జాతీయం - Page 59
కాల్పుల విరమణ.. కాంగ్రెస్ డిమాండ్ ఇదే..!
భారతదేశం, పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అధికారికంగా ప్రకటించారు.
By Medi Samrat Published on 10 May 2025 8:07 PM IST
ఇకపై ఉగ్రదాడులు జరిగితే భారత్ ఇలాగే స్పందిస్తుంది
భవిష్యత్తులో జరిగే ఏవైనా ఉగ్రవాద దాడులను యుద్ధ చర్యలుగా పరిగణించాలని భారత్ నిర్ణయించిందని, దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తుందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు...
By Medi Samrat Published on 10 May 2025 6:40 PM IST
భారత్కు డైరెక్ట్గా కాల్ చేసిన పాకిస్థాన్
కాల్పుల విరమణకు సంబంధించి పాకిస్తాన్ భారతదేశాన్ని సంప్రదించింది.
By Medi Samrat Published on 10 May 2025 6:35 PM IST
అత్యున్నత రక్షణ సంస్థలతో కీలక భేటీ నిర్వహించిన ప్రధాని మోదీ
పాకిస్తాన్తో ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అత్యున్నత రక్షణ సంస్థలతో...
By Medi Samrat Published on 10 May 2025 4:40 PM IST
సరిహద్దులకు సైన్యాన్ని తరలిస్తున్న పాక్.. సిద్ధంగా ఉన్న భారత దళాలు
1999 కార్గిల్ యుద్ధం తర్వాత తొలిసారిగా సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాలకు పాకిస్తాన్ తన సైన్యాన్ని తరలిస్తోందని భారత ప్రభుత్వం తెలిపింది. అయితే భారత...
By Medi Samrat Published on 10 May 2025 3:17 PM IST
భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య.. ఆహార నిల్వలపై పుకార్లను ఖండించిన కేంద్రం
దేశంలో నిత్యావసర వస్తువుల కొరత లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం...
By అంజి Published on 10 May 2025 12:19 PM IST
పాక్ మత చిచ్చుకు యత్నిస్తోంది.. తప్పుడు ప్రచారాలను నమ్మకండి: మిస్రీ
ఆపరేషన్ సింధూర్పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, రక్షణ శాఖ అధికారులు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కీలక ప్రకటన...
By అంజి Published on 10 May 2025 11:29 AM IST
మోదీజీ అనుమతి ఇవ్వండి.. ఆత్మాహుతి బాంబర్ని అవుతా: మంత్రి
పాకిస్థాన్పై 'ఆపరేషన్ సింధూర్'లో నిమగ్నమైన భారత సాయుధ దళాల శ్రేయస్సు కోసం శుక్రవారం కర్ణాటక అంతటా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
By అంజి Published on 10 May 2025 10:10 AM IST
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత.. తగ్గించడానికి సౌదీ అరేబియా ప్రయత్నాలు
భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి , ప్రస్తుత సైనిక ఘర్షణలను ముగించడానికి, చర్చలు, దౌత్య మార్గాల ద్వారా అన్ని వివాదాల పరిష్కారాన్ని...
By అంజి Published on 10 May 2025 9:40 AM IST
జమ్మూ కశ్మీర్లో పాక్ కాల్పులు.. ప్రభుత్వాధికారి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో మే 10, శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ కాల్పుల్లో ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి మృతి చెందగా, ఆయన ఇద్దరు సిబ్బంది...
By అంజి Published on 10 May 2025 7:52 AM IST
పాక్ క్షిపణి ప్రయోగం.. ప్రతీకారం తీర్చుకున్న భారత్.. అసలు నిన్న రాత్రిపూట ఏం జరిగిందంటే?
జమ్మూ కాశ్మీర్ నుండి గుజరాత్ వరకు 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ శుక్రవారం రాత్రి ప్రారంభించిన క్షిపణి, డ్రోన్ దాడులను భారతదేశం రాత్రే...
By అంజి Published on 10 May 2025 7:36 AM IST
ఉగ్రదాడి కేంద్రం 'ముందస్తు ప్రణాళిక'గా అభివర్ణణ.. వ్యక్తిపై కేసు నమోదు
పహల్గామ్ ఉగ్రవాద దాడిని కేంద్ర ప్రభుత్వం "ముందస్తు ప్రణాళికతో చేసిన చర్య" అని అభివర్ణించిన వ్యక్తిపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
By అంజి Published on 10 May 2025 7:01 AM IST