You Searched For "APNews"
చింతూరు ఏజెన్సీ వాసుల కష్టాలు పట్టించుకునేదెన్నడు?
అల్లూరి సీతారామ రాజు జిల్లా పరిధిలోని చింతూరు ఏజెన్సీలో జాతీయ రహదారులపైకి వరదనీరు చేరడంతో గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా...
By అంజి Published on 24 July 2024 12:30 PM IST
నేడు ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, హింసకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం దేశ రాజధానిలో నిరసన...
By అంజి Published on 24 July 2024 8:47 AM IST
Andhrapradesh: పాఠశాలలకు 82 రోజులు సెలవులు.. అకడమిక్ క్యాలెండర్ విడుదల
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ను ప్రకటించింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం (2024-25)లో 233 రోజులు పని...
By అంజి Published on 24 July 2024 7:49 AM IST
ఢిల్లీలో వైఎస్ జగన్ చేయనున్న ధర్నా.. రాజకీయ డ్రామా: టీడీపీ
జూలై 24న ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ధర్నాపై తెలుగుదేశం పార్టీ సోమవారం విమర్శలు చేసింది.
By అంజి Published on 22 July 2024 1:24 PM IST
AP Assembly: రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న గవర్నర్
విభజన వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం ఏర్పడిందని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్...
By అంజి Published on 22 July 2024 11:22 AM IST
AP Assembly: గవర్నర్ ప్రసంగం.. నల్ల కండువాలతో వైసీపీ నిరసన
ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగా వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.
By అంజి Published on 22 July 2024 10:43 AM IST
ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. నీట మునిగిన పంటలు.. ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు
ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. నీట మునిగిన పంటలు.. ఈ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు
By అంజి Published on 20 July 2024 8:23 AM IST
'31 హత్యలు, 300 హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు': ప్రధాని మోదీకి ఎస్వోఎస్ పంపిన వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి...
By న్యూస్మీటర్ తెలుగు Published on 19 July 2024 11:37 AM IST
శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి : హోంమంత్రి
రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని.. అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారని...
By Medi Samrat Published on 18 July 2024 5:07 PM IST
రేపు వినుకొండకు వైఎస్ జగన్
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు పల్నాడు జిల్లా వినుకొండ వెళ్లనున్నారు. హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
By అంజి Published on 18 July 2024 3:45 PM IST
ఆంధ్రప్రదేశ్లో బాలికలపై వరుస ఘోరాలు.. కలకలం రేపుతోన్న అత్యాచారాలు, హత్యలు
ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా మైనర్ బాలికలపై జరుగుతున్న ఘోరమైన నేరాల పరంపర కలకలం రేపుతోంది.
By అంజి Published on 18 July 2024 2:19 PM IST
'బడ్జెట్లో ఏపీకి అధిక నిధులు కేటాయించండి'.. అమిత్ షాని కోరిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మంగళవారం అర్థరాత్రి ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు
By అంజి Published on 17 July 2024 7:31 AM IST