జాతీయం - Page 52

Newsmeter జాతీయ వార్తలు - Read all national news in Telugu today, latest India News of politics, technology, etc
భార‌త్‌-పాక్ మ్యాచ్‌కు ముందే.. టీవీలు పగులగొట్టిన నేతలు
భార‌త్‌-పాక్ మ్యాచ్‌కు ముందే.. టీవీలు పగులగొట్టిన నేతలు

ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి, ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, పాకిస్తాన్‌తో భారత జట్టు తలపడే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌కు వ్యతిరేకంగా శివసేన...

By Medi Samrat  Published on 14 Sept 2025 6:00 PM IST


దేశం రక్తమోడుతుంటే కాంగ్రెస్ మౌనంగా ఉండిపోయింది
దేశం రక్తమోడుతుంటే కాంగ్రెస్ మౌనంగా ఉండిపోయింది

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అస్సాంలోని దర్రాంగ్‌లో ప‌ర్య‌టించారు.

By Medi Samrat  Published on 14 Sept 2025 2:52 PM IST


26 మంది ప్రాణాల కంటే.. భారత్-పాక్ మ్యాచ్ ద్వారా వ‌చ్చే డబ్బు విలువైనదా? : ఒవైసీ
'26 మంది ప్రాణాల కంటే.. భారత్-పాక్ మ్యాచ్ ద్వారా వ‌చ్చే డబ్బు విలువైనదా?' : ఒవైసీ

ఆసియా కప్‌లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌పై భారత్‌ మాత్రమే కాదు యావత్ ప్రపంచం దృష్టి ఉంది.

By Medi Samrat  Published on 14 Sept 2025 2:39 PM IST


IndiGo pilot, takeoff, Lucknow, 151 passengers safe, National news
ఇండిగో ఫ్లైట్‌కు తప్పిన పెను ప్రమాదం.. 151 మంది ప్రయాణికులు సురక్షితం

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ సహా 151 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో విమానం లక్నో విమానాశ్రయంలో సరిగ్గా..

By అంజి  Published on 14 Sept 2025 12:32 PM IST


స్కూల్‌లో మధ్యాహ్నం భోజనం తిని.. ఆస్పత్రిపాలైన 90 మంది విద్యార్థులు
స్కూల్‌లో మధ్యాహ్నం భోజనం తిని.. ఆస్పత్రిపాలైన 90 మంది విద్యార్థులు

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తర్వాత కడుపు నొప్పి, వాంతులు కావడంతో దాదాపు 90 మంది పిల్లలు శుక్రవారం ఆసుపత్రి...

By అంజి  Published on 14 Sept 2025 7:12 AM IST


National News, Chennai, Coast Guard Global Summit, Indian Coast Guard
మరో గ్లోబల్ సమ్మిట్‌కు వేదిక కానున్న భారత్..ఎప్పుడు, ఎక్కడో తెలుసా?

ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) 50వ వార్షికోత్సవంతో సమానంగా 2027లో చెన్నైలో 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ (CGGS)ను భారతదేశం నిర్వహించనుంది.

By Knakam Karthik  Published on 13 Sept 2025 9:30 PM IST


Aizawl, India rail map, PM Modi, Mizoram
తొలిసారి మిజోరానికి రైల్వే కనెక్టివిటీ.. 'ఐజ్వాల్‌' ఇప్పుడ భారత రైల్వే మ్యాప్‌లో ఉందన్న ప్రధాని

ఈశాన్య రాష్ట్రం మిజోరంను తొలిసారిగా భారత రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తూ కీలక రైల్వే లైన్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

By అంజి  Published on 13 Sept 2025 11:21 AM IST


Tragedy, Ganesh Visarjan, Karnataka, 8 people died , truck , devotees, Hassan district
గణేష్ నిమజ్జనంలో విషాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 8 మంది మృతి

కర్ణాటకలోని హసన్ జిల్లాలో శుక్రవారం గణేష్ విగ్రహ నిమజ్జనంలో పాల్గొన్న భక్తులపైకి ట్రక్కు అదుపు తప్పి దూసుకెళ్లడంతో ఎనిమిది మంది మృతి చెందగా, 25 మంది...

By అంజి  Published on 13 Sept 2025 6:41 AM IST


బీర్ తాగే వయస్సును తగ్గించనున్న ప్రభుత్వం..!
బీర్ తాగే వయస్సును తగ్గించనున్న ప్రభుత్వం..!

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ తన పదేళ్ల హయాంలో మద్యపాన వయస్సును 25 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు తగ్గించలేకపోయింది.

By Medi Samrat  Published on 12 Sept 2025 9:18 PM IST


టేకాఫ్ సమయంలో ఊడిపోయిన స్పైస్ జెట్ విమాన చక్రం.. త‌ప్పిన పెను ప్ర‌మాదం
టేకాఫ్ సమయంలో ఊడిపోయిన స్పైస్ జెట్ విమాన చక్రం.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

స్పైస్‌జెట్ క్యూ400 ఎయిర్‌క్రాఫ్ట్ శుక్రవారం కాండ్లా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా బయటి చక్రాలలో ఒకటి ఊడిపోయింది.

By Medi Samrat  Published on 12 Sept 2025 6:43 PM IST


PM Modi, Manipu, 2023 violence, National news
2023 హింస తర్వాత.. తొలిసారి రేపు మణిపూర్‌కు ప్రధాని మోదీ

2023లో మణిపూర్‌లో హింస చెలరేగి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తొలిసారిగా ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

By అంజి  Published on 12 Sept 2025 3:35 PM IST


ఢిల్లీ, బాంబే హైకోర్టుల‌కు బాంబు బెదిరింపులు
ఢిల్లీ, బాంబే హైకోర్టుల‌కు బాంబు బెదిరింపులు

ఢిల్లీ హైకోర్టుకు శుక్రవారం ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది.

By Medi Samrat  Published on 12 Sept 2025 2:25 PM IST


Share it