You Searched For "APNews"
ప్రమాదమా.. కుట్రా అనే కోణంలో విచారణ: హోంమంత్రి అనిత
తిరుపతి తొక్కిసలాట ఘటన ప్రమాదమా.. ఏదైనా కుట్ర కోణమా అనే అంశం విచారణలో తేలుతుందని హోంమంత్రి అనిత చెప్పారు.
By అంజి Published on 9 Jan 2025 1:05 PM IST
తిరుపతి తొక్కిసలాట: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు మంత్రి అనగాని...
By అంజి Published on 9 Jan 2025 11:50 AM IST
పెను విషాదం.. తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
By అంజి Published on 9 Jan 2025 6:27 AM IST
Andhra: అందుబాటులోకి నాయుడుపేట - రేణిగుంట రహదారి.. గంటలోపే తిరుపతికి
కోస్తా జిల్లాల నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్లేవారికి శుభవార్త. నాయుడు పేట - రేణిగుంట మధ్య ఆరు లైన రహదారి అందుబాటులోకి వచ్చింది.
By అంజి Published on 8 Jan 2025 8:15 AM IST
జననాల రేటు తగ్గడంపై.. దేశాన్ని హెచ్చరించిన సీఎం చంద్రబాబు
దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు చేసిన తప్పులను భారత్ పునరావృతం చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
By అంజి Published on 7 Jan 2025 9:39 AM IST
Andhrapradesh: శుక్రవారం నుంచే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు
అమరావతి: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్టుగానే ఈ నెల 10 (శుక్రవారం) నుంచి...
By అంజి Published on 7 Jan 2025 6:39 AM IST
నా ప్రైవేట్ పీఏను తొలగించా.. వివాదం ఏముంది?: హోంమంత్రి అనిత
తన పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) జగదీష్ను విధుల నుంచి తొలగించడంపై హోంమంత్రి అనిత స్పందించారు.
By అంజి Published on 5 Jan 2025 11:56 AM IST
పోలవరం ప్రాజెక్టు.. ఏపీ రైతులకు వరం: మంత్రి పయ్యావుల
పోలవరం ప్రాజెక్టు ఒక్క జిల్లాకే పరిమితం కాదని, రాయలసీమ, ఉత్తరాంధ్ర, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి వరం లాంటిదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్...
By అంజి Published on 5 Jan 2025 8:28 AM IST
Andhrapradesh: రేపు అకౌంట్లలో డబ్బుల జమ
ఐదో తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది.
By అంజి Published on 5 Jan 2025 7:17 AM IST
రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు...
By అంజి Published on 3 Jan 2025 6:58 AM IST
కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా.. టీడీపీ కీలక నిర్ణయం
కోటి మంది టీడీపీ కార్యకర్తల బీమాకు మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
By అంజి Published on 2 Jan 2025 1:05 PM IST
రూ.931 కోట్లతో రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు.. సీఎం రేవంత్ ఆస్తి ఎంతంటే?
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం.. మొత్తం ఆస్తుల విలువ రూ.931 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 31 Dec 2024 9:15 AM IST











