జాతీయం - Page 220
ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు మారాయి.. అదే కారణం..!
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పని వేళలు మారాయి.
By Medi Samrat Published on 15 Nov 2024 3:45 PM IST
యాక్సిడెంట్కు ముందు పార్టీ చేసుకుని.. మితిమీరిన వేగంతో..
ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఘోరమైన కారు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By Kalasani Durgapraveen Published on 15 Nov 2024 2:58 PM IST
జమ్మూలో ప్రత్యేక రైల్వే డివిజన్: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
జమ్మూకు ప్రత్యేక రైల్వే డివిజన్ వస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనను...
By అంజి Published on 15 Nov 2024 10:23 AM IST
ద్వేషపూరిత ప్రసంగాలకు, తప్పుడు ప్రకటనలకు మధ్య వ్యత్యాసం ఉంది : సుప్రీం
రాజకీయ నేతల ఆవేశపూరిత ప్రసంగాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది
By Medi Samrat Published on 14 Nov 2024 8:00 PM IST
ఢిల్లీ మేయర్ పీఠం దక్కించుకున్న 'ఆప్'..!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది
By Kalasani Durgapraveen Published on 14 Nov 2024 7:20 PM IST
రంగంలోకి దిగిన కేంద్రం.. '100 శాతం జాబ్ గ్యారెంటీ'.. ఇకపై ఇలాంటి ప్రకటనలు కనపడవు..!
100 శాతం జాబ్ గ్యారెంటీ వంటి తప్పుడు ప్రకటనలను నిషేధిస్తూ.. కోచింగ్ ఇన్స్టిట్యూట్ల ద్వారా తప్పుదోవ పట్టించే ప్రకటనలను నియంత్రించేందుకు కేంద్ర...
By Kalasani Durgapraveen Published on 14 Nov 2024 1:30 PM IST
మాజీ సీఎం వ్యాఖ్యలు.. ఎంవీఏ కూటమిలో 'కొత్త వివాదం'
మహారాష్ట్ర ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల తర్వాత...
By Kalasani Durgapraveen Published on 14 Nov 2024 11:53 AM IST
హైదరాబాద్లో ‘లోక్ మంథన్’ను ప్రారంభించనున్న రాష్ట్రపతి ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నవంబర్ 22న హైదరాబాద్లో లోక్మంథన్-2024ను ప్రారంభించనున్నారు.
By Kalasani Durgapraveen Published on 14 Nov 2024 11:23 AM IST
Viral Video : గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్స్లో చెలరేగిన మంటలు.. కాసేపటికే భారీ పేలుడు..!
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 14 Nov 2024 9:44 AM IST
ముఖ్యమంత్రి హెలీకాఫ్టర్ను తనిఖీ చేసిన అధికారులు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బుధవారం పాల్ఘర్కు వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.
By Medi Samrat Published on 13 Nov 2024 9:30 PM IST
మరోసారి మోదీ కాళ్ల మీద పడబోయిన నితీష్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దర్భంగాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు
By Medi Samrat Published on 13 Nov 2024 8:30 PM IST
కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది.. 15 రోజుల్లో పేల్చేస్తాం : ఎంపీకి బెదిరింపు లేఖ
పూర్నియా ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ అర్జున్ భవన్ కార్యాలయానికి ఒక బెదిరింపు లేఖ చేరడం కలకలం సృష్టించింది. 15 రోజుల్లో అర్జున్ భవన్ను...
By Medi Samrat Published on 13 Nov 2024 6:44 PM IST














