You Searched For "APNews"
వరద బాధితులకు పరిహారం.. చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు
వరద బాధితులకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో 179 సచివాలయాల పరిధిలో నీట మునిగిన ఇళ్లకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ జీవో...
By అంజి Published on 24 Sept 2024 7:00 AM IST
మైనార్టీలకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్.. పథకాల రీ స్ట్రక్చర్కు ఆదేశం
ముస్లిం మైనారిటీలకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పథకాలు రీ స్ట్రక్చర్ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
By అంజి Published on 24 Sept 2024 6:11 AM IST
మహిళలకు ఫ్రీ బస్సు.. మంత్రి కీలక ప్రకటన
మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు.
By అంజి Published on 23 Sept 2024 8:44 AM IST
'త్వరలోనే నామినేటెడ్ పదవుల భర్తీ'.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
టీడీపీకి కార్యకర్తలే బలం అని, వారి త్యాగాలను మర్చిపోలేమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ చేపడతామని తెలిపారు.
By అంజి Published on 23 Sept 2024 7:04 AM IST
తప్పులు జరిగితే హిందువులు మాట్లాడాలి: డిప్యూటీ సీఎం పవన్
తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
By అంజి Published on 22 Sept 2024 12:00 PM IST
ఏపీలో నెత్తురోడిన రోడ్లు.. ఆరుగురు మృతి
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వద్ద నార్పలవైపు వెళ్తున్న కారును లారీ...
By అంజి Published on 22 Sept 2024 7:57 AM IST
Andhrapradesh: టెట్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - 2024 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
By అంజి Published on 22 Sept 2024 7:10 AM IST
వరద బాధితులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్.. ఈ నెల 25 నుంచి సాయం
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు, పంటలు దెబ్బతిన్న రైతులకు ఈ నెల 25వ తేదీ నుంచి పరిహారం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను...
By అంజి Published on 22 Sept 2024 6:25 AM IST
వైజాగ్లో మళ్లీ మొదలవనున్న 'ఫ్లోటింగ్ బ్రిడ్జి' సందడి..!
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) వైజాగ్ బీచ్ ఫ్లోటింగ్ బ్రిడ్జిని తిరిగి ప్రారంభించనుంది
By Medi Samrat Published on 21 Sept 2024 10:45 AM IST
Panchjanya : హిందువుల విశ్వాసానికి జగన్ ప్రభుత్వం అన్యాయం చేసింది
తిరుపతి లడ్డూ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Medi Samrat Published on 20 Sept 2024 12:44 PM IST
Andhrapradesh: మహిళల ఖాతాల్లోకి రూ.1,500.. త్వరలోనే మార్గదర్శకాలు
ఆడబిడ్డ నిధి కింద 18 - 59 ఏళ్ల మహిళల ఖాతాల్లో నెలకు రూ.1500 చొప్పున జమ చేయడంపై మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
By అంజి Published on 20 Sept 2024 7:30 AM IST
నేటి నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్.. అందుబాటులోకి పోర్టల్
అమరావతి: ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ నేడు అందుబాటులోకి రానుంది.
By అంజి Published on 20 Sept 2024 6:29 AM IST