జాతీయం - Page 61
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఫ్రీగా టికెట్ల తేదీలు మార్పు
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 10:39 AM IST
హిమాచల్ప్రదేశ్లో టూరిస్ట్ బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు.. 18 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఓ టూరిస్ట్ బస్సుపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
By అంజి Published on 8 Oct 2025 7:19 AM IST
Video : మహిళను లాక్కుని వెళ్లిన మొసలి.. చోద్యం చూసిన స్థానికులు
ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలోని ఒక నదీ తీర గ్రామంలో సోమవారం ఒక మొసలి ఖరస్రోట నదిలోకి ఒక మహిళను లాక్కెళ్ళింది.
By Medi Samrat Published on 7 Oct 2025 8:30 PM IST
Video : రోడ్డుపై ఎక్కడ చూసినా మేకులే.. అదో పెద్ద పంచర్ మాఫియా..!
బెంగళూరులోని నేలమంగళ రోడ్డులో దాదాపు 1.5 కిలోగ్రాముల మేకులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో ఆ రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఓ...
By Medi Samrat Published on 7 Oct 2025 5:50 PM IST
వారికి వీడియో కాల్ చేసి మాట్లాడిన విజయ్
తమిళనాడులోని కరూర్లో జరిగిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ వీడియో కాల్స్ ద్వారా వ్యక్తిగతంగా...
By Medi Samrat Published on 7 Oct 2025 3:25 PM IST
కల్తీ దగ్గు సిరప్.. పిల్లల మరణాలపై న్యాయ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో దగ్గు సిరప్లతో సంబంధం ఉందని ఆరోపిస్తూ ఇటీవల జరిగిన పిల్లల మరణాలపై న్యాయ విచారణ కోరుతూ..
By అంజి Published on 7 Oct 2025 1:30 PM IST
సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్, అతని కొడుకుపై 20 కేసులు.. ఏం చేశారంటే..?
కోట్ల రూపాయలను మోసం చేశారనే ఆరోపణలతో ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్, అతని కుటుంబంపై సంభాల్ పోలీసులు చర్యలను ముమ్మరం చేశారు
By Knakam Karthik Published on 7 Oct 2025 12:18 PM IST
'ప్రతి రాత్రి దేవుడు నిద్రలో నన్ను అడిగేవాడు..'
నిన్న సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్పై న్యాయవాది షూ విసిరారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా...
By Medi Samrat Published on 7 Oct 2025 11:59 AM IST
మరో మైలురాయి చేరుకున్న మోదీ.. పాలనా ప్రయాణంలో 25 ఏళ్లు
ప్రధాని నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో మరో మైలురాయిని చేరుకున్నారు.
By Knakam Karthik Published on 7 Oct 2025 11:11 AM IST
'కిల్లర్' దగ్గు సిరప్.. ఫ్యాక్టరీలో 350కిపైగా లోపాలు, అక్రమ రసాయనాలు.. నివేదికలో సంచలన విషయాలు
14 మంది పిల్లల మరణానికి కారణమైన శ్రేసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూశాయి.
By అంజి Published on 7 Oct 2025 9:01 AM IST
ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి శుభవార్త
రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు పెట్రోల్ వాహనాలతో సమానం అవుతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
By అంజి Published on 7 Oct 2025 7:48 AM IST
మూడేళ్లలో 241 కోట్లు సంపాదించా!!
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్లో నిర్వహించిన ర్యాలీలో తన ఆదాయాన్ని బయట పెట్టాడు
By Knakam Karthik Published on 6 Oct 2025 7:25 PM IST














