జాతీయం - Page 50
పహల్గామ్ ఉగ్రదాడి.. హోం మంత్రికి ప్రధాని ఫోన్.. ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశం
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఓ పర్యాటకుడు మరణించాడు.
By Medi Samrat Published on 22 April 2025 5:54 PM IST
Video: గుజరాత్లో కుప్పకూలిన శిక్షణా విమానం, పైలట్ మృతి
గుజరాత్ అమ్రేలిలోని శాస్త్రి నగర్లో ఒక శిక్షణ విమానం కూలిపోవడంతో అందులో ఉన్న పైలట్ మరణించాడు.
By Knakam Karthik Published on 22 April 2025 5:30 PM IST
సివిల్స్-2024 ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయ్..టాప్-10లో ఉన్నది వీళ్లే
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్ -2024 ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయి.
By Knakam Karthik Published on 22 April 2025 2:33 PM IST
మరోసారి భారత న్యాయవ్యవస్థ టార్గెట్గా ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 22 April 2025 2:22 PM IST
కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి నెలా నిరుద్యోగ డేటా
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లోని నిరుద్యోగ గణాంకాలను 3 నెలలకోసారి రిలీజ్ చేస్తుండగా.. ఇకపై ప్రతి నెలా...
By అంజి Published on 22 April 2025 8:34 AM IST
21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు.. సెకండ్ లిస్టు విడుదల
గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు తపాలా శాఖ గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 22 April 2025 7:23 AM IST
మార్కెట్లోకి నకిలీ రూ.500 నోట్లు..కేంద్ర హోంశాఖ హెచ్చరికలు
అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన నకిలీ రూ.500 నోట్లు మార్కెట్లో చలామణిలోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 21 April 2025 12:49 PM IST
భారత్ చేరుకున్న జేడీ వాన్స్ దంపతులు.. భద్రత కట్టుదిట్టం
అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సోమవారం తన తొలి అధికారిక భారత పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్నారు. జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ భారత్లో...
By అంజి Published on 21 April 2025 10:55 AM IST
మరో ఎన్కౌంటర్.. రూ. కోటి రివార్డు ఉన్న అగ్రనేత సహా 8 మంది నక్సల్స్ హతం
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం నాడు జార్ఖండ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మరణించారు.
By అంజి Published on 21 April 2025 10:16 AM IST
మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి, పోలీసుల అదుపులో భార్య
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ బెంగళూరులోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
By Knakam Karthik Published on 20 April 2025 8:01 PM IST
కులం భేదాలను అంతం చేయాలి, ఆ 'మూడు' చాలు..RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 20 April 2025 6:55 PM IST
జమ్మూలో విషాదం..ఆకస్మిక వరదలకు ముగ్గురు బలి
జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలోని చీనాబ్ నదికి సమీపంలో ఉన్న ధరమ్కుండ్ గ్రామంలో రాత్రిపూట కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి.
By Knakam Karthik Published on 20 April 2025 2:40 PM IST