జాతీయం - Page 50
Train Accident : బిలాస్పూర్లో ఘోర రైలు ప్రమాదం
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని లాల్ఖాదన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 4 Nov 2025 5:21 PM IST
మహిళలకు ఏటా రూ.30 వేలు, తేజస్వీయాదవ్ సంచలన ప్రకటన
తొలి విడత పోలింగ్కు 2 రోజుల ముందు బిహార్లోని విపక్ష 'మహా గఠ్బంధన్' కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 4 Nov 2025 2:15 PM IST
విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..నిందితులపై కాల్పులు జరిపి పట్టుకున్న పోలీసులు
తమిళనాడులోని కోయంబత్తూరులో కళాశాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 4 Nov 2025 10:33 AM IST
నా భార్య చనిపోతుంటే.. వీడియోలు తీస్తున్నారు..
ముంబైలోని సీనియర్ మహిళా న్యాయవాది మాల్తీ పవార్ ఎస్ప్లానేడ్ కోర్టులో గుండెపోటుతో మరణించారు.
By Medi Samrat Published on 4 Nov 2025 8:35 AM IST
'భారత రాజకీయాలు కుటుంబాల ఆస్తి కాదు'.. శశిథరూర్ టార్గెట్ ఒక్క కాంగ్రెస్సే కాదు..!
భారత రాజకీయాలు కుటుంబాల ఆస్తిగా మిగిలిపోయినంత కాలం 'ప్రజల చేత, ప్రజల కొరకు' ప్రజాస్వామ్యం యొక్క నిజమైన వాగ్దానం నెరవేరదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్...
By Medi Samrat Published on 3 Nov 2025 7:45 PM IST
రహదారులపై మృత్యుఘోష.. 10 రోజుల్లో 60కి పైగా మరణాలు..!
గత కొన్ని రోజులుగా, దేశంలోని అనేక ప్రాంతాలలో బాధాకరమైన రోడ్డు ప్రమాదాల వార్తలు వెలువడుతున్నాయి.
By Medi Samrat Published on 3 Nov 2025 6:01 PM IST
2026లో గ్లోబల్ AI సమ్మిట్కు భారత్ ఆతిథ్యం: ప్రధాని మోదీ
భారతదేశం నైతిక, మానవ-కేంద్రీకృత కృత్రిమ మేధస్సు (AI) కోసం ప్రపంచ చట్రాన్ని రూపొందిస్తోందని ప్రధాని మోదీ అన్నారు
By Knakam Karthik Published on 3 Nov 2025 4:10 PM IST
దారుణం..లైట్లు ఆర్పివేయాలని చెప్పినందుకు మేనేజర్ను డంబెల్తో కొట్టిచంపిన టెకీ
బెంగళూరులో కార్యాలయంలో లైట్లు ఆర్పే విషయంలో జరిగిన వాదన ప్రాణాంతకంగా మారింది
By Knakam Karthik Published on 3 Nov 2025 2:38 PM IST
వీధి కుక్కల నియంత్రణపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ కొనసాగింపు
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జంతు జనన నియంత్రణ (Animal Birth Control) నియమాలు–2023 అమలుపై సుప్రీం కోర్టు పర్యవేక్షణను కొనసాగించింది.
By Knakam Karthik Published on 3 Nov 2025 11:07 AM IST
మార్గం మధ్యలో అంబులెన్స్ టైర్ పంక్చర్.. రోగి మృతి
మధ్యప్రదేశ్లోని గుణలో ఒక రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్ టైర్ పంక్చర్ కావడంతో, విడిభాగం లేకపోవడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
By అంజి Published on 3 Nov 2025 7:13 AM IST
ప్రధాని మోదీ యోగా చేస్తే.. అదానీ, అంబానీ డ్యాన్స్ చేస్తారు: రాహుల్ గాంధీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓట్ల కోసం "డ్రామా" ఆడుతున్నారని, ఎన్నికల తర్వాత తన వాగ్దానాలను నెరవేర్చలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు.
By అంజి Published on 2 Nov 2025 4:30 PM IST
బిర్యానీలో పురుగు.. IRCTCకి 25 వేల రూపాయల జరిమానా..!
బిర్యానీలో పురుగు కనిపించడంతో ఆరోగ్యం క్షీణించిందని, వినియోగదారుల కమిషన్ IRCTCకి 25 వేల రూపాయల జరిమానా విధించింది.
By అంజి Published on 2 Nov 2025 3:40 PM IST














