024 4:12 PM IST
ఏపీలో ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన సాగిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 4 Aug 2024 7:45 PM IST
వైసీపీ నేతలు జైలుకు పోవడం ఖాయం: బీజేపీ ఎమ్మెల్యే
గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు అందరూ జైలుకెళ్లడం ఖాయమని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు.
By అంజి Published on 4 Aug 2024 4:15 PM IST
జులై నెలలో తిరుమలకు ఎంత ఆదాయం వచ్చిందంటే?
తిరుమల శ్రీవెంకట్వేర స్వామికి జులై నెలలో రూ.125.35 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు
By Medi Samrat Published on 2 Aug 2024 8:45 PM IST