జాతీయం - Page 50
పెళ్లైనప్పటి నుండి శృంగారానికి నిరాకరిస్తున్నాడని.. భర్తను రూ.2 కోట్లు డిమాండ్ చేసిన భార్య
బెంగళూరులో నూతన వధూవరుల మధ్య వైవాహిక వివాదం తీవ్ర మలుపు తిరిగింది. మొదటి రాత్రి, వివాహం తర్వాత వారాల్లో లైంగిక..
By అంజి Published on 24 Sept 2025 6:56 AM IST
మాజీ నాయకుల విగ్రహాల కోసం ప్రభుత్వ నిధులా?..తమిళనాడు సర్కార్పై సుప్రీం ఫైర్
తమిళనాడు ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యింది
By Knakam Karthik Published on 23 Sept 2025 12:35 PM IST
పాట్నాలో రేపు సీడబ్ల్యూసీ సమావేశం, బిహార్ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విస్తృత సీడబ్ల్యూసీ సమావేశం రేపు పాట్నాలో జరగనుంది.
By Knakam Karthik Published on 23 Sept 2025 11:45 AM IST
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన
భారత ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 23 Sept 2025 10:38 AM IST
2 గంటలు ల్యాండింగ్ గేర్లో దాక్కొని ఢిల్లీకి అఫ్గాన్ బాలుడు.. ట్విస్ట్ ఇదే
అప్ఘనిస్తాన్లోని కాబూల్ నుండి బయలుదేరిన విమానం యొక్క ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్లో రహస్యంగా దాక్కున్న
By అంజి Published on 23 Sept 2025 7:49 AM IST
అతడితో ఉండడమే ఆమె చేసిన తప్పు.. సుప్రీంకోర్టులో హీరోయిన్కు చుక్కెదురు
కొందరితో చేసే సావాసం తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. అలాంటిదే బాలీవుడ్ నటికి కూడా ఎదురైంది.
By Medi Samrat Published on 22 Sept 2025 7:37 PM IST
మహిళలకు ప్రధాని మోదీ నవరాత్రి కానుక..!
నవరాత్రి సందర్భంగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద 25 లక్షల ఉచిత LPG కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది.
By Medi Samrat Published on 22 Sept 2025 6:22 PM IST
అమెరికాలో జైశంకర్-పీయూష్ గోయల్.. వాటిపైనే కీలక చర్చలు..!
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
By Medi Samrat Published on 22 Sept 2025 9:09 AM IST
దేశ వ్యాప్తంగా అమల్లోకి కొత్త జీఎస్టీ.. భారీగా తగ్గిన ధరలు
దేశ వ్యాప్తంగా కొత్త జీఎస్టీ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇకపై 5 శాతం, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్ని లగ్జరీ వస్తువులను 40 లిస్టులో చేర్చారు.
By అంజి Published on 22 Sept 2025 8:50 AM IST
రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది: మోదీ
రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది..అని భారత ప్రధాని మోదీ అన్నారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 5:15 PM IST
ఇవాళ 5 గంటలకు ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు.?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 3:16 PM IST
మరింత తక్కువ ధరకు మంచి నీటి బాటిల్..!
రైల్వే మంత్రిత్వ శాఖ మంచి నీటి బాటిల్ ధరను తగ్గించింది. తాగునీటి బాటిళ్ల గరిష్ట చిల్లర ధరను తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది.
By Medi Samrat Published on 20 Sept 2025 9:20 PM IST














