జాతీయం - Page 48
మహిళలకు అలర్ట్.. త్వరలో ఈ పథకం క్లోజ్
మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడ పెట్టేందుకు మార్చి 31తో గడువు ముగియనుంది.
By అంజి Published on 24 March 2025 7:00 AM IST
నోట్ల కట్టలు బయటకు తీసుకెళ్లినట్లు చూపించలేదు, పూర్తిగా అబద్ధం: జస్టిస్ యశ్వంత్ వర్మ
25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. అం
By Knakam Karthik Published on 23 March 2025 2:50 PM IST
నితీష్ తీరుపై తీవ్ర విమర్శలు
జాతీయ గీతాన్ని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అగౌరవ పరిచారు.
By Medi Samrat Published on 22 March 2025 7:15 PM IST
డీలిమిటేషన్పై సమరం.. కేంద్రాన్ని టార్గెట్ చేసిన ముఖ్యమంత్రులు, నేతలు
డీలిమిటేషన్ వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం చెన్నైలో విపక్ష నేతల సమావేశానికి పిలుపునిచ్చారు.
By Medi Samrat Published on 22 March 2025 3:24 PM IST
సహోద్యోగినిపై ఆ కామెంట్స్ చేయడం లైంగిక హింస కాదు: హైకోర్టు
ఆఫీసులో సహోద్యోగినిపై కామెంట్స్ చేయడం, పాటలు పాడటం లైంగిక హింస కిందకు రాదని బాంబే హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది.
By అంజి Published on 22 March 2025 8:37 AM IST
ఆయన బదిలీకి, పట్టుబడ్డ నగదుకు సంబంధం లేదు: సుప్రీంకోర్టు
జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీకి నగదు రికవరీకి సంబంధం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
By Knakam Karthik Published on 21 March 2025 9:11 PM IST
కర్ణాటక అసెంబ్లీలో రచ్చ.. 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆరు నెలల పాటు సస్పెండ్
కర్ణాటక అసెంబ్లీలో శుక్రవారం గందరగోళం నెలకొంది. హనీ ట్రాప్, ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లంటూ బీజేపీ ఎమ్మెల్యేలు సభలో నినాదాలు చేశారు.
By Medi Samrat Published on 21 March 2025 6:27 PM IST
ఉగ్రవాదులు చనిపోతే ఊరేగింపులు జరిగేవి.. ఇప్పుడు అలా లేదు : అమిత్ షా
శుక్రవారం రాజ్యసభలో హోంశాఖ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కశ్మీర్లో ఆర్టికల్ 370 విభజనకు ప్రధాన కారణమని...
By Medi Samrat Published on 21 March 2025 4:19 PM IST
హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదంతో బయటపడ్డ నోట్ల కట్టలు, ఫైర్ సిబ్బంది గుర్తించడంతో..
ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందని మంటలార్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు.
By Knakam Karthik Published on 21 March 2025 3:36 PM IST
బిగ్ అలర్ట్.. ఆ ఫోన్ నంబర్లలో యూపీఐ సేవలు బంద్
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఏప్రిల్ 1, 2025 నుండి, ఇనాక్టివ్ మొబైల్ నంబర్లతో లింక్ చేయబడిన యూపీఐ ఐడీలను డీలింక్ చేయడం...
By అంజి Published on 21 March 2025 12:50 PM IST
రోడ్లపై పావురాలకు మేత వేస్తే జరిమానా కట్టాల్సిందే..!
రాజధాని ఢిల్లీలోని వివిధ కూడళ్లలో పావురాలకు ఆహారం ఇవ్వడాన్ని నిషేదించారు.
By Medi Samrat Published on 21 March 2025 10:24 AM IST
మార్చి 22న ఆ రాష్ట్రం మొత్తం బంద్
బెళగావిలో కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సు కండక్టర్పై జరిగిన దాడికి ప్రతిస్పందనగా మార్చి 22, శనివారం కర్ణాటకలో బంద్ పాటించనున్నారు.
By Medi Samrat Published on 20 March 2025 9:15 PM IST