జాతీయం - Page 59
ఆ నియామకాలు చెల్లవు..బెంగాల్ సర్కార్కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 3 April 2025 12:26 PM IST
మరాఠీ మాట్లాడలేదని బ్యాంకు ఉద్యోగిని కొట్టిన ఎంఎన్ఎస్ కార్యకర్త
రోజువారీ వ్యాపార లావాదేవీలలో మరాఠీని ఉపయోగించనందుకు లోనావాలాలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఓ బ్యాంకు ఉద్యోగిని కొట్టారు.
By Knakam Karthik Published on 3 April 2025 10:03 AM IST
రాష్ట్రంలో ఓలా, ఉబర్, ర్యాపిడోలపై బ్యాన్.. హైకోర్టు సంచలన తీర్పు
రాష్ట్రంలో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ఆధారిత సంస్థల బైక్ ట్యాక్సీ సేవలను నిషేధిస్తూ కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 3 April 2025 7:22 AM IST
12 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం
సుదీర్ఘ సంవాదాల తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్సభ ఆమోదం తెలిపింది.
By Knakam Karthik Published on 3 April 2025 7:11 AM IST
వేడిగాలుల ఎఫెక్ట్.. ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు మార్పు
తీవ్రమైన వేడిగాలుల కారణంగా కర్ణాటక ప్రభుత్వం ఉత్తర భాగంలో ఉన్న జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల పని వేళలను సవరించింది.
By Medi Samrat Published on 2 April 2025 8:52 PM IST
చొక్కాలు విప్పి.. 'ఎక్స్ప్రెస్ వే'పై ఓవరాక్షన్
నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వేపై కదులుతున్న ఆటోరిక్షా మీద నిలబడి ఇద్దరు వ్యక్తులు నిర్లక్ష్యంగా వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
By Medi Samrat Published on 2 April 2025 7:30 PM IST
లోక్సభలో వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి
విపక్షాల నినాదాల మధ్య పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బుధవారం లోక్సభలో వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు.
By అంజి Published on 2 April 2025 12:53 PM IST
హత్యాకాండ ఆపాలి, శాంతి చర్చలకు సిద్ధం..మావోయిస్టుల సంచలన లేఖ
ప్రజా ప్రయోజనాల కోసం చర్చలకు సిద్ధమని, మావోయిస్టులపై జరుగుతున్న హత్యాకాండ ఆపాలంటూ మావోయిస్టు అధికారి ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు.
By Knakam Karthik Published on 2 April 2025 12:33 PM IST
పారిశుద్ధ్య కార్మికుడికి రూ.33.88 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు!
ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లోని ఒక పారిశుధ్య కార్మికుడికి రూ.33.88 కోట్ల నోటీసు పంపడం ఆశ్చర్యకరంగా మారింది.
By అంజి Published on 2 April 2025 10:45 AM IST
గాంధీ ముని మనవరాలు కన్నుమూత
మహాత్మ గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు.
By అంజి Published on 2 April 2025 9:38 AM IST
త్వరలో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు!
ఏప్రిల్ 4న జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి) తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ఊపందుకుంటుందని...
By అంజి Published on 2 April 2025 9:23 AM IST
నేడు లోక్సభలో ప్రవేశపెట్టబడనున్న వక్ఫ్ సవరణ బిల్లు, 2024
ఇండియా కూటమి నుండి పెరుగుతున్న వ్యతిరేకత మధ్య వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 ను నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు.
By అంజి Published on 2 April 2025 8:09 AM IST