జాతీయం - Page 219
మనోభావాలు దెబ్బతీశారు.. ఓవైసీ సోదరులపై చర్యలు తీసుకోండి : షిండే శివసేన వర్గం
ఓవైసీ సోదరులపై చర్యలు తీసుకోవాలని షిండే శివసేన వర్గం డిమాండ్ చేసింది.
By Medi Samrat Published on 16 Nov 2024 7:45 PM IST
ప్రధాని మోదీకి కూడా ఆయనలా మతిమరుపు ఉంది : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం మహారాష్ట్రలోని అమరావతి బహిరంగ సభలో ప్రసంగించేందుకు వెళ్లారు
By Medi Samrat Published on 16 Nov 2024 7:10 PM IST
5వ తరగతి వరకు పాఠశాలలు బంద్ చేయండి.. ప్రభుత్వం ఆదేశాలు
హర్యానాలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో 5వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నయాబ్ ప్రభుత్వం నిర్ణయించింది.
By Medi Samrat Published on 16 Nov 2024 6:28 PM IST
ఆలోపు సమాధానం చెప్పండి.. బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు లేఖలు రాసిన ఈసీ
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఫిర్యాదులపై బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షుల నుంచి ఎన్నికల సంఘం సమాధానం కోరింది.
By Medi Samrat Published on 16 Nov 2024 5:15 PM IST
తృటిలో చావు నుండి తప్పించుకున్న కౌన్సిలర్
తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్, సుశాంత ఘోష్ హత్యాయత్నం నుండి తప్పించుకున్నారు.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 1:30 PM IST
రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ, హీరోయిన్ తండ్రి.. అలా ఎలా మోసపోయాడు..?
రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ, నటి దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీకి ప్రభుత్వ కమిషన్లో ఉన్నత పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఐదుగురు వ్యక్తుల గ్యాంగ్ రూ.25...
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 10:45 AM IST
సీఎం చంద్రబాబు ప్రతిపాదనకు ఓకే చెప్పిన కేంద్రం
గోదావరి, పెన్నార్ నదుల అనుసంధానం చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదనకు కేంద్రం శుక్రవారం అంగీకారం తెలిపింది.
By Kalasani Durgapraveen Published on 16 Nov 2024 9:55 AM IST
PM ఆవాస్ యోజన.. ఇక సొంతింటి దరఖాస్తు ప్రక్రియ సులభం.. 1.80 లక్షల సబ్సిడీ కూడా..
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన రెండవ ఎడిషన్ను ప్రారంభిస్తూ.. లబ్ధిదారులకు వడ్డీ రాయితీని అందించడానికి కేంద్ర ప్రభుత్వం 147 రుణ సంస్థలు, బ్యాంకులతో...
By Medi Samrat Published on 15 Nov 2024 7:30 PM IST
Viral Video : క్లియరెన్స్ రాలేదు.. అరగంట పాటు హెలికాప్టర్లోనే కూర్చున్న రాహుల్ గాంధీ..!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హెలికాప్టర్ జార్ఖండ్లోని గొడ్డాలో ఇరుక్కుపోయింది. వార్తా సంస్థ PTI ప్రకారం.. ATC నుండి క్లియరెన్స్ లేకపోవడంతో రాహుల్...
By Medi Samrat Published on 15 Nov 2024 4:06 PM IST
ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు మారాయి.. అదే కారణం..!
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పని వేళలు మారాయి.
By Medi Samrat Published on 15 Nov 2024 3:45 PM IST
యాక్సిడెంట్కు ముందు పార్టీ చేసుకుని.. మితిమీరిన వేగంతో..
ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఘోరమైన కారు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By Kalasani Durgapraveen Published on 15 Nov 2024 2:58 PM IST
జమ్మూలో ప్రత్యేక రైల్వే డివిజన్: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
జమ్మూకు ప్రత్యేక రైల్వే డివిజన్ వస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనను...
By అంజి Published on 15 Nov 2024 10:23 AM IST














