You Searched For "APNews"
Tirupati: స్విమ్స్లో జూనియర్ వైద్యురాలిపై రోగి దాడి.. జట్టు పట్టుకుని వెనుక నుండి.. వీడియో
శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS)లో ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వహిస్తున్న జూనియర్ రెసిడెంట్ డాక్టర్పై దాడి జరిగింది.
By అంజి Published on 25 Aug 2024 3:08 PM IST
Tirupati: 14 ఏళ్ల బాలికపై వ్యక్తి అత్యాచారం.. మభ్యపెట్టి తరగతి గదిలోనే..
ఆంధ్రప్రదేశ్లో మరో దారుణ ఘటన జరిగింది. తిరుపతిలోని ఓ స్కూల్లో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
By అంజి Published on 24 Aug 2024 12:00 PM IST
సచివాలయ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది.
By అంజి Published on 24 Aug 2024 6:33 AM IST
Anakapalli: ఫార్మా బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిని ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో వైఎస్ జగన్ పరామర్శించారు.
By అంజి Published on 23 Aug 2024 12:25 PM IST
Anakapalli: ఫార్మా సిటీలోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు
అనకాపల్లిలో జిల్లాలోని ఫార్మా సిటీలోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్ధలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత...
By అంజి Published on 23 Aug 2024 10:00 AM IST
ఏపీలోని వారికి భారీ గుడ్న్యూస్.. వడ్డీ లేకుండా రూ.3 లక్షల రుణం
చేతివృత్తుల వారి కోసం కేంద్రం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజనను రాష్ట్రంలోని 'ఆదరణ' స్కీమ్తో అనుసంధానించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం...
By అంజి Published on 23 Aug 2024 6:11 AM IST
తక్షణమే పరిశ్రమల్లో సేఫ్టీ మెజర్స్ ఆడిట్ చేయండి .. అధికారులకు సీఎం ఆదేశం
ఒక బాధాకరమైన సంఘటన. చాలా బాధేస్తోంది నిన్నటి నుంచి కూడా నేను చూశాను. ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇదొక ఉదాహరణ
By Medi Samrat Published on 22 Aug 2024 6:15 PM IST
Atchutapuram: మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం.. ఎసెన్షియా ఫార్మాపై కేసు నమోదు
అచ్యుతాపురంలోని సెజ్లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 22 Aug 2024 9:00 AM IST
ఇసుక ఆఫ్లైన్ బుకింగ్ ప్రక్రియ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రేపటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇసుక ఆఫ్లైన్ బుకింగ్ ప్రక్రియ మొదలు కానుంది. సీఎం ఆదేశాలతో ఇసుక రవాణాదారులతో ఇవాళ కలెక్టర్లు సమావేశం కానున్నారు.
By అంజి Published on 22 Aug 2024 7:32 AM IST
Andhrapradesh: ఫార్మా కంపెనీలో పేలుడు.. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
By అంజి Published on 22 Aug 2024 6:37 AM IST
ఎగ్ పఫ్ల కోసం రూ.3.6 కోట్లు ఖర్చని ట్వీట్.. ఖండించిన వైసీపీ
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎగ్ పఫ్ల కోసం రూ.3.6 కోట్లు ఖర్చు చేశారన్న ఓ నేషనల్ మీడియా జర్నలిస్ట్ ట్వీట్పై...
By అంజి Published on 21 Aug 2024 3:35 PM IST
అనకాపల్లి జిల్లాలో విషాదం.. కలుషితాహారం తిని నలుగురు విద్యార్థులు మృతి
అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నలుగురు విద్యార్థులు మృతి చెందారు.
By అంజి Published on 19 Aug 2024 4:15 PM IST