స్పోర్ట్స్ - Page 34
'ఓనర్షిప్ కార్డులు' పంపిణీ చేసిన ప్రధాని మోదీ.. 65 లక్షల మందికి లబ్ధి చేకూర్చిన ఈ పథకం గురించి తెలుసా.?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆస్తి యజమానులకు 65 లక్షల ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేశారు.
By Medi Samrat Published on 18 Jan 2025 2:32 PM IST
రంజీ జట్టులో కోహ్లీ పేరు
జనవరి 23 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ చివరి రెండు రౌండ్ల కోసం ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ ఆడే అవకాశం ఉంది
By Medi Samrat Published on 17 Jan 2025 7:11 PM IST
కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కాలేడు.. కాబోయే సారథి ఎవరో చెప్పిన మాజీ వికెట్ కీపర్
ఐపీఎల్ తదుపరి సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రిషబ్ పంత్ను ఢిల్లీ రిటైన్ చేయలేదు.
By Medi Samrat Published on 17 Jan 2025 3:08 PM IST
దీప్తి జివాంజికి అర్జున అవార్డు.. రాష్ట్రపతి భవన్లో ఘనంగా ఖేల్ రత్న పురస్కారాలు
భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ఖేల్ రత్నను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రదానోత్సవ...
By Knakam Karthik Published on 17 Jan 2025 2:05 PM IST
Video : 'నా దారికి అడ్డు రాకు..' అంటూ కోపంతో వెళ్లిపోయిన కోహ్లీ..!
ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కలవాలనుకునే వ్యక్తి విరాట్ కోహ్లీ. ఆయన్ను చూసిన వెంటనే అభిమానులు ఆయన వద్దకు చేరుకుని చుట్టుముడతారు.
By Medi Samrat Published on 17 Jan 2025 10:02 AM IST
Video : కోచ్లకు 'టీ' తీసుకువచ్చేవాణ్ని : శిఖర్ ధావన్
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఆగస్టు 2024లో క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat Published on 16 Jan 2025 9:17 PM IST
మరోసారి బ్యాట్తో రెచ్చిపోయిన కరుణ్ నాయర్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు కరుణ్ నాయర్ దేశవాళీ టోర్నమెంట్లలో అద్భుతంగా ఆడుతున్నాడు.
By Medi Samrat Published on 16 Jan 2025 8:06 PM IST
డెడ్ చీప్గా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ల టికెట్ల ధరలు..!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం కనీస టిక్కెట్ను 1,000 పాకిస్తానీ రూపాయలుగా నిర్ణయించింది.
By Medi Samrat Published on 16 Jan 2025 10:41 AM IST
ఎక్కువ పరుగులు చేసిన వారిని ఎందుకు పట్టించుకోవడం లేదు.. బీసీసీఐపై హర్భజన్ ఫైర్..!
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో అనుభవజ్ఞుడైన విదర్భ బ్యాట్స్మెన్ కరుణ్ నాయర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.
By Medi Samrat Published on 15 Jan 2025 9:18 PM IST
వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత మహిళల జట్టు.. దెబ్బకు పురుషుల రికార్డ్ బ్రేక్..!
స్మృతి మంధాన, ప్రతీకా రావల్ల సెంచరీలతో భారత మహిళల జట్టు వన్డే చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది.
By Medi Samrat Published on 15 Jan 2025 3:11 PM IST
కోచ్ గంభీర్ను జట్టులో ఎవరూ సీరియస్గా తీసుకోరు : మాజీ స్పిన్నర్ సంచలన కామెంట్స్
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
By Medi Samrat Published on 13 Jan 2025 9:14 PM IST
8 ఏళ్ల తర్వాత జట్టులోకి రానున్న ట్రిపుల్ సెంచరీ స్టార్..?
2016లో చెన్నైలో ఇంగ్లండ్పై ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ఎనిమిదేళ్లుగా జట్టుకు దూరమయ్యాడు.
By Medi Samrat Published on 13 Jan 2025 4:35 PM IST