జాతీయం - Page 48
Delhi Blast : ఆత్మాహుతి దాడికి ముందు సొంత గ్రామానికి వెళ్లి.. తమ్ముడికి ఒక ఫోన్ ఇచ్చి..
ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో పాల్గొన్న ఆత్మాహుతి ఉగ్రవాది డాక్టర్ ఒమర్ నబీ దాడికి కొద్ది రోజుల ముందు తన కుటుంబాన్ని కలవడానికి పుల్వామాలోని తన...
By Medi Samrat Published on 19 Nov 2025 8:27 AM IST
'నా మాజీ భార్యను వేధిస్తే.. మెట్రోస్టేషన్ పేల్చేస్తా'.. మెట్రోకు బాంబు బెదిరింపు మెయిల్
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) మెట్రో స్టేషన్లలో ఒకదాన్ని పేల్చివేస్తామని బాంబు బెదిరింపు ఇమెయిల్...
By అంజి Published on 19 Nov 2025 7:54 AM IST
వైస్ ప్రెసిడెంట్ CP రాధాకృష్ణన్ను కలిసిన జగదీప్ ధంఖర్
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్తో మంగళవారం మాజీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 18 Nov 2025 4:21 PM IST
భారత్లో ఈ-పాస్పోర్ట్ ప్రారంభం..దరఖాస్తు విధానం ఇదే?
భారతదేశం తదుపరి తరం ఈ-పాస్పోర్ట్లను ప్రవేశపెట్టనుంది.
By Knakam Karthik Published on 18 Nov 2025 3:45 PM IST
దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి కనిపించకుండా పోతోంది : సుప్రీం ఆందోళన
దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి కనిపించకుండా పోతున్నట్లు వచ్చిన వార్తలపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది.
By Medi Samrat Published on 18 Nov 2025 3:30 PM IST
బిహార్ ఎన్నికల్లో జీరో సీట్లు..ప్రశాంత్ కిశోర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై ప్రశాంత్ కిషోర్ తొలిసారి స్పందించారు.
By Knakam Karthik Published on 18 Nov 2025 2:13 PM IST
ఢిల్లీలోని రెండు స్కూళ్లు, మూడు కోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్స్
ఢిల్లీలోని రెండు పాఠశాలలు మరియు మూడు కోర్టులకు మంగళవారం బాంబు బెదిరింపు ఈమెయిల్లు వచ్చాయి.
By Knakam Karthik Published on 18 Nov 2025 1:20 PM IST
మడావి హిడ్మా హతం.. రూ.6 కోట్ల రివార్డ్.. 17 ఏళ్ల వయసులోనే దళంలోకి.. 26 దాడుల్లో కీలక పాత్ర
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావెయిస్టు అగ్రనేత హిడ్మా...
By అంజి Published on 18 Nov 2025 12:03 PM IST
రైతులకు గుడ్న్యూస్..రేపు పీఎం కిసాన్ నిధులు రిలీజ్ చేయనున్న ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా 9 కోట్లు మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల విలువైన 21వ విడత PM-KISAN నిధులను విడుదల చేస్తారు.
By Knakam Karthik Published on 18 Nov 2025 12:01 PM IST
కర్ణాటకను కుదిపేస్తున్న నెయ్యికి సంబంధించిన స్కామ్.. నభూతో నభవిష్యతి
బెంగళూరు నగరంలో నందిని డెయిరీ పార్లర్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న నకిలీ నెయ్యి రాకెట్ను పోలీసులు బట్టబయలు చేశారు. అధికారిక పంపిణీదారుడు...
By అంజి Published on 18 Nov 2025 11:36 AM IST
ఢిల్లీ పేలుడు ఘటన..వెలుగులోకి ఉమర్ నబీ షాకింగ్ వీడియో
డాక్టర్ ఉమర్ ఉన్ నబీ రికార్డ్ చేసిన ఒక కలవరపరిచే వీడియో వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 18 Nov 2025 11:35 AM IST
కొడుకు ఐఏఎస్ అవాలనుకున్నాడు.. ఢిల్లీ పేలుడుతో లింక్ ఉందని తెలియడంతో ఆ తండ్రి..
జాసిర్పై భారీ అంచనాలు ఉన్నాయి. అతడిని తన తండ్రి ఐఏఎస్ చేయాలనుకున్నాడు, కానీ ఎర్రకోట దగ్గర బాంబు పేలుడులో అతని పేరు వచ్చింది.
By Medi Samrat Published on 17 Nov 2025 9:46 PM IST














