రాజకీయం - Page 22
3 గంటల పాటు పవన్, చంద్రబాబు భేటీ.. ఎలాంటి ప్రకటన చేయకపోగా..
టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనవరి 4 ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల...
By అంజి Published on 5 Feb 2024 9:36 AM IST
24 గంటల కరెంట్ను 16 గంటలకు తగ్గించేశారు: హరీశ్రావు
పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 4 Feb 2024 3:15 PM IST
AP: రేపటి నుంచి వైఎస్ షర్మిల జిల్లాల టూర్
ఆంధ్రప్రదేశ్కు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.
By అంజి Published on 4 Feb 2024 12:29 PM IST
తాటికొండ రాజయ్య కాంగ్రెస్లో చేరబోతున్నారా?
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.
By అంజి Published on 4 Feb 2024 10:02 AM IST
బీజేపీకి సీఎం రేవంత్ ఎందుకు భయపడుతున్నారు? కేటీఆర్
తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్పై విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 3 Feb 2024 12:21 PM IST
రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన హీరో దళపతి విజయ్
తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది.
By Srikanth Gundamalla Published on 2 Feb 2024 2:07 PM IST
వైసీపీకి దూరంగా వసంత కృష్ణ ప్రసాద్!
ఏలూరు జిల్లా దెందులూరులో జరిగే పార్టీ ర్యాలీ “సిద్ధం”కు మైలవరం శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
By అంజి Published on 2 Feb 2024 10:32 AM IST
లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు వ్యూహాలు
తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి మధ్య అసాధారణమైన మాటల యుద్ధం నడుస్తోంది.
By అంజి Published on 1 Feb 2024 10:56 AM IST
APPolls: దగ్గరపడుతున్న ఎన్నికల సమయం.. ఇంకా చర్చల్లోనే టీడీపీ - జనసేన!
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీల మధ్య కొనసాగుతున్న చర్చలు అంతులేని...
By అంజి Published on 31 Jan 2024 2:06 PM IST
షర్మిలకు ప్రాణహాని ఉంది..భద్రత పెంచాలి: అయ్యన్నపాత్రుడు
ఏపీ సీఎం జగన్పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 30 Jan 2024 1:40 PM IST
నిధులు మళ్లించిన కేసీఆర్పై కేసు నమోదు చేయాలి: బండి సంజయ్
కేసీఆర్, కేటీఆర్ గతంలో అధికారంలో ఉన్న సమయంలో సర్పంచ్లను అస్సలు పట్టించుకోలేదు అని బండి సంజయ్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 29 Jan 2024 1:10 PM IST
AP Polls: గోదావరి ప్రాంతంపై వైఎస్ జగన్ స్పెషల్ ఫోకస్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
By అంజి Published on 29 Jan 2024 9:00 AM IST