జాతీయం - Page 50
అనవసర ప్రకటనలు చేయొద్దు..బీజేపీ నేతలకు మోడీ వార్నింగ్
ఢిల్లీలో ఎన్డీఏ నాయకులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ అనవసరమైన ప్రకటనలు చేయకుండా ఉండాలని ఆ పార్టీ నాయకులను కోరారు.
By Knakam Karthik Published on 26 May 2025 8:30 AM IST
ఎక్స్ప్రెస్ హైవేపై శృంగారం..బీజేపీ నేత అరెస్ట్
ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై ఓ మహిళతో శృంగారం చేసిన బీజేపీ నేత మనోహర్ లాల్ ధకాడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 26 May 2025 7:51 AM IST
ఆర్జేడీ చీఫ్ లాలూ సంచలన నిర్ణయం..కుమారుడిపైనే బహిష్కరణ వేటు
రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Knakam Karthik Published on 25 May 2025 6:00 PM IST
బెంగళూరులో తొలి కోవిడ్ మరణం కలకలం
కర్ణాటక ఆరోగ్య శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. బెంగళూరులో తొలి కోవిడ్-19 మరణం సంభవించింది. శనివారం రోగి మరణించాడని ఆరోగ్య శాఖ తెలిపింది.
By అంజి Published on 25 May 2025 1:03 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి.. బాధితులపై బీజేపీ ఎంపీ వ్యాఖ్యల దుమారం
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన భార్యలు "తమ భర్తల ప్రాణాల కోసం వేడుకునే బదులు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి ఉండాల్సింది" అని బిజెపి రాజ్యసభ సభ్యుడు...
By అంజి Published on 25 May 2025 6:46 AM IST
ఆసుపత్రి బెడ్స్ ను సిద్ధం చేసుకోండి..!
భారతదేశంలోని పలు నగరాల్లో కోవిడ్-19 నెమ్మదిగా ప్రబలుతున్నట్లు కనిపిస్తోంది.
By Medi Samrat Published on 24 May 2025 7:30 PM IST
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. వడ్డీ రేటుకు ప్రభుత్వం ఆమోదం.!
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఎంత వడ్డీ ఇస్తారు? దీనికి సంబంధించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈపీఎఫ్పై వడ్డీ రేటును...
By Medi Samrat Published on 24 May 2025 5:55 PM IST
దేశంలో కరోనా టెన్షన్..కేరళలోనే 273 కేసులు
దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి.
By Knakam Karthik Published on 24 May 2025 3:03 PM IST
'కేంద్రం-రాష్ట్రాలు టీమ్ ఇండియాలా పనిచేస్తే ఏ లక్ష్యం అసాధ్యం కాదు' : ప్రధాని మోదీ
నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది.
By Medi Samrat Published on 24 May 2025 2:42 PM IST
పరువు నష్టం కేసు.. రాహుల్ గాంధీకి నాన్ బెయిలబుల్ వారెంట్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై జార్ఖండ్లోని చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
By అంజి Published on 24 May 2025 1:28 PM IST
16 ఏళ్ల తర్వాత తొలిసారి..8 రోజుల ముందే కేరళను తాకిన రుతుపవనాలు
దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి.
By Knakam Karthik Published on 24 May 2025 12:28 PM IST
ఇక మైసూర్ 'పాక్' కాదు.. మైసూర్ శ్రీ
భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నడుమ జైపూర్లోని మిఠాయి తయారీదారులు తాము విక్రయించే స్వీట్ల పేర్ల నుండి 'పాక్' అనే పదాన్ని తొలగించడం...
By Medi Samrat Published on 23 May 2025 6:16 PM IST