జాతీయం - Page 60
100 స్థానాల్లో బరిలోకి దిగుతున్న AIMIM
AIMIM రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 100 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోందని, గత ఎన్నికల్లో పోటీ చేసిన సీట్ల కంటే ఐదు రెట్లు అధికంగా పోటీ...
By Medi Samrat Published on 11 Oct 2025 3:32 PM IST
వలపు వలలో పడి పాకిస్తాన్కు గూఢచర్యం.. రాజస్థాన్ వ్యక్తి అరెస్ట్
పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అల్వార్ నివాసిని అరెస్టు చేసింది.
By అంజి Published on 11 Oct 2025 11:32 AM IST
భారత గడ్డపై నుంచి పాక్కు అప్ఘాన్ వార్నింగ్
భారత పర్యటనలో ఉన్న అప్ఘాన్ తాలిబన్ ఫారిన్ మినిస్టర్ ముత్తాఖీ పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
By అంజి Published on 10 Oct 2025 6:07 PM IST
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. దుబాయ్కి దారి మళ్లింపు
శుక్రవారం ఆస్ట్రియాలోని వియన్నా నుండి న్యూఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా దుబాయ్కు..
By అంజి Published on 10 Oct 2025 10:58 AM IST
గ్యాస్ సిలిండర్ పేలి కూలిన ఇల్లు..ఐదుగురు దుర్మరణం
అయోధ్యలోని పురా కలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాగ్లా భారీ గ్రామంలో ఒక ఇల్లు కూలిపోవడంతో కనీసం ఐదుగురు మరణించారు.
By Knakam Karthik Published on 10 Oct 2025 9:12 AM IST
22కి చేరిన దగ్గు మందు మరణాలు, నాగ్పూర్లో ఇద్దరు చిన్నారులు మృతి
మధ్యప్రదేశ్లోని ఛింద్వాడా జిల్లాలో కల్తీ దగ్గు మందు సృష్టిస్తున్న విషాదం అంతకంతకూ పెరుగుతోంది
By Knakam Karthik Published on 10 Oct 2025 8:28 AM IST
ఐపీఎస్ పురాణ్ కుమార్ 8 పేజీల సూసైడ్ నోట్లో సంచలన విషయాలు
నా కుటుంబ భద్రత గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. నాపై ఉన్న ఈ శత్రుత్వం ఇకనైనా అంతం కావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
By Medi Samrat Published on 9 Oct 2025 4:11 PM IST
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన పీకే.. ఆయన పేరు లేదేంటి..?
ఈసారి బీహార్ రాజకీయాల్లోకి పీకే (ప్రశాంత్ కిషోర్) ఎంట్రీతో వాతావరణం వేడెక్కింది.
By Medi Samrat Published on 9 Oct 2025 3:32 PM IST
హర్యానాలో తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ కేసు..భార్య సంచలన ఆరోపణలు
చండీగఢ్లో జరిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసులో ఆయన భార్య, హరియాణా కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అన్మీత్ పి.కుమార్ కీలక ఆరోపణలు...
By Knakam Karthik Published on 9 Oct 2025 10:57 AM IST
చిన్నారులను బలిగొన్న దగ్గు సిరప్.. శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
తమిళనాడులోని ఫార్మాస్యూటికల్ కంపెనీ శ్రీసన్ ఫార్మా తయారు చేసిన విషపూరిత కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ మధ్యప్రదేశ్లో కనీసం 20 మంది చిన్నారులను బలిగొంది.
By Medi Samrat Published on 9 Oct 2025 8:30 AM IST
నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఫేజ్-1ని ప్రారంభించిన ప్రధాని మోదీ
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) ఫేజ్- 1ని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు
By Knakam Karthik Published on 8 Oct 2025 4:04 PM IST
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఫ్రీగా టికెట్ల తేదీలు మార్పు
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 10:39 AM IST














