జాతీయం - Page 48
మహాకుంభ మేళాలో ప్రధాని మోడీ పుణ్యస్నానం
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం కుంభమేళాలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.
By Knakam Karthik Published on 5 Feb 2025 12:10 PM IST
రోడ్లపై ఉమ్మివేస్తే భారీ జరిమానా.. ఎక్కడో తెలుసా?
వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బహిరంగ ప్రాంతాల్లో ఉమ్మివేయడం వంటి అలవాటు ఉన్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని...
By Knakam Karthik Published on 5 Feb 2025 10:41 AM IST
'నేను ఓటే వేయలేదు.. నా వేలికి సిరా గుర్తు ఎలా వచ్చింది'.. ఢిల్లీ పోలీసులను ఆశ్రయించిన వ్యక్తి
తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్లో మంగళవారం 40 ఏళ్ల వ్యక్తి పోలీసులను ఆశ్రయించి, నేటి ఎన్నికలకు ముందు తన వేలికి చెరగని సిరా గుర్తు ఉందని చెప్పాడు .
By అంజి Published on 5 Feb 2025 7:27 AM IST
ఢిల్లీ ఎన్నికలు ప్రారంభం.. ఆప్-బీజేపీ-కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేస్తున్నారు.
By అంజి Published on 5 Feb 2025 7:05 AM IST
రేపే ఢిల్లీ ఎన్నికలు.. అత్యంత ధనిక అభ్యర్థులు వీరే..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరుగుతూ ఉండగా.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం ఈ ఏడాది ఎన్నికల్లో పోటీ చేస్తున్న...
By Medi Samrat Published on 4 Feb 2025 9:30 PM IST
Delhi : పోలింగ్కు ఒక రోజు ముందు సీఎం అతిషికి షాకిచ్చిన కోర్టు
పరువు నష్టం కేసును కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ నేత ప్రవీణ్ శంకర్ కపూర్ వేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు...
By Medi Samrat Published on 4 Feb 2025 7:15 PM IST
సింగర్ నివాసంపై కాల్పులు.. ఎక్కడికి పారిపోయినా నిన్ను ఎవరూ రక్షించలేరు..!
అమృత్సర్లోని పంజాబీ గాయకుడు ప్రేమ్ ధిల్లాన్ నివాసం వెలుపల కాల్పులు జరిపారు.
By Medi Samrat Published on 4 Feb 2025 6:15 PM IST
గోవుల స్మగ్లర్లను నడిరోడ్డుపై కాల్చివేస్తాం.. మంత్రి వార్నింగ్..!
దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆవుల స్మగ్లింగ్ గురించి వార్తలు వింటున్నాం. స్థానిక యంత్రాంగాలు కూడా దీనిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ...
By Medi Samrat Published on 4 Feb 2025 5:05 PM IST
8th Pay Commissionతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరగనున్నాయో ఇక్కడ తెలుసుకోండి
8వ వేతన సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది జనవరి 2026 నుండి అమలులోకి రావచ్చు.
By Medi Samrat Published on 4 Feb 2025 3:00 PM IST
ఆవులను దొంగిలించేవారిని అక్కడికక్కడే కాల్చి చంపుతాం: కర్ణాటక మంత్రి
ఉత్తర కన్నడలో ఆవు దొంగతనానికి పాల్పడే వ్యక్తులను రోడ్డు మధ్యలోనే కాల్చి చంపాలని ఆదేశిస్తానని కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గంలోని ఒక మంత్రి చెప్పారు.
By అంజి Published on 4 Feb 2025 1:30 PM IST
America : వలసదారులతో భారత్కు బయలుదేరిన అమెరికా విమానం
సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించే భారతీయులపై చర్యలు ప్రారంభమయ్యాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. అక్రమ వలసదారులను అమెరికా సైనిక విమానం ద్వారా...
By Medi Samrat Published on 4 Feb 2025 11:31 AM IST
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అన్ని ఆఫీసుల్లో మరాఠీ తప్పనిసరి
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులంతా తప్పనిసరిగా మరాఠీలోనే మాట్లాడాలని ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 4 Feb 2025 7:25 AM IST