రాజకీయం - Page 23
షర్మిల ఏపీలో టైమ్పాస్ రాజకీయాలకు వచ్చారు: మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నిలకు సమయం దగ్గరపడుతోంది.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 2:56 PM IST
ఏపీలో జగన్ పనైపోయింది.. వైసీపీ ఎంపీలే చెప్తున్నారు: లోకేశ్
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్రలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 12 Feb 2024 7:15 PM IST
ప్రతిపక్ష పార్టీలపై సీఎం జగన్ దూకుడు ప్రచారం.. సామాన్యులే వైసీపీ స్టార్ క్యాంపెయినర్లు!
2024లో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. ప్రతిపక్షాలపై దూకుడుగా ప్రచారం...
By అంజి Published on 12 Feb 2024 7:28 AM IST
ఈ రెండు జిల్లాలపైనే పవన్ ప్రత్యేక దృష్టి
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన జోరు పెంచుతున్నారు.
By అంజి Published on 11 Feb 2024 3:16 PM IST
ఎమ్మెల్సీల నియామకాలపై స్టేటస్ కో పొడిగింపు.. ప్రతివాదులుగా కోదండరాం, అమీర్ అలీఖాన్
ఎమ్మెల్సీలుగా తమ నామినేషన్ను తిరస్కరిస్తూ తెలంగాణ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను...
By న్యూస్మీటర్ తెలుగు Published on 9 Feb 2024 9:42 AM IST
AP Polls: అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. టీడీపీ-బీజేపీ పొత్తు కుదిరే అవకాశం!
వచ్చే ఎన్నికల్లో ఏపీలో రెండు పార్టీలు చేతులు కలిపే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో చంద్రబాబు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో...
By న్యూస్మీటర్ తెలుగు Published on 8 Feb 2024 9:15 AM IST
బీజేపీతో త్రైపాక్షిక పొత్తు కోసం చంద్రబాబు చర్చలు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, లోక్సభకు ఒకేసారి ఎన్నికల కోసం త్రైపాక్షిక ఎన్నికల పొత్తు కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బీజేపీ అగ్రనేతలతో ఇవాళ చర్చలు...
By అంజి Published on 7 Feb 2024 1:30 PM IST
ఏపీకి విలన్ కాంగ్రెస్సే..తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుంది: విజయసాయిరెడ్డి
కాంగ్రెస్ పార్టీపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 4:44 PM IST
సైకో పాలన పోతే తప్ప భవిష్యత్ ఉండదు: చంద్రబాబు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 2:15 PM IST
3 గంటల పాటు పవన్, చంద్రబాబు భేటీ.. ఎలాంటి ప్రకటన చేయకపోగా..
టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనవరి 4 ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల...
By అంజి Published on 5 Feb 2024 9:36 AM IST
24 గంటల కరెంట్ను 16 గంటలకు తగ్గించేశారు: హరీశ్రావు
పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 3:15 PM IST
AP: రేపటి నుంచి వైఎస్ షర్మిల జిల్లాల టూర్
ఆంధ్రప్రదేశ్కు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.
By అంజి Published on 4 Feb 2024 12:29 PM IST














