You Searched For "APNews"
పింఛన్ల పంపిణీ విధానంపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం
పింఛన్ల పంపిణీలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునికి ఎల్ ఆర్డీ (రిజిస్టర్డ్) ఫింగర్ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.
By అంజి Published on 5 Sept 2024 6:21 AM IST
సెప్టెంబరు 6న ఖాళీ టిన్ల విక్రయానికి టీటీడీ సీల్డ్ టెండర్ల ఆహ్వానం
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిపప్పు ప్యాకింగ్కు వినియోగించిన ఖాళీ టిన్ల విక్రయానికి టీటీడీ సీల్డ్ టెండర్లను...
By Medi Samrat Published on 3 Sept 2024 7:30 PM IST
విజయవాడకు మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 4 హెలికాప్టర్లు
వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డిఆర్ఎఫ్)కు చెందిన మరో నాలుగు బృందాలు నాలుగు హెలికాప్టర్లతో...
By అంజి Published on 3 Sept 2024 4:00 PM IST
'బాధితుల వేదన అర్థం చేసుకోండి'.. అధికారులకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులందరికీ 3 పూటలా ఆహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
By అంజి Published on 3 Sept 2024 1:30 PM IST
ఉచిత ఇసుకపై చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త
ఉచిత ఇసుక విధానాన్ని సరళతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
By అంజి Published on 3 Sept 2024 10:06 AM IST
'వీడియోలు లేవు.. రహస్య కెమెరాలు లేవు'.. గుడ్లవల్లేరు ఘటనపై మంత్రి లోకేష్
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో కెమెరాలు దాచిపెట్టారంటూ వస్తున్న ఆరోపణలను మంత్రి నారా లోకేష్ ఖండించారు.
By అంజి Published on 1 Sept 2024 3:11 PM IST
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్
రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ఉపరితల గాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ...
By అంజి Published on 30 Aug 2024 4:43 PM IST
'కోనో కార్పస్ మొక్కలను పెంచకండి'.. ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ పిలుపు
వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని, శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలయ్యే కార్యక్రమంలో విధిగా పాల్గొనాలని ఉప ముఖ్యమంత్రి పవన్...
By అంజి Published on 30 Aug 2024 11:30 AM IST
నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం.. 800 మంది విద్యార్థులకు అస్వస్థత
ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం చెలరేగింది. నిన్న ఒక్క రోజే 342 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
By అంజి Published on 28 Aug 2024 12:44 PM IST
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By అంజి Published on 28 Aug 2024 12:31 PM IST
ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. ఇకపై వారి జీతం రూ.15 వేలు
అర్చకుల వేతనంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.10 వేల వేతనం పొందే అర్చకులకు ఇకపై రూ.15 వేల వేతనం లభించనుంది.
By అంజి Published on 28 Aug 2024 8:28 AM IST
విశాఖలోనూ హైడ్రా తరహా చర్యలు: ఎమ్మెల్యే గంటా
విశాఖలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా తరహా చర్యలు మొదలు పెట్టాల్సి ఉంటుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
By అంజి Published on 27 Aug 2024 3:15 PM IST