You Searched For "APNews"
Andhrapradesh: విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు
సంక్రాంతి పండుగ వేళ విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభవార్త అందించారని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కంసమామ మోసం చేసి పోతే.. చంద్రన్న న్యాయం...
By అంజి Published on 12 Jan 2025 6:30 AM IST
ప్రమాదమా.. కుట్రా అనే కోణంలో విచారణ: హోంమంత్రి అనిత
తిరుపతి తొక్కిసలాట ఘటన ప్రమాదమా.. ఏదైనా కుట్ర కోణమా అనే అంశం విచారణలో తేలుతుందని హోంమంత్రి అనిత చెప్పారు.
By అంజి Published on 9 Jan 2025 1:05 PM IST
తిరుపతి తొక్కిసలాట: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు మంత్రి అనగాని...
By అంజి Published on 9 Jan 2025 11:50 AM IST
పెను విషాదం.. తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.
By అంజి Published on 9 Jan 2025 6:27 AM IST
Andhra: అందుబాటులోకి నాయుడుపేట - రేణిగుంట రహదారి.. గంటలోపే తిరుపతికి
కోస్తా జిల్లాల నుంచి రోడ్డు మార్గంలో తిరుపతి వెళ్లేవారికి శుభవార్త. నాయుడు పేట - రేణిగుంట మధ్య ఆరు లైన రహదారి అందుబాటులోకి వచ్చింది.
By అంజి Published on 8 Jan 2025 8:15 AM IST
జననాల రేటు తగ్గడంపై.. దేశాన్ని హెచ్చరించిన సీఎం చంద్రబాబు
దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు చేసిన తప్పులను భారత్ పునరావృతం చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
By అంజి Published on 7 Jan 2025 9:39 AM IST
Andhrapradesh: శుక్రవారం నుంచే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు
అమరావతి: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్టుగానే ఈ నెల 10 (శుక్రవారం) నుంచి...
By అంజి Published on 7 Jan 2025 6:39 AM IST
నా ప్రైవేట్ పీఏను తొలగించా.. వివాదం ఏముంది?: హోంమంత్రి అనిత
తన పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) జగదీష్ను విధుల నుంచి తొలగించడంపై హోంమంత్రి అనిత స్పందించారు.
By అంజి Published on 5 Jan 2025 11:56 AM IST
పోలవరం ప్రాజెక్టు.. ఏపీ రైతులకు వరం: మంత్రి పయ్యావుల
పోలవరం ప్రాజెక్టు ఒక్క జిల్లాకే పరిమితం కాదని, రాయలసీమ, ఉత్తరాంధ్ర, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి వరం లాంటిదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్...
By అంజి Published on 5 Jan 2025 8:28 AM IST
Andhrapradesh: రేపు అకౌంట్లలో డబ్బుల జమ
ఐదో తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది.
By అంజి Published on 5 Jan 2025 7:17 AM IST
రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు...
By అంజి Published on 3 Jan 2025 6:58 AM IST
కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా.. టీడీపీ కీలక నిర్ణయం
కోటి మంది టీడీపీ కార్యకర్తల బీమాకు మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
By అంజి Published on 2 Jan 2025 1:05 PM IST











